E-Paper
Advertisement
Ap : పానిక్ అవ్వద్దు.. వారిని వదిలిపెట్టమన్న మంత్రి!

Ap : పానిక్ అవ్వద్దు.. వారిని వదిలిపెట్టమన్న మంత్రి!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెడుతున్నాయి.మొన్నటివరకు తెలంగాణలో ఎదురైన కొరత ఇప్పుడు ఏపీకి పాకింది. పలు పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.దీంతో ఏపీ వాసులు పెట్రోల్, డీజిల్ దొరకదని భయాందోళనకు గురవుతున్నారు. పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తుండటంతో సామాన్యులకు పెట్రోల్, డీజిల్ దొరకడం లేదు. ఇప్పటికే చాలా బంకుల్లో డీజిల్ కొరత వేధిస్తున్నది.దీంతో హెవీ వెహికల్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాఉండగా, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాత్రం అధికారపార్టీపై […]

ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి.. జగన్‌పై మంత్రి సంధ్యారాణి ఘాటు వ్యాఖ్యలు

ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి.. జగన్‌పై మంత్రి సంధ్యారాణి ఘాటు వ్యాఖ్యలు

AP Politics: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ప్రస్తుత మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే, ఓర్వలేక అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేస్తున్న వ్యాఖ్యలు ఇక చెల్లవని ఆమె స్పష్టం చేశారు. […]

జగన్ రక్తంలోనే అది ఉంది.. మంత్రి సవిత షాకింగ్ కామెంట్స్!
రైతుల నోరు కొట్టి.. కోట్లతో విహారయాత్రలా? కూటమి నేతలపై అప్పిరెడ్డి ఫైర్

రైతుల నోరు కొట్టి.. కోట్లతో విహారయాత్రలా? కూటమి నేతలపై అప్పిరెడ్డి ఫైర్

Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం రైతుల పరిస్థితిపై ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధరలు లేక, ఆర్ధిక ఇబ్బందులతో అల్లాడుతుంటే.. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా మంత్రులు సింగపూర్ పర్యటనలకు వెళ్లడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘రైతులను ఆదుకోవడానికి ఖజానాలో నిధులు లేవని చెప్పే పాలకులు, మంత్రులు విహారయాత్రలకు , షికార్లకు మాత్రం కోట్లాది రూపాయలు ఎలా ఖర్చు చేస్తున్నారు?’ అంటూ అప్పిరెడ్డి […]

Ysrcp : ప్రత్యేక హోదా లాగే డెలిమిటేషన్.. బాబు ఊరుకుంటారా?
బొత్సను పక్కన పెట్టిన వైసీపీ.. జగన్ ప్లాన్ ఇదేనా!
అమరావతిపై అసత్య ప్రచారం.. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు, అడ్డంగా దొరికేశారు
Amaravathi : చంద్రబాబును వెంటాడుతున్న జనాల భయం..!
YSRCP : కూటమి గెలుపుపై వైసీపీ కొత్త స్వరం.. మీరూ అలాగే చేశారా?
అమరావతి సాక్షిగా పొలిటికల్ రీ-ఎంట్రీ.. విజయసాయిరెడ్డి ప్లాన్ మామూలుగా లేదుగా!
Janasena : పవన్‌ను ఇరికిస్తున్న జనసైనికులు!
జగన్ మాస్టర్ ప్లాన్ రివర్స్.. ‘మావిగన్’ పేరు వెనుక అసలు గుట్టు విప్పిన నెటిజన్లు
అమరావతికి కేంద్రం రాజముద్ర.. జగన్ పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్!
అసెంబ్లీలో సైలెంట్.. పార్లమెంట్‌లో వాయిలెంట్.. అమరావతిపై వైసీపీ ‘డబుల్ గేమ్’!

అసెంబ్లీలో సైలెంట్.. పార్లమెంట్‌లో వాయిలెంట్.. అమరావతిపై వైసీపీ ‘డబుల్ గేమ్’!

YSRCP Strategy: ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి చట్టబద్దత అంశం ఢిల్లీకి చేరింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి రాజముద్ర వేసేలా కేంద్రం చట్టం చేయనుంది. ఏపీ అసెంబ్లీ వేదికగా రాజధాని చట్టబద్దత తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు ముఖం చాటేశారు. సదరు కీలక తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమెదించి హుటాహుటిన కేంద్రానికి పంపింది. ఆ తీర్మానాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించి, పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఇలా తరుణంలో పార్లమెంట్‌ వేదికగా జరిగే చర్చలో, రాజధాని అమరావతిపై వైసీపీ […]

Ysrcp : మూడు రాజధానుల కథ కంచికే!

Big Stories

Advertisement
×