E-Paper
Advertisement
Group2 : గ్రూప్-2 ఎగ్జామ్స్  రీ షెడ్యూల్ .. పరీక్షలు ఎప్పుడంటే..?
Revanth reddy meets BJP leader : చంద్రశేఖర్ తో రేవంత్ భేటీ.. త్వరలో హస్తం గూటికి మాజీ మంత్రి..
Sports School : బాలికలపై లైంగిక వేధింపులు.. కవిత ట్వీట్.. ఆ అధికారిపై మంత్రి యాక్షన్..
Chandrashekar BJP : తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి కీలక నేత..
Congress: కాంగ్రెస్ ప్రజాకోర్టు.. బోనులో కల్వకుంట్ల కుటుంబం..

Congress: కాంగ్రెస్ ప్రజాకోర్టు.. బోనులో కల్వకుంట్ల కుటుంబం..

Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. నాయకులు స్పీడు పెంచారు. తిరగబడదాం, తరిమికొడదాం.. అంటూ కొత్త నినాదం అందుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రజాకోర్టులతో సర్కారుపై పోరుబాట ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలపై ఛార్జ్‌ షీట్‌ విడుదల చేయనున్నారు. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటేందుకు సరికొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది తెలంగాణ కాంగ్రెస్‌. హైదరాబాద్‌లో ప్రజాకోర్టు నిర్వహించింది. ప్రజాకోర్టు జడ్జీగా ప్రొఫెసర్ కంచె ఐలయ్య వ్యవహరించారు. బోనులో కల్వకుంట్ల కుటుంబాన్ని నిలబెట్టారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్‌రావుల కటౌట్లు ఉంచారు. […]

BJP: జగన్‌ను తెగ పొగిడేస్తున్న తెలంగాణ బీజేపీ!.. ఏంటి సంగతి?
Shamshabad Airport : 8 కేజీల అక్రమ బంగారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్వాధీనం
Karimnagar News : డ్యాన్స్ చేస్తూ గుండెపోటు.. ఇంటర్ స్టూడెంట్ దుర్మరణం..

Karimnagar News : డ్యాన్స్ చేస్తూ గుండెపోటు.. ఇంటర్ స్టూడెంట్ దుర్మరణం..

Karimnagar News : కరీంనగర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీలో జరిగిన వేడుకలో డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయింది. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన ప్రదీప్తి.. స్థానిక మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. శుక్రవారం కళాశాలలో ఫ్రెషర్స్ డే నిర్వహించగా.. అందులో పాల్గొన్న ప్రదీప్తి సందడి చేసింది. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతూ ఆడిపాడింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. కళాశాలలోని లెక్చరర్లు ఆమెకు […]

Adilabad : హనుమాన్ వెండి కళ్లు కలకలం.. ఎమ్మెల్యేపై ఆగ్రహం..
Malla Reddy : మల్లారెడ్డికి మళ్లీ నిరసన సెగ.. ఆ గ్రామస్తుల ఆందోళన.. ఎందుకంటే?
Murder: కొంగుతో ఉరేసి.. పెట్రోల్ పోసి తగలబెట్టి.. వీడిన శంషాబాద్ మర్డర్ మిస్టరీ

Murder: కొంగుతో ఉరేసి.. పెట్రోల్ పోసి తగలబెట్టి.. వీడిన శంషాబాద్ మర్డర్ మిస్టరీ

Murder: శంషాబాద్‌లో సంచలనం సృష్టించిన మహిళ దారుణ హత్య కేసు చేధించారు పోలీసులు. మృతురాలిని శంషాబాద్‌ మండలం రాళ్లగూడకు చెందిన మంజులగా గుర్తించారు. రెండ్రోజుల క్రితం కడుపునొప్పి వస్తుందని..శంషాబాద్‌ ఆస్పత్రికి వెళ్తున్నట్లు భర్తకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది మంజుల. ఆస్పత్రికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో ఆరా తీశాడు. భార్య ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంజుల భర్త చెప్పిన పోలికలు, ఘటనాస్థలి వద్ద మృతదేహంతో సరిపోలడంతో.. హత్యకు గురైందని మంజులగా […]

Minister KTR news: కేంద్రంలో కీ రోల్.. అట్టెట్టా కేటీఆర్? క్లారిటీ ప్లీజ్
Bear in Karimnagar : చిక్కిన ఎలుగుబంటి.. ఊపిరి పీల్చుకున్న జనం..
Shamshabad murder case: శంషాబాద్ మర్డర్ ..మృతిరాలి గుర్తింపు.. వీడని మిస్టరీ..

Big Stories

Advertisement
×