// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Sankranti Festival: సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. హాలిడేస్ ఎన్ని రోజులంటే..?
BIG Academy: బిగ్ అకాడమీ సరికొత్త విద్యా విధానం.. రేపే ప్రారంభం, బ్రాండ్ అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్
TG Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నగరా?
Begumpet SKAT Air Show: హైదరాబాద్ ఆకాశంలో అబ్బురపరిచే విన్యాసాలు.. డేట్ సేవ్ చేసుకోండి
Banakacharla Project: నల్లమలసాగర్ ప్రాజెక్టుకు మేం పూర్తి వ్యతిరేకం..  సుప్రీంతో అభిషేక్ సింఘ్వీ వాదనలు

Banakacharla Project: నల్లమలసాగర్ ప్రాజెక్టుకు మేం పూర్తి వ్యతిరేకం.. సుప్రీంతో అభిషేక్ సింఘ్వీ వాదనలు

పోలవరం ప్రాజెక్టు నుండి సుమారు 200 టీఎంసీల గోదావరి జలాలను బనకచర్ల/నల్లమలసాగర్‌కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ మళ్లింపు పూర్తిగా ఏకపక్షమని, ఇది అంతర్రాష్ట్ర జల వివాదాల ట్రిబ్యునల్ (GWDT) అవార్డుకు విరుద్ధమని స్పష్టం చేశారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటి పరిమాణం 484.5 టీఎంసీలు […]

BRS: కల్వకుంట్ల కవితపై ఓ రేంజ్‌లో మండిపడ్డ బీఆర్ఎస్ మహిళా నేతలు
Telangana Tourism Policy 2025-30: కేరళకు దీటుగా తెలంగాణ పర్యాటకం.. అసెంబ్లీలో మంత్రి జూపల్లి ప్రకటన

Telangana Tourism Policy 2025-30: కేరళకు దీటుగా తెలంగాణ పర్యాటకం.. అసెంబ్లీలో మంత్రి జూపల్లి ప్రకటన

Telangana Tourism Policy 2025-30: దేశంలో పర్యాటక రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న కేరళతో పోటీపడే స్థాయిలో తెలంగాణ పర్యాటకాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనసభ వేదికగా ప్రకటించారు. సోమవారం శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ… గత ప్రభుత్వం సరైన విధానం లేక పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, కానీ తమ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ‘నూతన పర్యాటక విధానం 2025-30’ని తీసుకొచ్చిందని […]

Ponguleti Srinivas: రూ. 200 కోట్ల‌తో మేడారం ఆధునీక‌ర‌ణ‌.. కుంభ‌మేళాను త‌ల‌పించేలా ఏర్పాట్లు: పొంగులేటి

Ponguleti Srinivas: రూ. 200 కోట్ల‌తో మేడారం ఆధునీక‌ర‌ణ‌.. కుంభ‌మేళాను త‌ల‌పించేలా ఏర్పాట్లు: పొంగులేటి

Ponguleti Srinivas: 200 కోట్ల రూపాయిల‌కు పైగా ఖ‌ర్చుతో.. మేడారం ఆధునీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టామ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్ప‌టికీ దాదాపు 95 శాతం ప‌నులు పూర్త‌య్యాయ‌ని వెల్ల‌డించారు. సోమ‌వారం శాస‌న‌మండ‌లిలో ఈ మేర‌కు స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిస్తూ .. కనీసం 200 సంవ‌త్స‌రాల‌కు పైగా నిలిచేలా రాతి క‌ట్ట‌డాల‌తో ఆధునీక‌ర‌ణ‌ప‌నులు చేప‌ట్టామ‌ని వివ‌రించారు. ఈ మేడారం చుట్టుప‌క్క‌ల సుమారు 10 కిలోమీట‌ర్ల మేర నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం చేప‌ట్టామ‌ని, ఇప్ప‌టికే ఆధునీక‌ర‌ణ ప‌నుల […]

Good News: త్వరలో 850 పోస్టుల భర్తీ చేస్తాం.. మంత్రి కీలక ప్రకటన
Jute Farming: తెలంగాణలో జనపనార సాగుపై దృష్టి.. ఎకరానికి రూ. లక్ష ఆదాయం.. భూసారానికి మేలు: చామల కిరణ్ కుమార్ రెడ్డి
Blackberry Island Mulugu: ఇసుక దీవిలో అద్భుతం.. మతి పొగుడుతున్న బ్లాక్ బెర్రీ ఐలాండ్..
Revanth Vs KCR : తోలుతీస్తా.. నాలుకకోస్తా.. తిట్లదుమారం వైరల్!
Vemulawada Bhimeswara Temple: గెస్ట్ హౌస్‌లో మేకపోతు బలి.. భీమేశ్వర ఆలయంలో అపచారం
Uttam Kumar Reddy: అతి తెలివి ఎక్కువ.. పని తక్కువ.. బీఆర్ఎస్ పాలనపై ఉత్తమ్ కుమార్ ఆగ్రహం

Big Stories

Advertisement
×