E-Paper
Advertisement

NIA Rides : ఉగ్ర కలకలం.. తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు..

NIA Rides : ఉగ్ర కలకలం.. తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు..
Advertisement
 National Investigation Agency

NIA Rides : తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, కర్నూలు జిల్లాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు తనిఖీలు చేశాయి. కరీంనగర్‌లోని తఫ్రీజ్‌ఖాన్‌ అనే వ్యక్తికి.. PFI నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం తఫ్రీజ్‌ఖాన్‌ దుబాయ్‌లో ఉంటున్నారు. తఫ్రీజ్‌ఖాన్‌ ఉగ్రదాడులకు ఏమైనా ప్లాన్ చేశారా అనే సందేహాలతో విస్తృతంగా సోదాలు చేపట్టింది ఎన్ఐఏ టీమ్.

Advertisement

గురువారం తెల్లవారుజాము నుంచి కరీంనగర్‌లోని హుస్సేనీకూరలోని తఫ్రీజ్‌ఖాన్‌ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

అటు, కర్నూలు పాతబస్తీలోనూ NIA సోదాలు చేసింది. PFIతో సంబంధాలున్నాయనే సమాచారంతో అబ్దుల్లా అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు జరిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×