E-Paper
Advertisement
ఆయిల్ పామ్ రైతులకు బిగ్ షాక్.. అనుకున్న టార్గెట్ అంతా తుస్సేనా..!
కాంగ్రెస్ శ్రేణులకు గుడ్ న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై పీసీసీ క్లారిటీ!
తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. ఖర్చు తక్కువ మజా ఎక్కువ!

తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. ఖర్చు తక్కువ మజా ఎక్కువ!

Electric Boats: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో పర్యాటక రంగంలో సరికొత్త విప్లవానికి టూరిజం శాఖ కసరత్తు చేస్తోంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా జలాశయాల్లో ఎలక్ట్రిక్ బోట్లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పొల్యూషన్ ప్రీ వైపు అడుగులు వేస్తుంది. కేబినెట్ ఆమోదం తర్వాత అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు. తొలుత హుస్సేన్ సాగర్ లో ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. ఇది సక్సెస్ అయితే రాష్ట్రంలోని బూటింగ్ ప్రాంతాల్లో అమలు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎక్కువ ట్రిప్పులు.. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో నదులు, సరస్సుల్లో […]

డిజిటల్ సేవల్లో తెలంగాణ నయా రికార్డు.. దేశంలోనే నెంబర్ వన్ స్థానం!
వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా.. హైదరాబాద్ వాసులకు అదిరిపోయే కొత్త ప్యాకేజీ..!
గల్ఫ్ యుద్ధంతో పాకిస్తాన్ బిజినెస్.. శాంతి కబుర్ల పేరుతో ఆయుధాలు అమ్ముతున్న పాక్!

గల్ఫ్ యుద్ధంతో పాకిస్తాన్ బిజినెస్.. శాంతి కబుర్ల పేరుతో ఆయుధాలు అమ్ముతున్న పాక్!

Pakistan Weapons: నోటితో శాంతి మంత్రాలు.. చేతితో ఆయుధాల వ్యాపారం చేస్తోంది పాకిస్తాన్. అమెరికా-ఇరాన్ మధ్య రాజీ కుదురుస్తామంటూ బిల్డప్ ఇస్తున్న ఇస్లామాబాద్, గల్ఫ్ రీజియన్‌లో రాజుకుంటున్న యుద్ధ జ్వాలలను తన స్వార్థానికి వాడుకుంటోంది. ఇంటెలిజెన్స్ సోర్స్ ప్రకారం వార్ ఎఫెక్టెడ్ గల్ఫ్ దేశాలకు పాక్ పెద్దెత్తున ఆయుధాలను సరఫరా చేస్తోంది. 300 కిలోమీటర్ల దూరం.. ఇరాక్, కువైట్ దేశాలకు పాకిస్తాన్ లైట్నింగ్-2 అనే ప్రమాదకరమైన లోయిటరింగ్ మ్యునిషన్ డ్రోన్లను విక్రయిస్తోంది. వాటిని టెస్టింగ్ కూడా సక్సెస్ […]

విదేశీ నిధులపై కేంద్రం ఉక్కుపాదం.. ఎన్జీవోల ఆస్తులపై కేంద్రం కన్ను!
సింపతీ కోసం ద్రౌపది నాటకాలా.. నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై లక్ష్మీపార్వతి ఫైర్!
గల్లీలో కొట్లాటలు.. ఢిల్లీలో కౌగిలింతలు.. బీజేపీ నేతల నాటకానికి హైకమాండ్ చెక్!
మహిళా సంఘాలకు సర్కార్ బంపర్ ఆఫర్.. 11 రకాల వ్యాపార రుణాలు!
కాళ్లు చేతులు కట్టేసి ప్రియుడి ప్రైవేట్ పార్ట్‌ని కోసిన మహిళ.. ఎందుకంటే?
అక్రమ పింఛన్ దారుల లక్కీ డేస్ క్లోజ్.. సీఎం రేవంత్ వద్ద బ్లాక్ లిస్ట్ రెడీ!

అక్రమ పింఛన్ దారుల లక్కీ డేస్ క్లోజ్.. సీఎం రేవంత్ వద్ద బ్లాక్ లిస్ట్ రెడీ!

Fake Pensions: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో అర్హులైన పేదలకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుంది. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న నకిలీ, అనర్హుల, మృతిచెందినవారి పింఛన్ల ఏరివేత ప్రక్రియను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు అధికారులు నిఘా పెంచి, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అనర్హుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా వివరాలు సేకరించిన సెర్ప్ అధికారులు.. నియోజకవర్గాల వారీగా డివైడ్ చేయడంలో నిమగ్నమయ్యారు. […]

కాసేపట్లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. మోడీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకతలు ఇవే!
జూనియర్ ఐఏఎస్‌లకు బంపర్ ఆఫర్.. సీఎం రేవంత్ టూర్ లిస్ట్‌లో బిగ్ చేంజెస్!
సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న NO UPI ఛాలెంజ్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×