E-Paper
Advertisement
ఓట్ల కోసం వందల అవతారాలా? చంద్రబాబుపై రాచమల్లు ఫైర్!
పద్ధతి మార్చుకోకపోతే చెప్పు దెబ్బలు తప్పవు.. వైసీపీ నేతలపై మంత్రి కొల్లు సంచలనం!

పద్ధతి మార్చుకోకపోతే చెప్పు దెబ్బలు తప్పవు.. వైసీపీ నేతలపై మంత్రి కొల్లు సంచలనం!

Kollu Ravindra: మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళగిరిలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఆ పార్టీ నేతలు కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్ డైరెక్షన్‌లోనే కొత్త డ్రామాలు గత ప్రభుత్వ హయాంలో అమరావతిని, సీఆర్‌డీఏను […]

అమరావతి పేరుతో చంద్రబాబు భారీ దోపిడీ.. రూ.47 వేల కోట్ల అప్పు ఎందుకు?- అంబటి రాంబాబు

అమరావతి పేరుతో చంద్రబాబు భారీ దోపిడీ.. రూ.47 వేల కోట్ల అప్పు ఎందుకు?- అంబటి రాంబాబు

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతిలో మరోసారి రాజకీయ సెగలు రాజుకున్నాయి. పెనుమాక గ్రామంలో భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీపై జరిగిన దాడులు, తదనంతర పరిణామాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రభుత్వంపై, టీడీపీ శ్రేణులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి.. ఒక అంతులేని కథ! […]

అమరావతికి వెళ్తే తప్పేంటి.. దోపిడీ బయటపడుతుందనే భయమా? కూటమిపై బొత్స సంచలనం!

అమరావతికి వెళ్తే తప్పేంటి.. దోపిడీ బయటపడుతుందనే భయమా? కూటమిపై బొత్స సంచలనం!

Botsa Satyanarayana: విశాఖపట్నంలో ప్రెస్ మీట్ నిర్వహించిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి రైతుల బాధలు తెలుసుకునేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులపై హత్యాప్రయత్నం జరిగిందని, ఈ దాడిలో పోలీసులను సైతం కొట్టడంతో ఒక కానిస్టేబుల్ చావుబతుకుల మధ్య ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి, దోపిడీ బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం ఇలాంటి దాడులకు తెగబడుతోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పి ఆటవిక రాజ్యం […]

Amaravati: అమరావతిలో వైసీపీ గో బ్యాక్ నినాదాలకు అసలు కారణం ఇదే..?
11 సీట్లకు పరిమితం చేసినా మారరా? వైసీపీ తీరుపై మండిపడ్డ పవన్ కళ్యాణ్!
దేవుడి హుండీ డబ్బులు కూడా వదల్లేదు.. వైసీపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు!
అధికారులను బెదిరిస్తే ఊరుకోం.. చెవిరెడ్డికి పిచ్చి ముదిరిందన్న ఈశ్వర్ రెడ్డి!

అధికారులను బెదిరిస్తే ఊరుకోం.. చెవిరెడ్డికి పిచ్చి ముదిరిందన్న ఈశ్వర్ రెడ్డి!

Eswar Reddy: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబంపై తెలుగుదేశం పార్టీ (TDP) సీనియర్ నేత ఈశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చెవిరెడ్డి కుటుంబం చేసిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, త్వరలోనే తండ్రీకొడుకులు జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్.. మతిభ్రమించిన చెవిరెడ్డి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన కూటమి సభ సక్సెస్ కావడాన్ని చెవిరెడ్డి భాస్కర్ […]

దేవుడికి దండం పెట్టినా త‌ప్పేనా? ఏపీలో కుల‌, మ‌త రాజ‌కీయాల కుమ్ములాట‌లు!
సీఐ నాగ‌రాజు! దృశ్యం సినిమాను మ‌రిపించిన అదృశ్యం కేసు! ఏపీ స‌ర్కార్‌ను బ‌ద్నాం చేసిన ఖాకీ..!

