E-Paper
Advertisement
TG Ration Card: ఒకే ఇంట్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు.. అయినా రేషన్ కార్డు జారీ!
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. మంత్రి తుమ్మల, ఎంపీ అనిల్ స్టేట్‌మెంట్స్ రికార్డ్
TGSRTC Merger: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ విలీనం తర్వాతే వేతన సవరణపై నిర్ణయం!

TGSRTC Merger: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ విలీనం తర్వాతే వేతన సవరణపై నిర్ణయం!

TGSRTC Merger: స్వేచ్చ బ్యూరో: టీజీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కార్మికుల ప్రయోజనాలను కాపాడే దిశగా సాగుతోందని మహబూబ్‌నగర్ ప్రాంతీయ మేనేజర్‌ (ఆర్‌ఎం) సంతోష్‌కుమార్ తెలిపారు. గురువారం స్థానిక ఆర్‌ఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంగళరావు సందర్శించిన సందర్భంగా టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం విడుదల చేసిన కరపత్రంలోని అంశాలను ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో […]

Jagadish Reddy: హ్యామ్ రోడ్ల పేరిట రేవంత్ సర్కార్ పెద్ద స్కామ్.. సీఎంపై జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు!

Jagadish Reddy: హ్యామ్ రోడ్ల పేరిట రేవంత్ సర్కార్ పెద్ద స్కామ్.. సీఎంపై జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు!

Jagadish Reddy: స్వేచ్చ బ్యూరో: నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం శుక్రవారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జిల్లా మంత్రులపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ వేదికపై పార్టీ సభ్యత్వాల జిల్లా ఇంచార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, […]

Merugu Madhu: సినిమా ప్రభావంతో యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు: మెరుగు మధు
ఖమ్మం బాలిక ఘటనపై కవిత ఫైర్.. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్
Telangana Police: తెలంగాణ పోలీస్ శాఖకు.. మరో అంతర్జాతీయ స్థాయి ఘనత..!
RV Karnan: జీహెచ్ఎంసీలో పెద్దన్న మౌనం.. అసలు కారణం అదేనా..?
కాంగ్రెస్ ఫస్ట్ పార్ట్ అట్టర్ ప్లాప్.. సెకండ్ పార్ట్‌పై నమ్మకమే లేదు.. కేటీఆర్ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ ఫస్ట్ పార్ట్ అట్టర్ ప్లాప్.. సెకండ్ పార్ట్‌పై నమ్మకమే లేదు.. కేటీఆర్ తీవ్ర విమర్శలు

KTR Slams Congress: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని కేటీఆర్ మాట్లాడారు. చీకట్లో చిరుదీపంలా కేసీఆర్ పార్టీని ప్రారంభించారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో టీడీపీ, టీఆర్ఎస్ మాత్రమే నిలబడి గెలిచాయని గుర్తు చేశారు. అమ్మ విలువ, అన్నం విలువ అవి లేనప్పుడే తెలుస్తాయని కేటీఆర్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను […]

PR Performance: రూటు మార్చిన రేవంత్ సర్కార్.. ప్రైవేట్ ఎక్స్‌పర్ట్స్‌తో ప్రజాభవన్‌లో ప్రత్యేక శిక్షణ!

PR Performance: రూటు మార్చిన రేవంత్ సర్కార్.. ప్రైవేట్ ఎక్స్‌పర్ట్స్‌తో ప్రజాభవన్‌లో ప్రత్యేక శిక్షణ!

PR Performance: స్వేచ్చ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు,పరిపాలనా సంస్కరణలు ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదనే అసంతృప్తి సీఎంలో ఉన్నది. ప్రభుత్వం ఊహించిన దాని కంటే అత్యధికంగా పనిచేస్తున్నప్పటికీ, ఆశీంచిన స్థాయిలో మైలేజ్ రావడం లేదని సీఎం గుర్రుగా ఉన్నారు. సంక్షేమ పథకాలు, డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ గతం కంటే మెరుగ్గా చేస్తున్నప్పటికీ, సర్కార్ పై విమర్శలు రావడాన్ని సీఎం సీరియస్ గా తీసుకున్నారు. ప్రభుత్వ పనితీరు ప్రజల్లోకి వెళ్లడం లేదని ప్రాథమికంగా […]

Praja Palana: ప్రజా పాలన 99 రోజుల యాక్షన్ ప్లాన్ సూపర్ సక్సెస్.. రికార్డు స్థాయిలో నమొదైన విజయాలివే..?
PM POSHAN: గుజరాత్ రాష్ట్రం తరహాలో.. తెలంగాణలో తిథి భోజనం అమలు..!

PM POSHAN: గుజరాత్ రాష్ట్రం తరహాలో.. తెలంగాణలో తిథి భోజనం అమలు..!

PM POSHAN: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ఈనెల 15 నుంచి రీఓపెన్ అవ్వనున్నాయి. అందులో భాగంగా అదేరోజు నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని(పీఎం పోషణ్) పునఃప్రారంభించనున్నారు. 2026-27 విద్యాసంవత్సరంలో ఈ పథకాన్ని ఎటువంటి అంతరాయాలు లేకుండా, అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం 41 శాతం.. ప్రధానంగా రాష్ట్రంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యత, పర్యవేక్షణ పెంచేందుకు […]

HYDRAA: హైదరాబాద్‌కు కొత్తగా మెట్ ఎమర్జెన్సీ టీమ్స్.. రంగంలోకి 51 బృందాలు..!
GHMC: ఉద్యోగుల రక్తం తాగుతున్న జీహెచ్ఎంసీ తిమింగలాలు.. జీతం కోసం ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు.!

GHMC: ఉద్యోగుల రక్తం తాగుతున్న జీహెచ్ఎంసీ తిమింగలాలు.. జీతం కోసం ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు.!

GHMC: స్వేచ్చ బ్యూరో: ప్రజల కోసమే పని చేసే వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలోనూ మంత్రులు, ఉన్నతాధికారులు సైతం సందర్శన వేళల్లో ప్రజలను కలిసి వారి ఫిర్యాదులను, సమస్యలను స్వీకరిస్తుండగా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. అన్ని సర్కారు ఆఫీసుల మాదిరిగానే జీహెచ్ఎంసీలో కూడా సామాన్యులు అధికారులను కలిసేందుకు సందర్శన వేళలను కేటాయించారు. ఆ వేళల్లో ఖచ్చితంగా సామాన్య సందర్శకులను కలవాల్సిన అధికారులు విజిటింగ్ వేళలు మెయింటెన్ […]

Big Stories

Advertisement
×