E-Paper
Advertisement

CM Revanth Reddy : కుల గణన చేపడతాం.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..

CM Revanth Reddy : తెలంగాణలో కుల గణన చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

CM Revanth Reddy : కుల గణన చేపడతాం.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..
Advertisement

CM Revanth Reddy : తెలంగాణలో కుల గణన చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ జనగణన చేపడతామని గతంలోనే కాంగ్రెస్‌ ప్రకటించింది. దీనికి అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బీసీ జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Advertisement

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×