E-Paper
Advertisement

Delhi Liquor Scam: సౌత్ స్టేట్స్ పై కుట్ర.. ఢిల్లీ లిక్కర్ స్కాంపై మాగుంట రియాక్షన్

Delhi Liquor Scam: సౌత్ స్టేట్స్ పై కుట్ర.. ఢిల్లీ లిక్కర్ స్కాంపై మాగుంట రియాక్షన్
Advertisement

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ కూతురు కవిత పేరు రావడం.. ఏపీలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు చేర్చడం రాజకీయంగా కలకలం రేపుతోంది. అమిత్ అరోరాకు సౌత్ గ్రూప్ పేరుతో 100 కోట్లు ముట్టజెప్పారని.. ఆ మొత్తాన్ని శరత్ రెడ్డి, కవిత, మాగుంటలు అరేంజ్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది. దీంతో నెక్ట్స్ టార్గెట్ కవిత, మాగుంటలనే అంటున్నారు.

అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాంతో తనకేం సంబంధం లేదంటున్నారు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి. అసలు అమిత్ అరోరా ఎవరో తనకు తెలీనే తెలీదని చెబుతున్నారు. అతను నార్త్ ఇండియన్ వ్యాపారి.. అతనితో తామెందుకు వ్యాపారం చేస్తామని ప్రశ్నించారు. మాగుంట ఫ్యామిలీకి ఎలాంటి లిక్కర్ వ్యాపారాలు లేవని.. గతంలో చేసేవాళ్లం కానీ ఇప్పుడు మానేశామని చెబుతున్నారు. ఈ సందర్భంగా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు మాగుంట. దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర జరుగుతున్నట్టుగా ఆరోపణలు చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×