E-Paper
Advertisement
తిరువణ్ణామలై కొండపై మరో దారుణం.. ఇరుకైన రంధ్రంలో చిక్కుకున్న మహిళా భక్తురాలు!
ఇరుకైన రంధ్రంలో చిక్కుకుని ఏపీ వాసి మృతి.. తిరువణ్ణామలై కొండపై దారుణం
మహారాష్ట్రలో వర్ష బీభత్సం.. ఆలయ గోడ కూలి ఆరుగురు భక్తుల మృతి, 14 మందికి గాయాలు
దేవాదాయ శాఖలో కోట్ల కుంభకోణం.. టెండర్లు వేయకుండానే గుట్టుగా పంపకాలు
Jupally Krishna Rao: సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయంలో మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు

Jupally Krishna Rao: సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయంలో మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు

Jupally Krishna Rao:  స్వేచ్ఛ, బ్యూరో :  నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలంలోని రెండ‌వ భ‌ద్రాద్రిగా పేరుగాంచిన‌ సిర్సనగండ్ల క్షేత్రం శనివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, దేవస్థాన అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. మంత్రి జూపల్లి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. Also Read: IRCTC Air Tour Package: మైసూరు To […]

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Big Stories

Advertisement
×