E-Paper
Advertisement
గుండ్లపోచంపల్లిలో మహా అద్భుతం.. సిద్దిపేట బాలుడికి దక్కిన పునర్జన్మ!

గుండ్లపోచంపల్లిలో మహా అద్భుతం.. సిద్దిపేట బాలుడికి దక్కిన పునర్జన్మ!

Spine Surgery: స్వేచ్చ బ్యూరో: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బలగాని స్పైన్ అండ్ ఆర్థో హాస్పిటల్‌లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. న్యూరో మస్కులర్ స్కోలియోసిస్‌తో బాధపడుతున్న ఓ బాలుడికి చికిత్స చేసి, అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. డాక్టర్ శ్రీనివాస్ బలగాని, అనస్థీషియా నిపుణురాలి సహకారంతో సుమారు మూడు గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్‌కు చెందిన సాత్విక్ (12) పుట్టుకతోనే వెన్నెముక వంకరగా […]

ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు.. పోలీసు బిడ్డగా సీఎం స్థాయికి చేరా.. సీఎం రేవంత్ భావోద్వేగం
‘తెలంగాణ మా జాగీర్.. అవమానిస్తే ఊరుకోం’.. పవన్‌పై మళ్లీ విరుచుకుపడ్డ కవిత
హైదరాబాద్‌లో ఎబోలా కలవరం.. ఒకరికి నెగటివ్, రెండో కేసుపై ఉత్కంఠ!
నీట్ పరీక్ష రద్దు వెనుక అసలు నిజాలివే.. కేంద్రంపై విరుచుకుపడ్డ మహేష్ కుమార్ గౌడ్!

నీట్ పరీక్ష రద్దు వెనుక అసలు నిజాలివే.. కేంద్రంపై విరుచుకుపడ్డ మహేష్ కుమార్ గౌడ్!

Mahesh Kumar Goud: టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ లిబర్టీ సర్కిల్ వద్ద కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీట్ పరిక్ష రద్దు, విద్యార్ధుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతుందని కేంద్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ చేతగానితనానికి, వైఫల్యానికి నిదర్శనమని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నెలల […]

రూ. లక్ష కోట్ల భూములు దోచేస్తున్నారు.. కాంగ్రెస్‌కు ఇదే ఆఖరి సర్కార్.. కవిత తీవ్ర ఆగ్రహం

రూ. లక్ష కోట్ల భూములు దోచేస్తున్నారు.. కాంగ్రెస్‌కు ఇదే ఆఖరి సర్కార్.. కవిత తీవ్ర ఆగ్రహం

Kalvakuntla Kavitha:  తెలంగాణలో రూ.లక్ష కోట్ల భూములను పెద్ద వాళ్లకు అప్పనంగా ఇచ్చే కుట్ర జరుగుతోందని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత ఆరోపించారు. హైడ్రా అనే బూచిని చూపించి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందా చేస్తున్నారని పేర్కొన్నారు. వాటిని పూర్తి ఆధారాలతో బయటపెడతామని కవిత హెచ్చరించారు. తెలంగాణ భూములను రక్షించేందుకు భూపోరాటాలు చేస్తామని.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లైనా లీగల్ ఫైట్ కు దిగుతామని పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్ తరాల కోసం […]

తెలంగాణ కొత్త పవర్ సెంటర్.. ఇకపై పాలనంతా అక్కడి నుంచే.. సీఎం మెగా స్కెచ్!

తెలంగాణ కొత్త పవర్ సెంటర్.. ఇకపై పాలనంతా అక్కడి నుంచే.. సీఎం మెగా స్కెచ్!

