E-Paper
Advertisement
Doctor Attack: గౌరవంగా మాట్లాడమన్నందుకు.. పేషెంట్ పై వైద్యుడు దాడి.. వీడియో వైరల్
Madhya Pradesh News: కూతురు ప్రేమ పెళ్లి..  పోయిన ఆ తండ్రి పరువు, బతికుండగానే ఏం చేశారంటే
Madurai-Rameswaram train: రైలులో టిక్కెట్ లేకుండా 300 మంది ప్రయాణం.. అధికారులు తనిఖీలు చేయగా.. పరుగో పరుగు..

Madurai-Rameswaram train: రైలులో టిక్కెట్ లేకుండా 300 మంది ప్రయాణం.. అధికారులు తనిఖీలు చేయగా.. పరుగో పరుగు..

Madurai-Rameswaram train:  రామేశ్వరం రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఒక వింత సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన వందలాది మంది యాత్రికులు టికెట్ లేకుండా ప్రయాణించడమే కాకుండా.. తనిఖీల నుండి తప్పించుకోవడానికి నినాదాలు చేస్తూ స్టేషన్ నుండి పారిపోయారు. పుణ్యక్షేత్రమైన రామేశ్వరంలో రైల్వే తనిఖీ అధికారులకు చుక్కలు చూపించారు కొందరు యాత్రికులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమారు 400 మంది యాత్రికులు మధురై-రామేశ్వరం ప్యాసింజర్ రైలులో ప్రయాణించారు. అయితే.. వీరిలో అత్యధికులు టికెట్లు తీసుకోకుండానే ప్రయాణించినట్లు […]

Pariksha Pe Charcha: పరీక్ష పే చర్చా కోసం అక్షరాల 1.27 కోట్ల రిజిస్ట్రేషన్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

Pariksha Pe Charcha: పరీక్ష పే చర్చా కోసం అక్షరాల 1.27 కోట్ల రిజిస్ట్రేషన్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించి.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం ‘పరీక్షా పే చర్చ’.. దీనికి సంబంధించిన తొమ్మిదో ఎడిషన్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. 2026 జనవరిలో జరగనున్న ఈ ముఖాముఖి కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రికార్డు స్థాయిలో మొత్తం 1,27,38,536 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతోంది. […]

Assam Train Accident: అస్సాంలో ఏనుగులను ఢీకొట్టిన రాజధాని ఎక్స్ ప్రెస్.. పట్టాలు తప్పిన ఐదు బోగీలు
Special Intensive Revision: ప్రత్యేక సమగ్ర సవరణ.. భారీ సంఖ్యలో ఓట్లు తొలగింపు
Egg Prices Hike: మింగుడు పడని గుడ్డు.. బహిరంగ మార్కెట్లో ఏకంగా రూ.10? ధరలు పెరగడానికి కారణాలివే!
Rahul Gandhi: ఉపాధి హామీని ఖూనీ చేశారు.. పేదల పొట్టకొట్టేలా కొత్త చట్టం: రాహుల్ గాంధీ ఫైర్
PM Modi: భారత్-ఒమన్ ఒప్పందాలు.. ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం..
Rah Veer Scheme: కేంద్ర ప్రభుత్వ రహ్-వీర్ పథకం.. వారికి రూ.25 వేల బహుమతి
INS Kadamba: ఇండియన్ నేవీ బేస్ వద్ద ‘స్పై’ బర్డ్ కలకలం.. చైనా జీపీఎస్‌తో దొరికిన సీగల్ పక్షి.. గూఢచార్యమా? పరిశోధనా?
Bihar Politics: పురుషుల అకౌంట్లలోకి రూ.10 వేలు.. లబోదిబో అంటున్న ప్రభుత్వం, తిరిగి ఇవ్వరట!
Lok Sabha: జీ-రామ్‌-జీ బిల్లుకు ఆమోదం.. వ్యతిరే కించిన కాంగ్రెస్‌ సహా విపక్షాలు, రెండు దశాబ్దాల తర్వాత
VC Sajjanar: కళ్లుండి చూడలేని లోకానికి.. కళ్లతోనే ‘చూపు’నిచ్చింది.. రూప గొప్ప మనసుపై సజ్జనార్ ప్రశంసలు

Big Stories

Advertisement
×