E-Paper
Advertisement
నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!
హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ శివారు నాలుగు పార్లమెంట్లయిన చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ పరిధిలో ఇతర రాష్ట్రాల ప్రజలు ఎక్కువ మంది నివసిస్తున్నారని, అయితే వారిని ఇక్కడ ఓట్లు నమోదు చేసుకోవద్దని ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని బీజేపీ రాష్​ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటర్లపై బెదిరింపులు, అక్రమ జోక్యం, ఓటరు నమోదు ప్రక్రియకు ఆటంకాలు, బీఎల్‌ఓలపై ఒత్తిళ్లకు పాల్పడుతున్నారని, ఈ అంశాలపై […]

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

KTR Criticism: రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌లో ఉంటే ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌లో పడుకుందని ఎద్దేవా చేశారు. ఎల్నినో వస్తుందని శాస్త్రవేత్తలు ఆరు నెలల ముందే హెచ్చరించారని.. ప్రభుత్వం ఇప్పుడు మీటింగులు పెట్టి ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. రైతులు ఇప్పటికే నష్టపోయారన్న ఆయన.. ప్రభుత్వానికి ప్రణాళిక లేదని, దిశ లేదని మండిపడ్డారు. బాన్సువాడ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ ను తెలంగాణ భవన్ […]

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో అస్సాం సీఎం హిమంత భేటీ.. ఆ అంశాలపై చర్చ!
తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడక్కడా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం కాస్త చల్లబడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాన జోరందుకుంది. ఇక రానున్న 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లోనూ వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖలు హెచ్చరించాయి. తెలంగాణలో రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని […]

కోర్టుపై నమ్మకం లేదా? హైడ్రా రంగనాథ్‌పై హైకోర్టు సీరియస్!

కోర్టుపై నమ్మకం లేదా? హైడ్రా రంగనాథ్‌పై హైకోర్టు సీరియస్!

High Court: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ఉల్లంఘిస్తూ కూల్చివేతలు చేపట్టడంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసింది. శాంతశ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్‌ను లంచ్ మోషన్ రూపంలో విచారించిన హైకోర్టు, కమిషనర్ రంగనాథ్‌ను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆయన కోర్టుకు వచ్చి స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాలను […]

తెలంగాణ సర్కార్‌కి మరో అరుదైన గౌరవం.. రూ.200 కోట్ల బహుమతి సొంతం!
బంజారాహిల్స్‌లో భారీ చోరీ.. వాష్ రూమ్ కిటికీ పగలగొట్టి.. కిలో బంగారం ఎలా కొట్టేసారంటే?
కాళేశ్వరం పై మాటల యుద్ధం.. మంత్రి ఉత్తమ్ Vs మాజీ మంత్రి జగదీష్ రెడ్డి!

కాళేశ్వరం పై మాటల యుద్ధం.. మంత్రి ఉత్తమ్ Vs మాజీ మంత్రి జగదీష్ రెడ్డి!

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, దాని చుట్టూ జరుగుతున్న రాజకీయాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య నల్లగొండ వేదికగా తీవ్రమైన మాటల యుద్ధం చోటుచేసుకుంది. ప్రాజెక్టు వైఫల్యాలు, మరమ్మత్తులు, నీటి విడుదలపై ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. కాళేశ్వరంపై దుష్ప్రచారం ఆపాలి.. ఉత్తమ్ బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని […]

‘ఆమెతో ఏడాదిగా రిలేషన్.. ఆధారాలు ఉన్నాయి’.. సూసైడ్ నోట్‌లో ట్రెయినీ ఐపీఎస్ సంచలనాలు!
మంత్రి ఉత్తమ్ తీపికబురు.. మేడిగడ్డ బ్యారేజీ కదలికలపై తుది రిపోర్టు రెడీ!

మంత్రి ఉత్తమ్ తీపికబురు.. మేడిగడ్డ బ్యారేజీ కదలికలపై తుది రిపోర్టు రెడీ!

Kaleshwaram: స్వేచ్చ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. బ్యారేజీలపై నిర్వహిస్తున్న సమగ్ర శాస్త్రీయ పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయని, వాటి ఆధారంగా మరమ్మతులు, పునరుద్ధరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిపుణుల భద్రత.. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో […]

El Niño: ఎల్ నినోను ఎదుర్కొనేందుకు.. మీ జిల్లాకు ఇన్చార్జ్ అధికారి ఎవరో తెలుసా..?

El Niño: ఎల్ నినోను ఎదుర్కొనేందుకు.. మీ జిల్లాకు ఇన్చార్జ్ అధికారి ఎవరో తెలుసా..?

El Niño: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వర్షభావం, ఎల్‌ నినో ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు వీలుగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పాత జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఎప్పటికప్పుడు అంచనా.. వీరంతా క్షేత్రస్థాయిలో పర్యటించి, వర్షపాతం, తాగునీరు, సాగునీటి లభ్యత, […]

Insurance: కేంద్రం ఓకే.. కానీ రాష్ట్రానికే ఏమైంది?.. పెండింగ్‌లో 5 లక్షల బీమా..!

Insurance: కేంద్రం ఓకే.. కానీ రాష్ట్రానికే ఏమైంది?.. పెండింగ్‌లో 5 లక్షల బీమా..!

Insurance: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలోని లక్షలాది మంది మత్స్యకారుల జీవితాలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ప్రతి ఏటా క్రమం తప్పకుండా చెల్లించాల్సిన మత్స్యకారుల గ్రూప్ ఇన్సూరెన్స్ (బీమా) ప్రిమియం సొమ్మును ప్రభుత్వం సకాలంలో జమ చేయకపోవడంతో ఈ నెల రెండోవారంతో రెన్యూవల్ గడువు ముగిసిపోయినట్లు సమాచారం. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 4.2లక్షల మంది మత్స్యకారుల కుటుంబాలు ఇప్పుడు ఎటువంటి బీమా రక్షణ లేని అభద్రతా స్థితిలోకి నెట్టబడ్డాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లేదా […]

Big Stories

Advertisement
×