E-Paper
Advertisement
Fellowship Scam: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఫెలోషిప్ స్కాంపై స్పందించిన కేయూ రిజిస్ట్రార్

Fellowship Scam: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఫెలోషిప్ స్కాంపై స్పందించిన కేయూ రిజిస్ట్రార్

Fellowship Scam: స్వేచ్ఛ బ్యూరో, : కాకతీయ యూనివర్సిటీలో ఫెలోషిప్ కుంభకోణంపై చర్యలు తీసుకుంటామని ఆ వర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రం  ‘స్వేచ్ఛ’కు తెలిపారు. ఇప్పటి వరకు కేయూ తెలుగు విభాగంలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్న డాక్టర్ మంథని శంకరయ్యపై మాత్రమే తమకు ఫిర్యాదు అందిందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై శంకరయ్యకు ఇప్పటికే నోటీసులు అందించామని, త్వరలోనే చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. ‘యూనివర్సిటీల్లో ఫెలోషిప్ కుంభకోణం’ పేరిట ‘స్వేచ్ఛ’ పత్రికలో శుక్రవారం కథనం ప్రచురితమైంది. ఈనేపథ్యంలో […]

CM Revanth Reddy: మూసీపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం.. సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
Telangana: తెలంగాణలో మొదలైన టెన్త్ సమరం.. పక్కాగా ఏర్పాట్లు, విద్యార్థులకు కీలక సూచనలివే!
Garlic Paste: హైదరాబాద్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ గుట్టురట్టు.. 1800 కిలోలు స్వాధీనం
CM Revanth Reddy: మూసీపై ప్రజెంటేషన్.. వందల ఏళ్ల కిందట ఆ రాజుకు ఉన్న సోయి.. నేటి మేధావులకు ఏమైంది?
Hyderabad Police: అంతర్​ రాష్ట్ర దొంగల అరెస్ట్.. 33.71లక్షల సొత్తు స్వాధీనం
Hyderabad Water Board: జల సంరక్షణలో అందరూ భాగస్వాములవ్వాలి.. బస్తీ బాటలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
Seethakka: ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది : మంత్రి సీతక్క

Seethakka: ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది : మంత్రి సీతక్క

Seethakka:  తెలంగాణ స్వేచ్ఛ, బ్యూరో: ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించేందుకు మేము అనేక ప్రతిపాదనలు కేంద్రానికి పంపాము అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ పై రాష్ట్రాల మంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ లో సీతక్క పాల్గొని మాట్లాడుతూ.. సురక్షితమైన తాగునీరు లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాగునీటి సరఫరా వ్యవస్థలను స్థిరీకరించడం, దీర్ఘకాలం కొనసాగించేలా […]

LPG Supply: వంటగ్యాస్ కష్టాలకు చెక్.. రంగంలోకి రాష్ట్ర స్థాయి కమిటీ, ఎల్పీజీ సరఫరాపై నిరంతర నిఘా

LPG Supply: వంటగ్యాస్ కష్టాలకు చెక్.. రంగంలోకి రాష్ట్ర స్థాయి కమిటీ, ఎల్పీజీ సరఫరాపై నిరంతర నిఘా

ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయిల్ దేశాల మద్య నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో వంట గ్యాస్‌కు సంబంధించి అక్కడక్కడ జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామాల వల్ల గ్యాస్ కొరత ఏర్పడకుండా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల లభ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈ […]

Gadwal News: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం డబ్బు డిమాండ్..  లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
TG Budget Session: 3 రోజుల్లో బడ్జెట్ సమావేశాలు.. అధికారులకు సీఎస్ కీలక ఆదేశాలు
Cyber Simba: వాట్సాప్ గ్రూపుల్లో కేవలం గుడ్ మార్నింగ్ మెసేజ్‌లే కాదు.. సైబర్ అవగాహన పెంచండి: సీపీ సజ్జనార్
Hyderabad New Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యకు చెక్.. రూ.1600 కోట్లతో మరో  కొత్త ఫ్లైఓవర్
Gas Shortage: మెదక్ ఉమ్మడి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ కడుతున్న జనాలు

Big Stories

Advertisement
×