E-Paper
Advertisement
Sircilla: సిరిసిల్లలో కేటీఆర్‌కు కాంగ్రెస్ చెక్ పెడుతుందా?

Sircilla: సిరిసిల్లలో కేటీఆర్‌కు కాంగ్రెస్ చెక్ పెడుతుందా?

Sircilla:  గ్రామపంచాయతీ ఎన్నికల హడావిడి మొదలైంది. రాజకీయ పార్టీల గుర్తులు లేనప్పటికీ వారి మద్దతుదారులే రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల ప్రధాన నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లపైనే అందరి దృష్టి ఉంటుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఎలాంటి ఫలితాలు వస్తాయని ఆసక్తి నెలకొంది. గత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 90 శాతానికి పైగా బీఆర్ఎస్ మద్దతుదారులే విజయం సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్ ను ఎదుర్కొని అలాంటి […]

KTR: కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఉండేది కాదు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Bhatti Vikramarka: 2047కు 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన, కానీ.. ఆ విషయంలో వెనుకబడ్డాం: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: 2047కు 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన, కానీ.. ఆ విషయంలో వెనుకబడ్డాం: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: నేడు డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌లో విద్యుత్ ప్రెజెంటేషన్ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రస్తుతం తెలంగాణలో 47 ప్రాధాన్య అంశాలను 12 డిపార్ట్‌మెంట్ల నుంచి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చర్చించారు. “కాంగ్రెస్ అంటే విద్యుత్, విద్యుత్ అంటే కాంగ్రెస్” అని ఆయన గత పబ్లిక్ మీటింగ్‌లో చెప్పినట్లుగానే, ఈ ప్రెస్ మీట్‌లో కూడా బీఆర్ఎస్ పాలనలో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టారు. అంతేకాకుండా ఉత్పత్తి రంగాలు పెద్ద ఎత్తున […]

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో.. సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం!

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో.. సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం!

CM Revanth Reddy: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పల్లెల్లో సందడి వాతావరణ నెలకొంది. సర్పంచ్ ఆశావహులు ఏకగ్రీవాలపై పార్టీ నేతలు దృష్టి పెట్టారు. ఈ మేరకు గ్రామస్తులను ఒప్పించేందుకు వివిధ హామీలు కురిపిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అయింది. అయితే ఇక్కడ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు తెలిపారు. సర్పంచ్ ఆశావహులు ఏకగ్రీవాలపై పార్టీ నేతల దృష్టి నాగర్‌కర్నూల్‌ […]

Fire Accident: మేడ్చల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు.. తగలబడిన టైర్ల షాప్‌..
Weather News: తెలుగు రాష్ట్రాలు గజగజ.. చలితో పాటు భారీ వర్షాలు.. బయటకు రావొద్దు
Kokapet Land Record: కోకాపేట భూముల వేలంలో కొత్త రికార్డు.. ఎకరం అక్షరాల రూ. 151 కోట్లు
Mahesh Kumar: సోనియాగాంధీ దయ లేకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar: సోనియాగాంధీ దయ లేకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన దీక్షా దివాస్ కార్యక్రమంపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రజల్లో ఆదరణ పూర్తిగా కోల్పోయిందని, తమ ఉనికిని కాపాడుకునేందుకు మళ్లీ దీక్షా దివాస్ పేరుతో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తోందని ఆయన విమర్శించారు. దీక్షా దివాస్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారని ఆయన ఆరోపించారు. గతంలో కేసీఆర్ ప్రజల సెంటిమెంట్‌ను వాడుకున్నారని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. తెలంగాణ […]

Food Safety Raids: అబ్బా! ఇక్కడ తింటే ప్రాణాలతో ఉంటామా? ఎక్కడ చూసినా కుళ్లిన కూరగాయలు, బూజు పట్టిన వస్తువులు

Food Safety Raids: అబ్బా! ఇక్కడ తింటే ప్రాణాలతో ఉంటామా? ఎక్కడ చూసినా కుళ్లిన కూరగాయలు, బూజు పట్టిన వస్తువులు

Food Safety Raids: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా కమిషనర్ ఫుడ్ సేఫ్టీ అధికారులు.. విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించారు. ఆన్‌లైన్ ద్వారా సరఫరా అయ్యే ఆహార పదార్థాల నాణ్యతపై పెరుగుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు అనేక స్థానిక యూనిట్ల గిడ్డంగులను కవర్ చేయడం విశేషంగా మారింది. ఈ దాడుల్లో జెప్టో, రిలయన్స్ జియోమార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జోమాటో, […]

Top 20 News Today: రాజధాని అమరావతిలో మరో ముందడుగు, ఢిల్లీలో రోజురోజుకీ పెరిగిపోతున్న గాలి కాలుష్యం
Telangana Sarpanch Election: సర్పంచ్ ఎన్నికల వేళ..  పదవి కోసం లక్షల్లో వేలం పాటలు
Top 20 News Today: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి, నంద్యాలలో పత్తి రైతుల ఆందోళన
Top 20 News Today: ఘోర రైలు ప్రమాదం..11 మంది రైల్వే కార్మికులు మృతి, నాగబాబుకి మంత్రి పదవి లేనట్టేనా..?
Telangana High Court: అధికారం ఉందని రెచ్చిపోవద్దు.. హైడ్రాపై మరోసారి హైకోర్టు సీరియస్

Telangana High Court: అధికారం ఉందని రెచ్చిపోవద్దు.. హైడ్రాపై మరోసారి హైకోర్టు సీరియస్

Telangana High Court: హైడ్రాపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. సున్నం చెరువు కూల్చివేతల విషయంలో.. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ.. ఫెన్సింగ్ ఎందుకు వేశారని ప్రశ్నించింది. గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని.. FTL నిర్ధారించకుండా ఎలా కూల్చేస్తారని.. హద్దుల విషయంలో ఎందుకు సర్వే చేయలేదని ప్రశ్నలవర్షం కురిపించింది. సున్నం చెరువు సియేట్‌ కాలనీలో ఉన్నవారిపై హైడ్రా చర్యలు.. ఆర్టికట్‌ 300A ప్రకారం హక్కుల ఉల్లంఘనకు దారి […]

Top 20 News Today: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ముగిసిన కస్టడీ, దుర్గమ్మ ఆలయంలో చోరీ

Big Stories

Advertisement
×