Future City: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో సరికొత్తగా ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ కేవలం ఐటీ, పారిశ్రామిక హబ్‌గానే కాకుండా ఇకపై రాష్ట్ర కీలక పాలనా కేంద్రంగానూ రూపాంతరం చెందబోతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు చూస్తుంటే,రాబోయే రోజుల్లో కీలక శాఖల కార్యాలయాలన్నీ ఫ్యూచర్ సిటీ వైపే అడుగులు వేయనున్నట్లు స్పష్టమవుతోంది. మెగా ప్లాన్‌పై కసరత్తు.. ఫ్యూచర్ సిటీలో కేవలం కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల ఆఫీసులనే కాకుండా,ప్రస్తుతం […]

సీఎం ఫ్యూచర్ కే దిక్కులేదు.. ఫ్యూచర్ సిటీ కడతావా? ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డిపై డీకే అరుణ సంచలన కామెంట్స్.. ‘గాలి మోటార్’ అస్త్రంతో స్ట్రాంగ్ కౌంటర్!
నీ పేరు కేసీఆర్ అయితే చర్చకు రా.. పాలమూరు వేదికగా సీఎం రేవంత్ సవాల్!
తెలంగాణలో ఫుట్‌బాల్ విప్లవం.. ఫీఫా కోచ్‌ల పర్యవేక్షణలో ఉచిత శిక్షణకు అదిరిపోయే ఛాన్స్!

తెలంగాణలో ఫుట్‌బాల్ విప్లవం.. ఫీఫా కోచ్‌ల పర్యవేక్షణలో ఉచిత శిక్షణకు అదిరిపోయే ఛాన్స్!

Football League: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ, అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో, స్పోర్ట్స్ ప్యాడాక్ సహకారంతో నిర్వహిస్తున్న యంగ్ తెలంగాణ ఫుట్‌బాల్ లీగ్ 2026-27 హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ సోనిబాలా దేవి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఫుట్‌బాల్‌ను గ్రామీణ స్థాయి నుంచి ప్రోత్సహించడం, చిన్నారులకు క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే […]

హైదరాబాద్‌లో జపాన్ బృందం ప్రత్యక్షం.. తెలంగాణ యువత, రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

హైదరాబాద్‌లో జపాన్ బృందం ప్రత్యక్షం.. తెలంగాణ యువత, రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

Harish Babu: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చే దిశగా స్థానిక ప్రజాప్రతినిధులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే, తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన జపాన్ దేశంలోని హిరోషిమాకు చెందిన ప్రజాప్రతినిధుల బృందంతో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శాసనమండలి కమిటీ హాల్‌ను సందర్శించిన ఈ విదేశీ ప్రతినిధులకు మన రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణాన్ని ఆయన వివరించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ […]

కాంగ్రెస్ హయాంలోనే ఆర్థిక వ్యవస్థ నాశనమైంది.. కేంద్ర మంత్రి విమర్శలు
వానాకాలం ముంపునకు హైడ్రా శాశ్వత పరిష్కారం.. కమిషనర్ రంగనాథ్ సంచలన నిర్ణయం!

వానాకాలం ముంపునకు హైడ్రా శాశ్వత పరిష్కారం.. కమిషనర్ రంగనాథ్ సంచలన నిర్ణయం!

HYDRAA: స్వేచ్ఛ బ్యూరో: వ‌ర్షాకాలంలో న‌గ‌ర ప్ర‌జ‌లకెలాంటి ఇబ్బంది రాకుండా అన్ని శాఖ‌ల‌కు చెందిన అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేస్తేనే ఎంతటి జఠిలమైన సమస్యమైనా పరిష్కరించవచ్చునని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సూచించారు. వ‌ర్షాకాలం నీట మున‌క‌కు సంబంధించి ఎక్క‌డ ఏ స‌మ‌స్య త‌లెత్తినా హైడ్రా దృష్టికి తీసుకువ‌స్తే ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. విభాగాల అధికారులతో సమీక్ష ఎంసీ ప‌రిధిలోని అన్ని విభాగాల అధికారుల‌తో వ‌ర్షాకాల స‌న్న‌ద్ధ‌త‌పై ఇప్ప‌టికే స‌మీక్షించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌, శుక్రవారం ఎంఎంసీ క‌మిష‌న‌ర్ […]

Big Stories

Advertisement
×