సీఐ నాగ‌రాజు! దృశ్యం సినిమాను మ‌రిపించిన అదృశ్యం కేసు! ఏపీ స‌ర్కార్‌ను బ‌ద్నాం చేసిన ఖాకీ..!

దృశ్యం సినిమాను మ‌రిపించేలా ఓ క్రైమ్ సంఘ‌ట‌న .. ఏపీ రాజ‌కీయాల‌ను అట్టుడుకేలా చేస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో  స‌స్పెన్స్‌తో కూడిన దృశ్యం సినిమా అంద‌రినీ ఆక‌ట్టుకున్న‌ది. ఇక్క‌డ అంత‌కు మించి స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఆ సినిమాలో హీరో త‌న పిల్ల‌లను కాపాడుకునే క్ర‌మంలో చేసిన హ‌త్య… ఉదంతం బ‌య‌ట‌ప‌డ‌కుండా పోలీసుల‌ను ముప్పు తిప్ప‌లు పెడితే.. ఇక్క‌డ విల‌నే పోలీస్‌. అదే సీఐ నాగ‌రాజు. నిందితుడే బాధితుడు గాదె సాయికృష్ణ‌. ఇప్పుడు అత‌డే అదృశ్య‌మైంది. ఎవ‌రికీ అంతుచిక్క‌ని […]

Saikrishna Case: గాదె సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలని.. వైఎస్ జగన్ డిమాండ్..!
YSRCP అధికారిక ఫేస్‌బుక్ పేజీ తొలగింపు.. చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం!

YSRCP అధికారిక ఫేస్‌బుక్ పేజీ తొలగింపు.. చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం!

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సెగలు సోషల్ మీడియా వేదికగా మరోసారి రాజుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారిక ఫేస్‌బుక్ పేజీ హఠాత్తుగా అందుబాటులో లేకపోవడంపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే కక్షపూరితంగా తమ సోషల్ మీడియా ఖాతాలను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య […]

దున్న‌పోతు.. వెన్నుపోటు.. ! వైసీపీకి వెన్నుపోటు పొడిచిన దున్న‌పోతు..!

దున్న‌పోతు.. వెన్నుపోటు.. ! వైసీపీకి వెన్నుపోటు పొడిచిన దున్న‌పోతు..!

వెన్నుపోటు.. దున్న‌పోతు..! ఏదో క‌వితాత్మ‌కంగా ఉంద‌నుకున్నారు కాబోలు. ప్రాస‌, యాస‌లు క‌లిశాయి.. నిర‌స‌న బంప‌ర్ హిట్ట‌వుతుంద‌ని అనుకున్న‌ట్టున్నారు. కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ ప్రాక్టిక‌ల్‌కు వ‌చ్చే స‌రికి ఈడ్చి త‌న్నినంత ప‌నిచేసింది. ఆ దున్న‌పోతు. పాపం.. జ‌గ‌న్ కు కాలం క‌లిసి రావ‌డం లేదు. ఇప్ప‌టికే ఏపీలో ఎదురీదుతున్నాడు. మ‌ధ్య మ‌ధ్య‌లో త‌ను మాట్లాడే మాటల‌ను మీమ్స్ చేసి మ‌రీ వెంటాడుతున్న‌ది కూట‌మి సోష‌ల్ మీడియా. తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల సంబ‌రాల‌కు రెడీ అయిపోతే.. జగ‌న్ […]

చంద్రబాబు హామీలన్నీ మోసమే.. జగనన్న పథకాలను కాపీ కొట్టారు.. కన్నబాబు సంచలనం!

చంద్రబాబు హామీలన్నీ మోసమే.. జగనన్న పథకాలను కాపీ కొట్టారు.. కన్నబాబు సంచలనం!

Kannababu: విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. శ్రీహరిపురంలో నిర్వహించిన ‘చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు’ అనే టౌన్ హాల్ కార్యక్రమంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రస్తుత పాలనపై ఘాటైన విమర్శలు చేశారు. హామీల ఉల్లంఘన – మోసపూరిత పాలన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తోలుమందం పాలన సాగిస్తోందని కన్నబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. ముఖ్యంగా […]

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

Big Stories

Advertisement
×