E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

Adanki Dayakar: సొంత ఎమ్మెల్యేలే నిన్ను నమ్మట్లేదు.. కేటీఆర్‌పై విరుచుకుపడ్డ అద్దంకి దయాకర్

Adanki Dayakar: సొంత ఎమ్మెల్యేలే నిన్ను నమ్మట్లేదు.. కేటీఆర్‌పై విరుచుకుపడ్డ అద్దంకి దయాకర్

Adanki Dayakar: గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయాలకు తెరలేపింది కేసీఆరేనని గుర్తు చేస్తూ.. నాడు ‘పార్టీ ఫిరాయిస్తే చీరి చింతకు వేస్తా’ అన్న కేసీఆర్ మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేని అసమర్థత కేటీఆర్‌దని, సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయన నాయకత్వాన్ని కాలదన్ని బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. పదిమంది ఎమ్మెల్యేలను తిరిగి […]

Appalanayudu on Jagan: దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.. జగన్ తీరుపై విరుచుకుపడ్డ విజయనగరం ఎంపీ
Chamala On TDP MP: ‘మీ బాస్ ఇచ్చిన లేఖ మర్చిపోయారా’? టీడీపీ ఎంపీకి చామల చురకలు
China Strategy: అమెరికా ఆధిపత్యానికి ఎండ్ కార్డ్? చైనా కొత్త యుద్ధ తంత్రం ఇదే!
Iran–Israel War Impact: యుద్ధం అక్కడ.. మంట ఇక్కడ! గ్యాస్ సిలిండర్ల కోసం క్యూలైన్లు.. హోటళ్లు క్లోజ్!
Tamballapalle Politics: తంబళ్లపల్లె టీడీపీలో ‘త్రిశూల వ్యూహం’..  పెద్దిరెడ్డి కోటను బద్దలు కొట్టే ఆ ‘మగాడు’ ఎవరు?

Tamballapalle Politics: తంబళ్లపల్లె టీడీపీలో ‘త్రిశూల వ్యూహం’.. పెద్దిరెడ్డి కోటను బద్దలు కొట్టే ఆ ‘మగాడు’ ఎవరు?

Tamballapalle Politics: నకిలీ మద్యం తయారీలో కీలక పాత్ర వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత కొత్త ఇన్చార్జ్ నియామకం పార్టీకి తలనొప్పిగా మారిందట. అన్నమయ్య జిల్లా రాజకీయాల్లో అధిపత్యం కోసం తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రంగా జిల్లా టీడీపీ నేతలు పావులు కదుపుతుండటంతో ఈ పరిస్థితి తలెత్తిందంట.. రాయచోటి ఎమ్మెల్యే, మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఓ వర్గంగా, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి మరోవర్గంగా తంబళ్లపల్లె టీడీపీలో రాజకీయ […]

Lokesh Cricket: ‘నా దుడ్లు నేను ఖర్చు పెడితే నీకేంటి?’.. జగన్ విమర్శలకు లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్!
Madhav: సైలెంట్‌గా ఉంటే సీటు గల్లంతే! ఏపీ కమలనాథులకు మాధవ్ షాక్ ట్రీట్‌మెంట్
Switzerland Bus Fire: స్విట్జర్లాండ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకొని ఆరుగురు సజీవ దహనం!
Mahabubabad Suicide: విషాదం.. రెండు రోజులు ఆగమన్నందుకు ప్రాణాలు తీసుకున్నాడు!
Vizag Adventure: హాలీవుడ్ రేంజ్ అడ్వెంచర్ మన వైజాగ్‌లో.. పారా మోటార్ రైడ్ మళ్లీ మొదలు, ఈ సారి సరికొత్తగా..

Vizag Adventure: హాలీవుడ్ రేంజ్ అడ్వెంచర్ మన వైజాగ్‌లో.. పారా మోటార్ రైడ్ మళ్లీ మొదలు, ఈ సారి సరికొత్తగా..

Vizag Adventure:  ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో మకుటంగా నిలిచే విశాఖపట్నం ఇప్పుడు టూరిస్టులకు సరికొత్త సాహస అనుభూతులను పంచడానికి సిద్ధమవుతోంది. పచ్చని కొండలు, అనంతమైన నీలి సముద్రం కలయికతో అలరించే ఈ నగరంలో అడ్రినాలిన్ రష్ ఇచ్చే పారా మోటార్ విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. ప్రకృతి ప్రేమికులకు, సాహస ప్రియులకు విశాఖ ఇప్పుడు ఒక పర్పెక్ట్ డెస్టినేషన్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. రుషికొండ తీరంలో గగన విహారం విశాఖలోని అత్యంత అందమైన బీచ్‌లలో ఒకటైన రుషికొండ బీచ్‌లో […]

Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాల డేట్ ఫిక్స్.. ప్రభుత్వం ఏం చేయబోతుందంటే?
Kuwait Crisis: బాంబుల మోత.. పవన్ గారు కాపాడండి! కువైట్ నుండి మహిళ వీడియో!
Constable Dies: మంగళగిరిలో విషాదం.. పరుగు పందెంలో హెడ్ కానిస్టేబుల్ మృతి

Constable Dies: మంగళగిరిలో విషాదం.. పరుగు పందెంలో హెడ్ కానిస్టేబుల్ మృతి

Constable Dies: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆరో బెటాలియన్‌లో తీవ్ర విషాదం నెలకొంది. విధి నిర్వహణలో భాగంగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని కొలసాని వెంకటేశ్వరరావుగా గుర్తించారు. ఆయన మంగళగిరి ఆరో బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం బెటాలియన్ సిబ్బందికి క్రమశిక్షణ, ఫిట్‌నెస్ శిక్షణలో భాగంగా 3.2 కిలోమీటర్ల పరుగు పందెం పోటీని నిర్వహించారు. ఈ పోటీలో వెంకటేశ్వరరావు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే, పరుగు […]

Kalvakuntla Kavitha: పేదల గుడిసెలు కూల్చి.. పెద్దలకు కట్టబెడతారా? కాంగ్రెస్ సర్కార్‌పై కవిత ఫైర్!

Kalvakuntla Kavitha: పేదల గుడిసెలు కూల్చి.. పెద్దలకు కట్టబెడతారా? కాంగ్రెస్ సర్కార్‌పై కవిత ఫైర్!

Kalvakuntla Kavitha: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన పోరాటం ఉధృతమైంది. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల పరిధిలోని 62 ఎకరాల భూదాన్ భూమిలో గత పదేళ్లుగా సుమారు 750 పేద కుటుంబాలు నివాసముంటున్నాయి. అయితే, ఈ భూమి విలువ పెరగడంతో సంపన్నులకు కట్టబెట్టే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం అర్థరాత్రి వేళ బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేసింది. నిరాశ్రయులైన బాధితులను ప్రభుత్వం […]

Big Stories

Advertisement
×