E-Paper
Advertisement
Akhil Mahajan: విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై అలా చేస్తే  కఠిన చర్యలు తప్పవు.. వారికి  జిల్లా ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్

Akhil Mahajan: విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు.. వారికి జిల్లా ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్

Akhil Mahajan:  విధుల్లో ఉన్న సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడడం, విధులను అడ్డుకోవడం వంటి చర్యలు అసలు సహించబోమని స్పష్టం చేశారు. జిల్లాలో ఇటీవల నార్నూర్, ఉట్నూర్, ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధుల్లో చోటుచేసుకున్న మూడు వేర్వేరు ఘటనల్లో పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసులు నమోదు చేసిజిల్లాలో శాంతి భద్రతలను కాపాడటంలో భాగంగా 24 గంటలు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి ఆటంకం కలిగించే వారిపై కఠిన మైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ […]

Cm Revanth : బీఆర్ఎస్ అడ్డా మీద రేవంత్ సవాల్..హరీశ్‌కు ఓటమి తప్పదా?
Telangana: దానం నాగేందర్‌కు హైకోర్టు షాక్.. ఫిరాయింపు సెగతో నోటీసులు జారీ!
Collector Haimavathi: గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి.. ఆసుపత్రి సిబ్బందికి కలెక్టర్ హైమావతి సూచన
BRS : మళ్లీ మొదటికొచ్చిన ఫిరాయింపుల కేసు?
CM Revanth Reddy: తెలంగాణలో ఉద్యోగులకు రూ. 1.25 కోట్ల ప్రమాద బీమా.. దేశంలోనే మొట్టమొదటిసారి..
Census Preparation: ఈసారి జరిగే జనగణనలో సరికొత్త రూల్.. ప్రతి ఇంటిలో ఇది ఉంటేనే కుటుంబంగా నిర్ధారణ

Census Preparation: ఈసారి జరిగే జనగణనలో సరికొత్త రూల్.. ప్రతి ఇంటిలో ఇది ఉంటేనే కుటుంబంగా నిర్ధారణ

Census Preparation: వినియోగించే పొయ్యిలను బట్టే జనాభా లెక్కలు –ఇప్పటికే జనగణనాధికారుల నియామకం పూర్తి –శిక్షణ ప్రారంభించిన జిల్లా అధికారులు –జిల్లా కలెక్టర్లే ప్రిన్సిఫల్​ సెన్సస్​ అధికారులు  రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ:వచ్చే ఏడాది నిర్వహించే జనాభా లెక్కలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్​, వికారాబాద్ జిల్లాలో జనాభా అంచనాలకు తగ్గట్టుగా ఎన్యూమరేటర్లు, డివిజన్​, సబ్​ డివిజన్​ వారీగా అధికారులను, సిబ్బందిని నియమిస్తున్నారు. ఇప్పటికే డివిజన్​, సబ్​ డివిజన్​ అధికారులతో జిల్లా యంత్రాంగం జనాభా లెక్కలపై శిక్షణ […]

Rythu Bharosa: ఈ సారీ రైతు భరోసాలో కొత్త ట్విస్ట్.. ఎన్ని ఎకరాలున్నా తొలివితలో మాత్రం..!
Hyderabad: ఆరు గ్యారంటీలపై యుద్ధం.. అసెంబ్లీ ముట్టడితో దద్దరిల్లుతున్న భాగ్యనగరం.. ఎక్కడికక్కడ నేతల అరెస్ట్!

Hyderabad: ఆరు గ్యారంటీలపై యుద్ధం.. అసెంబ్లీ ముట్టడితో దద్దరిల్లుతున్న భాగ్యనగరం.. ఎక్కడికక్కడ నేతల అరెస్ట్!

Hyderabad: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. బడ్జెట్ ప్రతిపాదనలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేపట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమం రాష్ట్ర రాజధానిలో ఉత్కంఠకు దారితీసింది. బడ్జెట్ కేటాయింపులపై నిరసన జ్వాలలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రజా సమస్యలకు పెద్దపీట వేయలేదని, కేటాయింపులు కేవలం అంకెలకు మాత్రమే పరిమితమయ్యాయని బీజేపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టత లేదని, అభివృద్ధి పనులకు […]

Telangana Council Session-2026: హైదరాబాద్ సిటీ అభివృద్ధి.. మూసీ ప్రాజెక్టుపై మండలిలో సీఎం రేవంత్ ప్రకటన

Telangana Council Session-2026: హైదరాబాద్ సిటీ అభివృద్ధి.. మూసీ ప్రాజెక్టుపై మండలిలో సీఎం రేవంత్ ప్రకటన

Telangana Council Session-2026: పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ సిటీని ఏ విధంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందో క్లియర్ వివరించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. హైదరాబాద్ అనేది ఓ చారిత్రాత్మక నగరమని, కుతుబ్‌షాహీలు, అనేక ప్రభుత్వాలు ఈ నగరాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. దేశంలో ప్రధానంగా ఐదు నగరాల గురించే చర్చించుకుంటారని అన్నారు. ఢిల్లీ.. పొలిటికల్ రాజధాని, ముంబై ఆర్థిక రాజధాని, బెంగుళూరు ఐటీ రాజధాని, చెన్నై ఆటోమొబైల్ పరిశ్రమ, హైదరాబాద్ ఫార్మా రాజధానిగా గుర్తింపు ఉందన్నారు. […]

Mallareddy: రేవంత్ రెడ్డి తోపు లీడర్.. మేమిద్దరం అన్నదమ్ములం, మల్లారెడ్డి పొగడ్తలు
Musi Beautification: మూసీ సుందరీకరణకు మేమందరం ఫుల్ సపోర్ట్..?
Drug Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. అంతర్జాతీయ మాఫియా లింకులు.. నేడు కస్టడీపై కోర్టు నిర్ణయం!
RRR Project: ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు కేద్రం బ్రేక్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడెలా..?

RRR Project: ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు కేద్రం బ్రేక్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడెలా..?

RRR Project: స్వుచ్ఛ బ్యూరో: హైదరాబాద్ చుట్టూ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్(ట్రిపుల్ ఆర్) ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారీ వ్యయాన్ని తగ్గించే క్రమంలో ఈ ప్రాజెక్టును ఎక్స్‌ప్రెస్‌ వే జాబితా నుంచి తొలగించి, సాధారణ జాతీయ రహదారి స్థాయికి కుదించినట్లు సమాచారం. గతంలో దీనిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఎక్స్‌ప్రెస్‌వేగా భావించారు. అయితే, సుమారు రూ.38,000 కోట్ల వ్యయాన్ని భరించడం కష్టమని భావించిన కేంద్రం, ప్రాజెక్టు డిజైన్లలో మార్పులు […]

Big Stories

Advertisement
×