E-Paper
Advertisement

Nagarjuna Sagar Dam : నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం.. పోటాపోటీగా కేసులు..

Nagarjuna Sagar Dam : నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం.. పోటాపోటీగా కేసులు..
Advertisement

Nagarjuna Sagar Dam : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వివాదం మరింత ముదిరింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటాపోటీగా కేసులు పెట్టుకున్నాయి. తమపై దాడి చేసి నాగార్జునసాగర్ డ్యామ్‌పైకి అక్రమంగా చొరబడ్డారని ఏపీ పోలీసులపై అక్కడ భద్రతగా ఉన్న తెలంగాణ పోలీస్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. అలాగే అనుమతి లేకుండా నాగార్జున సాగర్ నీటిని విడుదల చేశారని ఏపీ ఇరిగేషన్ అధికారులపై కూడా తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై నాగార్జునసాగర్‌ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి.

మరోవైపు తాజాగా తెలంగాణ పోలీసులపై కూడా ఏపీ నీటిపారుదల అధికారులు ఫిర్యాదు చేశారు. నాగార్జునసాగర్ డ్యామ్‌పై తమ విధులను అడ్డుకున్నారని ఆరోపించారు. దీనిపై విజయపురి దక్షిణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏపీ నీటిపారుదలశాఖ అధికారుల ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులపై విజయపురి స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. కృష్ణా జలాల పంపకాల్లో రెండు రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం ఏర్పడింది. ఇప్పుడు ఇరు రాష్ట్రాల అధికారులు పోటాపోటీగా కేసులు పెట్టుకోవడంతో ఈ వివాదం మరింత హీటెక్కింది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×