E-Paper
Advertisement
పోలవరం స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత!

పోలవరం స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత!

Food Poisoning: పోలవరం జిల్లా వి.ఆర్.పురం మండలం సోములగూడం బాలికల ఆశ్రమ పాఠశాలలో తీవ్ర కలకలం రేగింది. పాఠశాలలో వడ్డించిన ఆహారం వికటించి 20 మందికి పైగా విద్యార్థినులు హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. శనివారం అర్థరాత్రి నుంచే బాలికలకు వాంతులు, విరోచనాలు, తీవ్రమైన కడుపునొప్పి ప్రారంభమైనట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా వైద్యం.. అర్థరాత్రి విద్యార్థినులు అస్వస్థతకు గురైనప్పటికీ, పాఠశాల సిబ్బంది వెంటనే అధికారుల దృష్టికి గానీ, ఆస్పత్రికి గానీ తీసుకువెళ్లకుండా గుట్టుచప్పుడు కాకుండా పాఠశాల లోనే చికిత్స […]

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం
స్వచ్ఛాంధ్ర నుండి రక్షణ రంగం వరకు.. ఏపీ ప్రగతి పథంలో సీఎం చంద్రబాబు వారోత్సవాల సమీక్ష

స్వచ్ఛాంధ్ర నుండి రక్షణ రంగం వరకు.. ఏపీ ప్రగతి పథంలో సీఎం చంద్రబాబు వారోత్సవాల సమీక్ష

మే 16 ఆపరేషన్ క్లీన్ స్వీప్ స్టార్ట్ AP CM Progress Report: స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పరిశుభ్రత-పర్యావరణ విషయంలో ఎంతో మార్పు తీసుకొచ్చిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 16 నెలలుగా ఈ కార్యక్రమం ద్వారా సాధించిన విజయాల నుంచి స్ఫూర్తి పొంది, మరింత కష్టపడి పనిచేయాలని అధికారులకు సూచించారు. పొదుపు చర్యల్లో భాగంగా దీనికి సంబంధించి ఈసారి ఆన్‌లైన్‌లో రివ్యూ చేశారు. అదేవిధంగా.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. అక్కడ.. సాలిడ్ […]

మళ్ళీ రాజుకుంటున్న పోలవరం వివాదం.. ఫేజ్-2 పనులు ఆపాలని పీపీఏకు తెలంగాణ సర్కార్  లేఖ!
Road Accident: పోలవరం జిల్లాలో ఘోర ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు
Ambati self goal: పోలవరం పేరుతో వైసీపీ పరువు తీస్తున్న అంబటి..
CM Chandrababu : సెంటిమెంట్ వదిలేసిన చంద్రబాబు.. మార్పు మంచిదేనా?

Big Stories

Advertisement
×