E-Paper
Advertisement
Footpaths: పాదాచారులకు బిగ్ రిలీఫ్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!
Paddy Procurement: ఏప్రిల్1 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం.. ఈ సారీ క్వింటాల్ ధర ఎంతో తెలుసా..?
Telangana: తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి జీతంలో 15 శాతం కోత.. అసెంబ్లీలో కీలక బిల్లులు

Telangana: తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి జీతంలో 15 శాతం కోత.. అసెంబ్లీలో కీలక బిల్లులు

Telangana: తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ‘ఎంప్లాయిస్ అకౌంటబులిటీ అండ్ మానిటరింగ్ బిల్లు’ సామాజిక బాధ్యతను పెంచే దిశగా ఒక చారిత్రాత్మక ముందడుగుగా కనిపిస్తోంది. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, కన్నవారిని భారంగా భావించి వదిలేస్తున్న కొందరు ఉద్యోగుల తీరును మార్చేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లు ప్రకారం, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, వారి వేతనం నుంచి కొంత భాగాన్ని నేరుగా తల్లిదండ్రులకే అందజేసే విప్లవాత్మక మార్పుకు […]

Stray Dogs: షాకింగ్ ఘటన.. బాలుడి కనుగుడ్డు పీకేసిన వీధి కుక్కలు
Medak Bar Association: మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కె. జనార్ధన్ రెడ్డి గెలుపు
Dumping Yard: హుజూరాబాద్ పొలిమేరల్లో కాకరేపుతున్న డంపిగ్ సెగ.. రగులుతున్న జనం
Telangana Registrations: తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు అంతరాయం.. సర్వర్లలో సాంకేతిక లోపం

Telangana Registrations: తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు అంతరాయం.. సర్వర్లలో సాంకేతిక లోపం

Telangana Registrations: కారణాలు ఏమైనా కావచ్చు.. తెలంగాణలో మంగళవారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచి పోయింది. ప్రధాన సర్వర్లలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. దీని కారణంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు అంతరాయం తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. మంగళవారం ఉదయం నుంచి సర్వర్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దీని ఫలితంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లాట్ బుకింగ్ చేసుకుని రిజిస్ట్రేషన్లకు […]

Minister Bhatti Vikramarka: ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగుల క్షేమమే  ప్రాధాన్యత : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
Road Accident: హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లిఫ్ట్ అడిగిన క్షణాల్లో ప్రాణం కోల్పోయిన యువకుడు
Uttam Kumar Reddy: ఎగుమతులతో సివిల్ సప్లై శాఖపై తప్పిన రూ.13 కోట్ల ఆర్థిక భారం :  అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి
Nirmal Crime: బైక్ కొనివ్వలేదని తండ్రిపై అలిగిన కొడుకు.. చివరికి ఏమైందంటే?
Muduchintalapalli Municipality: పన్నుల గణాంకాల్లో స్పష్టత లోపం.. ఆన్‌లైన్ లో ఒక లెక్క.. అధికారుల దగ్గర మరో లెక్క!
Collector Haimavathi: గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి.. ఆసుపత్రి సిబ్బందికి కలెక్టర్ హైమావతి సూచన
Bhupalpally Robbery: భూపాలపల్లిలో దొంగల బీభత్సం.. తాళం వేసిన ఇంట్లో భారీ దోపిడీ!
Ramchander Rao: హామీల అమలుకే దిక్కులేదు.. మూసీపై భారీ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Ramchander Rao: హామీల అమలుకే దిక్కులేదు.. మూసీపై భారీ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Ramchander Rao: స్వేచ్ఛ, బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకే దిక్కులేదని, అలాంటిది మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని ప్రభుత్వం, ఇంత భారీ ప్రాజెక్ట్ ఎలా చేస్తుందని నిలదీశారు. మూసీ నది పునరుజ్జీవనం-వాస్తవాలు అంశంపై టీబీజేపీ ఆధ్వర్యంలో సోమాజిగూడలో ఆదివారం నిర్వహించిన చర్చా కార్యక్రమానికి రాంచందర్ రావు […]

Big Stories

Advertisement
×