E-Paper
Advertisement
తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. ఖర్చు తక్కువ మజా ఎక్కువ!

తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. ఖర్చు తక్కువ మజా ఎక్కువ!

Electric Boats: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో పర్యాటక రంగంలో సరికొత్త విప్లవానికి టూరిజం శాఖ కసరత్తు చేస్తోంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా జలాశయాల్లో ఎలక్ట్రిక్ బోట్లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పొల్యూషన్ ప్రీ వైపు అడుగులు వేస్తుంది. కేబినెట్ ఆమోదం తర్వాత అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు. తొలుత హుస్సేన్ సాగర్ లో ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. ఇది సక్సెస్ అయితే రాష్ట్రంలోని బూటింగ్ ప్రాంతాల్లో అమలు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎక్కువ ట్రిప్పులు.. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో నదులు, సరస్సుల్లో […]

తెలంగాణ టూరిజంపై ఎల్ నినో దెబ్బ.. జూలై నెలలోనూ ఎండిపోయిన జలపాతాలు
Haritha Bhavan: ఖమ్మం జిల్లాలో రాబోతున్న హరిత భవన్ ఎలా ఉందో చూశారా?.. డిజైన్ చూస్తే మీ మైండ్ బ్లాకే!

Haritha Bhavan: ఖమ్మం జిల్లాలో రాబోతున్న హరిత భవన్ ఎలా ఉందో చూశారా?.. డిజైన్ చూస్తే మీ మైండ్ బ్లాకే!

Haritha Bhavan: స్వేచ్ఛ బ్యూరో: ఖమ్మం జిల్లాను రాష్ట్ర పర్యాటక పటంలో మరింత ప్రముఖంగా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. “ఖమ్మం జిల్లా పర్యాటక గుమ్మంగా శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. ఇక్కడి పర్యాటక, ఆతిథ్య మౌలిక సదుపాయాల కొరతను ప్రతిపాదిత హరిత భవన్ పూర్తిగా తీరుస్తుందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత-జౌళిశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లకారంపార్క్ సమీపంలో నిర్మించనున్న ‘హరిత భవన్’ ప్రాజెక్టుపై మంగళవారం సచివాలయంలో ఆయన అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం […]

Water Tourism: ఇక గోవా వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో నీటిపై తేలియాడే రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా..!

Water Tourism: ఇక గోవా వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో నీటిపై తేలియాడే రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా..!

Water Tourism: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు, సందర్శకులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా భవిష్యత్తులో పర్యాటక రద్దీ పెరిగే అవకాశం ఉన్న మరో మూడు ప్రాంతాలలో కొత్తగా బోటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కొండపోచమ్మ సాగర్, కోస్గి, గుడిచెరువు జలాశయాల్లో బోటింగ్ నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. శాఖ ఒక ఉన్నత స్థాయి త్రిసభ్య కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ […]

Telangana Tourism: ప్రజాపాలనలో పర్యాటక రంగానికి కొత్త ఊపు.. పెరిగిన పర్యాటకులు

Telangana Tourism: ప్రజాపాలనలో పర్యాటక రంగానికి కొత్త ఊపు.. పెరిగిన పర్యాటకులు

Telangana Tourism: స్వేచ్చ బ్యూరో: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ రంగాల్లో సాధించిన ప్రధాన విజయాలను మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. శనివారం మీడియా ప్రకటన విడుదల చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా […]

తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్!
కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాల వైభవం.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
గిరిజనులకు గుడ్ న్యూస్.. ఆదివాసీల ‘విజ్ఞాన యాత్ర’కు డేట్ ఫిక్స్..!

గిరిజనులకు గుడ్ న్యూస్.. ఆదివాసీల ‘విజ్ఞాన యాత్ర’కు డేట్ ఫిక్స్..!

