E-Paper
Advertisement
ధాన్యం సేకరణ ప్రక్రియపై ప్రభుత్వం ఫోకస్.. జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్ భేటీ

ధాన్యం సేకరణ ప్రక్రియపై ప్రభుత్వం ఫోకస్.. జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్ భేటీ

Hyderabad: యాసంగి పంట ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసింది తెలంగాణ ప్రభుత్వం. కలెక్టర్‌ మొదలు జిల్లా అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. నైరుతి రుతుపవనాలు రేపో మాపో కేరళలోకి ప్రవేశించనున్నాయి.  ఆ తర్వాత తెలంగాణకు విస్తరించే అవకాశాలు తెలుస్తోంది. ఈ తరుణంలో ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించింది. ధాన్యం సేకరణ ప్రక్రియపై ప్రభుత్వం ఫోకస్ తెలంగాణలో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం […]

ఇది నిజమేనా.. ఎంపీ అరవింద్‌కు అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్, బీజేపీ శ్రేణుల విషెస్, అసలు మేటరేంటి?

ఇది నిజమేనా.. ఎంపీ అరవింద్‌కు అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్, బీజేపీ శ్రేణుల విషెస్, అసలు మేటరేంటి?

Hyderabad: మోదీ మంత్రివర్గంలో మార్పులు-చేర్పులు జరగనున్నాయా? ఇటీవల మంత్రుల పని తీరును పర్యవేక్షించిన ప్రధాని మోదీ కొత్త నిర్ణయం తీసుకున్నారా? మంత్రివర్గంలో పాతవారిని తప్పించి, కొత్త వారికి చోటు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారా? ఈ క్రమంలో ఎంపీ అరవింద్ పేరు వెలుగులోకి వచ్చిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఎంపీ అరవింద్‌కు అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్ విదేశీ పర్యటన తర్వాత మోదీ కేబినెట్‌లో మార్పులు తప్పవంటూ జోరుగా ప్రచారం సాగింది. గడిచిన రెండు రోజులుగా మంత్రులు చేపట్టిన పనులు, […]

వాతావరణ శాఖ అలర్ట్.. తెలంగాణలో ఆ జిల్లాలకు వర్ష సూచన, కొద్ది గంటల్లో ఉరుములు, మెరుపులతో
Hyderabad: కేబీఆర్ పార్క్ బయట అగ్నిప్రమాదం.. షాకైన వాకర్స్, ఏం జరిగింది?
మోడీ 3.0 పాలనలో ఏపీకే అత్యధిక ప్రయోజనాలు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
సీఎం రేవంత్ రెడ్డి గారూ.. లాయర్ కుటుంబానికి రక్షణ కల్పించండి.. అసదుద్దీన్ డిమాండ్!
భాష ఏదైనా సెకన్లలో ఫిర్యాదు.. హైదరాబాద్ పోలీసుల ‘ఏఐ కాప్ రైటర్’!
ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
‘మేం చేసే యాగాన్ని రాక్షసుల్లా అడ్డుకుంటున్నారు’.. BRS పార్టీపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్!

‘మేం చేసే యాగాన్ని రాక్షసుల్లా అడ్డుకుంటున్నారు’.. BRS పార్టీపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్!

Sridhar Babu: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను యాగంతో పోల్చిన మంత్రి, దాన్ని BRS నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి కేవలం ఆరోపణలకే పరిమితమయ్యారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా BRS నేతలకు బుద్ధి రాలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. మెట్రో విస్తరణపై ఆంక్షలు ఎందుకు? గత కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు […]

రాజ్యాంగాన్ని కాపాడటమే రాహుల్ గాంధీ లక్ష్యం.. బీజేపీది ఓట్ల చోరీ కుట్ర.. జగ్గారెడ్డి
నిప్పులకొలిమిలా తెలంగాణ.. హీట్ వేవ్‌పై హై అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

నిప్పులకొలిమిలా తెలంగాణ.. హీట్ వేవ్‌పై హై అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

Heatwave Alert: తెలంగాణలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. శనివారం సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం.. రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్ పై హై అలర్ట్ ప్రకటించారు. తీవ్రమైన వడగాల్పుల కారణంగా 7 జిల్లాల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రి తెలిపారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పు ఎక్స్ గ్రేషియో ప్రకటిస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ ఆదేశాలతో ఈ నష్టపరిహారం అందించనున్నట్లు మంత్రి […]

బీఆర్ఎస్ అధికారంలోకి.. వచ్చేది లేదు సచ్చేది లేదు.. టీపీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
మున్సిపల్ కార్పొరేషన్లపై ఆర్థిక భారం.. నగరంలో రోడ్డు పనులకు బ్రేక్..!
సెంట్రింగ్ కార్మికుల ధర్నాకు కవిత సపోర్ట్.. ప్రభుత్వానికి అల్టిమేటం.. చర్చలకు రాకుంటే!

సెంట్రింగ్ కార్మికుల ధర్నాకు కవిత సపోర్ట్.. ప్రభుత్వానికి అల్టిమేటం.. చర్చలకు రాకుంటే!

Kavitha Ultimatum: సెంట్రింగ్ కార్మికులతో సాయంత్రం లోపు చర్చలు జరపాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అల్టిమేటం జారీ చేశారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే వాళ్లతో పాటు స్వయంగా తానూ ధర్నాలో కూర్చుంటానని హెచ్చరించారు. ఇందిరాపార్క్ సెంట్రింగ్ కార్మికుల ధర్నాలో పాల్గొని వారికి కవిత మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఇన్ని అద్దాల మేడలు కనిపిస్తున్నాయంటే దానికి సెంట్రింగ్ కార్మికుల కృషి ఎంతో ఉందన్నారు. ‘గుంపు మేస్త్రీ […]

Big Stories

Advertisement
×