E-Paper
Advertisement
Utham Kumar Reddy: జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష
Top 20 News Today: దారుణం.. అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్య..  ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 45 మంది

Top 20 News Today: దారుణం.. అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్య.. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 45 మంది

1. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 45 మంది నంద్యాల జిల్లా చాగలమర్రిలోని మద్దూరు మెట్ట హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. మంచు, డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్‌టేక్ ప్రయత్నమే ప్రమాదానికి కారణం. వేగంగా వెళ్తున్న బస్సు, ముందున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో డ్రైవర్ ప్రకాష్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. 45 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 2. పోలీస్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం.. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో […]

Top 20 News Today: పవిత్రమైన తిరుమలలో శివజ్యోతి వెకిలి చేష్టలు, డీజీపీ ఎదుట మావోయిస్టుల లొంగుబాటు
Panchayat Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం..! ఏ క్షణమైనా నోటిఫికేషన్ రిలీజ్

Panchayat Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం..! ఏ క్షణమైనా నోటిఫికేషన్ రిలీజ్

Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతున్నది. దాంట్లో భాగంగా ఇవాళ జిల్లాల వారీగా అబ్జర్వర్లతో ఎస్‌ఈసీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. 25న కేబినెట్ తర్వాత ఏక్షణమైనా నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది. మొత్తం మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహిస్తారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు ప్రభుత్వం మొత్తం సిద్ధం చేస్తోంది. 2024 జనవరి 31న సర్పంచ్‌ల పదవీకాలం ముగిసినప్పటికీ, […]

Weather Updates: ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. తెలంగాణలో పెరుగుతున్న చలి..  జర్రంతా జాగ్రత్త..!

Weather Updates: ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. తెలంగాణలో పెరుగుతున్న చలి.. జర్రంతా జాగ్రత్త..!

Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఒక వైపు వర్షాలు.. మరోవైపు చలి ప్రజలను వణికిస్తోంది. ఏపీకి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడి పోతుండటంతో చలి తీవ్రంగా పెరుగుతుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీకి పొంచి ఉన్న తుఫాన్‌ ముప్పు.. ఏపీకి వానగండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో అండమాన్‌ సమీపంలో శనివారం అల్పపీడనం […]

Top 20 News Today: మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం, ఏపీకి పొంచి ఉన్న తుఫాను ముప్పు
IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ బదిలీలు.. కీలక బాధ్యతల్లో కొత్త అధికారుల నియామకం
BC Reservations: బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకోం.. మరో భారీ ఉద్యమం చేయాల్సిందే.. ఆర్ నారాయణ మూర్తి మాస్ వార్నింగ్
Top 20 News Today: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో CID ముందుకు హీరోయిన్స్, Bappam పేరుతో SBI సైట్‌లో మళ్లీ పైరసీ భూతం

Top 20 News Today: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో CID ముందుకు హీరోయిన్స్, Bappam పేరుతో SBI సైట్‌లో మళ్లీ పైరసీ భూతం

1. తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతోంది. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. దేవస్థానం మహాద్వారం వద్ద ఆమెకు అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం రాష్ట్రపతికి అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం తిరుపతి విమానాశ్రయం నుంచి ఆమె హైదరాబాద్ చేరుకోనున్నారు. 2. ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత కొత్త పైరసీ వెబ్ సైట్లు.. ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేసిన తర్వాత ఐబొమ్మ వన్, […]

Top 20 News Today: కోల్‌కతాలో భారీ భూకంపం, విజయవాడకు మారిన తిరుపతి పరకామణి కేసు
Top 20 News Today: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కల్తీ నెయ్యి ముఠా గుట్టురట్టు, ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం.. డేట్స్ కూడా ఫిక్స్..! ఎప్పుడంటే..?
BJP: తెలంగాణలో బీజేపీ  పరిస్థితి ఏంటి!
Kavitha: బీసీల కోసం మరో పోరాటానికి సిద్దం.. షాబాద్ దీక్షలో కవిత
Top 20 News Today: కుమార్తె వివాహం చేయలేక తండ్రి ఆత్మహత్య, అంగన్‌వాడీ స్కూల్‌లో పాలు తాగి చిన్నారులకు అస్వస్థత

Top 20 News Today: కుమార్తె వివాహం చేయలేక తండ్రి ఆత్మహత్య, అంగన్‌వాడీ స్కూల్‌లో పాలు తాగి చిన్నారులకు అస్వస్థత

1. కేంద్ర మంత్రితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌ కృష్ణలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషితో బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌ నిర్వహించారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణలో అమలవుతున్న సన్నబియ్యం పంపిణీ పథకంపై కేంద్రమంత్రికి వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్‌ ద్వారా ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు సీఎం. 2. ప్రజలకు సీపీ వీసీ సజ్జనార్ వార్నింగ్ హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, […]

Big Stories

Advertisement
×