E-Paper
Advertisement
కాంగ్రెస్ శ్రేణులకు గుడ్ న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై పీసీసీ క్లారిటీ!
స్థానిక ఎన్నికలే లక్ష్యం.. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ హైలెవల్ మీటింగ్!
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై ప్రశాంత్ రెడ్డి ఫైర్.. ‘రెండున్నరేళ్లయినా పంపిణీ చేయరా?’

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై ప్రశాంత్ రెడ్డి ఫైర్.. ‘రెండున్నరేళ్లయినా పంపిణీ చేయరా?’

Vemula Prashanth Reddy: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు సరైన నిర్వహణ లేక, లబ్ధిదారులకు అందక శిథిలావస్థకు చేరుకుంటున్నాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహం గతంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడమే ఆలస్యానికి కారణమని, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా నిరుపేదలకు […]

తెలంగాణ కాంగ్రెస్‌లో ‘మీనాక్షి’ మార్క్ పోస్ట్‌మార్టం.. అధిష్ఠానం చేతిలో మంత్రుల జాతకాలు!
గాంధీ భవన్‌లో ‘రచ్చ’.. ఢిల్లీలో ‘ఆల్ ఈజ్ వెల్’!
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ మీటింగ్.. కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ!

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ మీటింగ్.. కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ!

AICC Review: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఢిల్లీలో ఏఐసీసీ సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ భేటి అయ్యారు. పలుకీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో రాజకీయ అంశాలపై మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఆరు అంశాలు.. సంస్థాగత సమస్యలపై రాష్ట్రాలవారిగా ఏఐసీసీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆరు అంశాలపై అధిష్టానానికి ముఖ్యంగా నివేదిక సమర్పించనున్నట్టు […]

CMO Report: సీఎం రేవంత్ బ్లాక్ లిస్ట్‌లో 26 మంది ఎమ్మెల్యేలు.. అక్కడ కాంగ్రెస్ దుకాణం బంద్?

CMO Report: సీఎం రేవంత్ బ్లాక్ లిస్ట్‌లో 26 మంది ఎమ్మెల్యేలు.. అక్కడ కాంగ్రెస్ దుకాణం బంద్?

CMO Report: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా 26 అసెంబ్లీ నియోజకవర్గాలు డల్ గా ఉన్నట్లు సీఎంవో ఇంటర్నల్ రిపోర్టులో తేలింది. పార్టీ ప్రోగ్రామ్స్ ను సమర్ధవంతంగా అమలు చేయడంలో, పథకాలను గ్రౌండ్ లెవల్లో తీసుకువెళ్లడంలో ఆయా నియోజకవర్గాలు వెరీ స్లోగా ఉన్నట్లు గుర్తించారు.వెంటనే పనితీరు మెరుగు పర్చుకోవాలని సీఎం కూడా సూచించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయం అత్యంత రహస్యంగా సేకరిస్తున్న ‘మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్’ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శాసనసభ్యులు, ముఖ్య నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రాబోయే […]

సీఎం రేవంత్ రెడ్డి ‘కేబినెట్’ వ్యూహం.. అసలు బాంబు పేల్చిన న్యాయ నిపుణులు!
KTR: మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం.. కానీ ఆ పని చెయ్: కేటీఆర్!
రేవంత్ రెడ్డి ఆట మొదలు పెట్టాడు.. 117 సీట్లే టార్గెట్! జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy: గాంధీ భవన్ లీడర్లకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్.. 30 నెలల పాలనపై సీఎం షాకింగ్ రిపోర్ట్!

CM Revanth Reddy: గాంధీ భవన్ లీడర్లకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్.. 30 నెలల పాలనపై సీఎం షాకింగ్ రిపోర్ట్!

CM Revanth Reddy: స్వేచ్చ బ్యూరో: “ప్రభుత్వం ఇంత చేస్తుంటే.. మీరేం చేస్తున్నారు?” అంటూ తాజాగా ప్రజా భవన్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్‌చార్జులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా గాంధీ భవన్ వర్గాల్లో అత్యంత హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ శ్రేణులు, కీలక నేతలు ఘోరంగా విఫలమవుతున్నారనేది సీఎం […]

రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.. కేక్ కట్ చేసిన మణుగూరు కాంగ్రెస్ శ్రేణులు
బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే.. దేవుడి పేరుతో మోసాలు చాలు.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే.. దేవుడి పేరుతో మోసాలు చాలు.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

Mahesh Kumar Goud: తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. కరీంనగర్‌లో పర్యటించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్, బీజేపీ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ అప్పులపై నిలదీత రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రజలంతా గమనిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు తాము లెక్కలు చూపిస్తుంటే.. హరీష్ […]

Yadagirigutta: ఆంధ్ర వాళ్లకు తెలంగాణలో పదవులా.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్..!

Yadagirigutta: ఆంధ్ర వాళ్లకు తెలంగాణలో పదవులా.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్..!

Yadagirigutta: స్వేచ్చ బ్యూరో: యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు నియామకాలు కాంగ్రెస్ పార్టీలో వివాదస్పదమయ్యాయి. బుధవారం ప్రకటించిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ (యాదగిరిగుట్ట)నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పార్టీలోని సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఇప్పుడు గాంధీభవన్ లో పాటు సోషల్ మీడియాలో నూ సర్క్యులేట్ అవుతుంది. తమను సంప్రదించకుండానే ఏకపక్షంగా నియామకాలు చేపట్టారంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు ఏకంగా టీపీసీసీతో పాటు న్యూఢిల్లీలోని పార్టీ […]

యాదగిరిగుట్ట బోర్డు చిచ్చు.. తగ్గేదే లేదంటున్న రాజగోపాల్ రెడ్డి.. అధిష్ఠానం వద్దకు చేరిన లొల్లి!

యాదగిరిగుట్ట బోర్డు చిచ్చు.. తగ్గేదే లేదంటున్న రాజగోపాల్ రెడ్డి.. అధిష్ఠానం వద్దకు చేరిన లొల్లి!

Yadagirigutta Temple: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకమండలి (ట్రస్ట్ బోర్డు) నియామకం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలోనే యాదగిరిగుట్టకు కూడా ప్రతిష్టాత్మక బోర్డును ప్రభుత్వం ప్రకటించింది. అయితే, చైర్మన్, సభ్యుల జాబితా బయటకు రాగానే నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి కట్టలు తెగింది. ‘మా ఇలాఖా.. మా గుడి.. మరి బోర్డులో మా పేరేది?’ అంటూ స్థానిక ఆశావహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నియామకాలు […]

Big Stories

Advertisement
×