E-Paper
Advertisement
CM Revanth Reddy: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు సాయి సాకేత్ రెడ్డి, ఐశ్వర్యల వివాహ మహోత్సవం సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు గద్వాలలో పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే హెలిపాడ్ నుంచి కళ్యాణ వేదిక వద్దకు చేరుకునే మార్గంలో పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం ఒంటి […]

Jeevan Reddy: కాంగ్రెస్‌ను వీడనున్న సీనియర్ నేత జీవన్ రెడ్డి? బీఆర్ఎస్‌లోకి వెళ్లనున్నారా..? అసలేం జరుగుతోంది..!
CM Revanth Reddy: నిరంతర జలధారగా మూసీ నది.. 20 టీఎంసీల గోదావరి నీటితో భారీ ప్రాజెక్టు!
Medchal News: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే మల్లారెడ్డికి సిఐటియు వినతి
Supreme Court: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో ట్విస్ట్.. సుప్రీం కోర్టులో బీఆర్ఎస్‌ పార్టీకి షాక్!
Medchal News: మేడ్చల్‌లో  ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Telangana BJP: మూసీ ప్రక్షాళన కావాల్సిందే.. కాకపోతే ఆ విధంగా, తెలంగాణ బీజేపీ చీఫ్ మాట

Telangana BJP: మూసీ ప్రక్షాళన కావాల్సిందే.. కాకపోతే ఆ విధంగా, తెలంగాణ బీజేపీ చీఫ్ మాట

Telangana BJP: తెలంగాణలో రాజకీయాలు మూసీ ప్రక్షాళన చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ నోరు విప్పింది. మూసీ ప్రక్షాళనకు తాము కోరుకుంటున్నామని మనసులోని మాట బయటపెట్టారు ఆ పార్టీ చీఫ్ రాంచందర్ రావు. మూసీ ప్రక్షాళన కావాల్సిందే-తెలంగాణ బీజేపీ చీఫ్ ఈ వ్యవహారంపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రక్షాళన కావాలనే కోరుకుంటున్నామని, గాంధీ సరోవర్ పేరుతో […]

Ration Rice: జోరుగా అక్రమ రేషన్ దందా? పేదల బియ్యం కర్ణాటకకు.. అధికారుల నిఘా ఎక్కడ?
Data Entry Operators: వీరి సమస్యకు పరిష్కారం లేదా? అయోమయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల పరిస్థితి!
Hyderabad: కూకట్‌పల్లి సెల్ఫ్ సెంటర్ వివాదం.. రెడ్ జోన్‌గా ప్రకటన

Hyderabad: కూకట్‌పల్లి సెల్ఫ్ సెంటర్ వివాదం.. రెడ్ జోన్‌గా ప్రకటన

Hyderabad: కూకట్‌పల్లిలోని న్యూ ఏరా పాఠశాల విద్యార్థులకు, నిబంధనలకు విరుద్ధంగా అదే పాఠశాలను పరీక్ష కేంద్రంగా కేటాయించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా విద్యార్థులకు సొంత పాఠశాలలో పరీక్షలు రాసే అవకాశం (సెల్ఫ్ సెంటర్) ఉండదు. కానీ, ఇక్కడ విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ యాజమాన్యాలతో కుమ్మక్కై, గుట్టుచప్పుడు కాకుండా ఈ కేటాయింపులు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లా విద్యాశాఖాధికారి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ వివరణ – […]

Electricity Charge: విద్యుత్ చార్జీల్లో కొత్త విధానం.. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి నిబంధనల అమలు
Musi Project: మూసీ ‘పీపీటీ’ వార్.. కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టడమే లక్ష్యం.. తెలంగాణ భవన్‌లో నేడే బిగ్ ఫైట్!

Musi Project: మూసీ ‘పీపీటీ’ వార్.. కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టడమే లక్ష్యం.. తెలంగాణ భవన్‌లో నేడే బిగ్ ఫైట్!

Musi Project: తెలంగాణ రాజకీయాల్లో మూసీ నది పునరుజ్జీవం అంశం ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల (PPT) యుద్ధానికి దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఇచ్చిన ప్రజెంటేషన్‌కు కౌంటర్‌గా.. నేడు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ కీలక వివరణ ఇవ్వనుంది. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొని మూసీ ప్రాజెక్టుపై పార్టీ వైఖరిని, ప్రత్యామ్నాయ ప్రణాళికలను వివరించనున్నారు. […]

Panchayat Funds: గ్రామ పంచాయతీలకు మరో రూ.640 కోట్లు విడుదల చేసిన కేంద్రం
Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం.. కొండగట్టు సాక్షిగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×