Adivasi Tourism: స్వేచ్ఛ బ్యూరో: ఆదివాసీ బిడ్డల అభ్యున్నతే లక్ష్యంగా, వారిలో విజ్ఞాన కాంతులు నింపాలన్న పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వినూత్న ఆలోచన ఆచరణలోకి రానుంది. గతంలో ఉట్నూరు మండలం కుమ్మరికుంటలో పర్యటించిన సందర్భంలో, అక్కడి ఆదివాసీలతో ముచ్చటించిన మంత్రి.. “మిమ్మల్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లి, అక్కడి అభివృద్ధిని, చారిత్రక కట్టడాలను చూపిస్తాను” అని హామీ ఇచ్చారు. తన ఆలోచనల నుంచి పుట్టిన వినూత్న కార్యక్రమానికి ‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ పేరుతో కార్యరూపం […]

వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అనంతగిరిలో సరికొత్త ‘ఎకో పార్క్’ సిద్ధం.. ఇక సఫారీ, ట్రెకింగ్ ఎంజాయ్ చేయండి!

వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అనంతగిరిలో సరికొత్త ‘ఎకో పార్క్’ సిద్ధం.. ఇక సఫారీ, ట్రెకింగ్ ఎంజాయ్ చేయండి!

Ananthagiri Park: స్వేచ్ఛ బ్యూరో: నిత్యం ఉద్యోగాలు, బీజినెస్ లు వివిధ పనుల్లో నిమగ్నమవుతున్న ప్రజలు వీకెండ్ లో ప్రశాంతత కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. హైదరాబాద్ కు దగ్గరలో వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతం ఆకట్టుకుంటుంది. ఇప్పటికే తెలంగాణ ఊటీగా పేర్కొందిన అనంతగిరిలో పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు అటవీశాఖ సరికొత్త హంగులతో ‘ఎకో అర్బన్ పార్కు’ను సిద్ధం చేసింది. అనంతగిరి అటవీ ప్రాంతంలో నందిఘాట్ సమీపంలో సుమారు 80 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.2.50 […]

రద్దీకి దూరంగా.. హైదరాబాద్‌లోని 5 ప్రశాంతమైన పర్యాటక ప్రదేశాలు ఇవే!
స్వేచ్ఛ ఎఫెక్ట్.. టూరిజంలో పారదర్శకత పెంపునకు కృషి!
Tourism Scam: మంత్రి జూపల్లి కష్టమంతా వృదా అయినట్టేనా.. టూరిజంలో నయా దందా..!
Jupally Krishna Rao: ఆదాయ మార్గాల కోసం ప్రణాళికలు రూపొందించండి: మంత్రి జూపల్లి..!

Jupally Krishna Rao: ఆదాయ మార్గాల కోసం ప్రణాళికలు రూపొందించండి: మంత్రి జూపల్లి..!

Jupally Krishna Rao: స్వేచ్ఛ బ్యూరో: నిర‌ర్ధ‌కంగా ఉన్న ప‌ర్యాట‌క స్థ‌లాల‌ను వినియోగంలోకి తెచ్చి ఆదాయాన్ని స‌మ‌కూర్చుకునే మార్గాల‌ను అన్వేషించాల‌ని, దీనికి సంబంధించి ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఆ స్థ‌లాల్లో ప‌ర్యాట‌కుల‌కు హోట‌ల్స్ నిర్మాణం, ఆతిధ్యం, వెల్నెస్ సెంట‌ర్, అమ్యూస్మెంట్ పార్క్స్ వంటి ఏర్పాటుకు ఉన్న అవ‌కాశాలు, సాధ్య‌సాధ్యాల‌ను ప‌రిశీలించాల‌న్నారు. తెలంగాణ పర్యాటక రంగాన్ని దేశంలోనే మేటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని […]

Telangana Tourism: తెలంగాణ టూరిజంలో రసవత్తరంగా మారిన ఈడీ రాజకీయం..?
Telangana Tourism: ఆలయ భూములపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. త్వరలో ఎంవోయూ..!

Big Stories

Advertisement
×