E-Paper
Advertisement
Panchayat Funds: గ్రామ పంచాయతీలకు మరో రూ.640 కోట్లు విడుదల చేసిన కేంద్రం
Bhoothpur Tragedy: విషాదం.. కన్న బిడ్డలను బావిలోకి తోసేసి.. తల్లి కూడా!
Road Accident: షాపూర్ వద్ద లారీ బీభత్సం..  ఇద్దరు ఇంటర్ విద్యార్థుల బలి
Telangana News: రాష్ట్రంలో మహిళలకు ఉహించని గుడ్ న్యూస్.. సర్కార్ మరో సంచలన నిర్ణయం..?

Telangana News: రాష్ట్రంలో మహిళలకు ఉహించని గుడ్ న్యూస్.. సర్కార్ మరో సంచలన నిర్ణయం..?

Telangana News: స్వేచ్ఛ బ్యూరో: మహిళల భద్రతకు, స్వావలంభన కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. వారికి సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. అందులో భాగంగానే హైదరాబాద్‌లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాలుగు హాస్టల్ నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం ప్రభుత్వం ప్రణాళికలు సైతం రూపొందించింది. ఒక్కో హాస్టల్ ను 20కోట్ల రూపాయలతో నిర్మించబోతుంది. దీంతో మహిళలకు రక్షణ కల్పించనుంది. ఉద్యోగం, విద్య కోసం నగరాలకు వచ్చే మహిళలకు.. కోటిమంది మహిళలను కోటీశ్వర్వులను చేయాలనే లక్ష్యంతో […]

SSC Exams 2026: ఈ సారీ పది పరీక్షలు రాసే విద్యార్ధుల సంఖ్య ఎంతో తెలుసా..!
Road Accident: ఎదురెదురుగా ఢీకొన్న కారు, బైక్.. ఇద్దరూ స్పాట్‌ డెడ్
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల్లో ఆ పదిమంది ఓటు ఎటు..?
SP Sharat Chandra Pawar: సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి.. ఎస్పీ శరత్ చంద్ర పవార్

SP Sharat Chandra Pawar: సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి.. ఎస్పీ శరత్ చంద్ర పవార్

SP Sharat Chandra Pawar:  రేపు నిర్వహించుకోనున్న హోళీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ గారు శుభాకాంక్షలు తెలిపుతూ,హోలీ పండుగను సాంప్రదాయబద్ధంగా, పరస్పర గౌరవంతో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని జిల్లా ప్రజలను కోరారు. హోళీ వేడుకల సందర్భంగా సహజసిద్ధమైన రంగులను మాత్రమే ఉపయోగించాలని, హానికరమైన రసాయనిక రంగులను వాడకూడదని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలు చేయరాదని హెచ్చరించారు. ప్రార్థనా […]

ACB Raids: ఏసీబీ ట్రాప్.. పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం లంచం తీసుకుంటూ హోంగార్డ్ అరెస్ట్
Yadadri Crime: కన్న తండ్రే కాలయముడయ్యాడా? నాటు మందు వికటించి యువతి మృతి
Rice Mill Scam: రూ. 43 కోట్లు పక్కదారి పట్టించిన మిల్లర్లు.. ఎస్పీ యాక్షన్ ప్లాన్‌ మామూలుగా లేదుగా!
Jagitial News: వార్నీ.. ఆ గేదె పాలు తాగిన 30 మందికి రేబీస్ భయం! జగిత్యాల జిల్లాలో ఏం జరిగిందంటే?
Maoist Exit: తుపాకీ వదిలి జనంలోకి.. అగ్రనేతల లొంగుబాటు వెనుక అసలు కథ ఇదే!
Seethakka: మిషన్ భగీరథతో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలి.. మంత్రి సీతక్క దిశానిర్దేశం

Seethakka: మిషన్ భగీరథతో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలి.. మంత్రి సీతక్క దిశానిర్దేశం

Seethakka: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గ్రామీణ ప్రజలకు నిరంతర, నాణ్యమైన తాగునీటి సరఫరా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క (Seethakka) స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో గల మిషన్ భగీరథ కార్యాలయంలో గ్రామీణ తాగునీటి సరఫరా, వేసవి సన్నద్ధతప సమీక్ష సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ సోర్స్ పాయింట్లు, రిజర్వాయర్లలో నీటి లభ్యత, పంపింగ్ వ్యవస్థ, గ్రామాలవారీగా సరఫరా పరిస్థితులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో తగినంత నీరు నిల్వలో ఉందని, వేసవిలోనూ […]

Swachh Godavari: మంత్రి ఆదేశం.. మున్సిపాలిటీ యాక్షన్.. మారుతున్న  ధర్మపురి రూపురేఖలు!

Swachh Godavari: మంత్రి ఆదేశం.. మున్సిపాలిటీ యాక్షన్.. మారుతున్న ధర్మపురి రూపురేఖలు!

Swachh Godavari: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో పర్యావరణ పరిరక్షణ , భక్తుల సౌకర్యార్థం ‘స్వచ్ఛ గోదావరి – స్వచ్ఛ ధర్మపురి’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన వెంటనే.. క్షేత్ర పరిధిలోని ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తూ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే.. గత కొద్ది రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు […]

Big Stories

Advertisement
×