E-Paper
Advertisement
ఈ పాపం ప్రతిపక్షాలను వదిలిపెట్టదు.. మహిళలందరికీ నా క్షమాపణలు – ప్రధాని మోదీ

ఈ పాపం ప్రతిపక్షాలను వదిలిపెట్టదు.. మహిళలందరికీ నా క్షమాపణలు – ప్రధాని మోదీ

PM Modi: మహిళా రిజర్వేషన్ బిల్లుపై జాతినుద్దేశించి ప్రధాని మోదీ శనివారం రాత్రి మాట్లాడారు. ఈ ప్రసంగంలో ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మహిళల కోసం చేసిన తమ ప్రయత్నాన్ని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ‘భ్రూణహత్య’ చేశాయని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే వంటి పార్టీలే ఈ దురాగతానికి పాల్పడ్డాయన్నారు. వారంతా కలిసి రాజ్యాంగానికి, మహిళలకు వ్యతిరేకంగా నేరం చేశారన్నారు. ఈ పాపం ప్రతిపక్షాలను వదిలిపెట్టదన్నారు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ […]

INDIA : విపక్షాల విజయం.. మహిళలకు చేటు చేస్తుందా?
మహిళా బిల్లుపై చ‌ర్చ‌.. ప్రధాని మోదీ జాదూగర్ అంటూ రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మహిళా బిల్లుపై చ‌ర్చ‌.. ప్రధాని మోదీ జాదూగర్ అంటూ రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Rahul Gandhi: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశంపై వాడివేడిగా చ‌ర్చ‌ జరిగింది. ఈ సంద‌ర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శుక్రవారం పార్లమెంట్‌లో ఆయన ప్రసంగిస్తూ, మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం వెనుక దేశ రాజకీయ మ్యాప్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన చేసిన జాదూగర్ (మెజీషియన్) వ్యాఖ్యలు సభలో పెను దుమారాన్ని రేపాయి. మహిళా […]

మీ ఇంట్లోని ఆడబిడ్డలను గుర్తు తెచ్చుకోండి.. చరిత్ర సృష్టించేందుకు కలిసి రండి.. ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నో వర్రీ: ప్రధాని మోదీ
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధానికి ప్రతిభా పాటిల్ ప్రశంసలు.. ప్రజాస్వామ్య బలోపేతానికి ఇదో ముందడుగు

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధానికి ప్రతిభా పాటిల్ ప్రశంసలు.. ప్రజాస్వామ్య బలోపేతానికి ఇదో ముందడుగు

Pratibha Patil: భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించిన ప్రతిభా పాటిల్, దేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘నారీ శక్తి వందన అధినియమ్’ అమలు దిశగా అడుగులు వేయడాన్ని ఆమె మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఈ చారిత్రాత్మక చొరవను అభినందిస్తూ ప్రధానమంత్రికి రాసిన లేఖలో, ఇది కేవలం ఒక చట్టం మాత్రమే కాదని, భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఒక విప్లవాత్మక మార్పు అని ఆమె కొనియాడారు. ప్రజాస్వామ్య […]

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు.. ప్రధాని మోదీకి ట్రంప్‌ ఫోన్‌..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన లేఖ.. మహిళా రిజర్వేషన్లపై ప్రధానికి కీలక సూచనలు
PM ModI: కొత్త చరిత్రకు రెడీ.. కచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తోంది.. తేల్చి చెప్పిన ప్రధాని మోదీ

PM ModI: కొత్త చరిత్రకు రెడీ.. కచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తోంది.. తేల్చి చెప్పిన ప్రధాని మోదీ

PM ModI: ఈనెల 16న మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ఉభయసభల ముందుకు వస్తుందని తేల్చిచెప్పారు ప్రధాని నరేంద్రమోదీ. 21వ శతాబ్దంలో అతి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నామని తేల్చిచెప్పారు. పార్లమెంటు కొత్త చరిత్రను లిఖించేందుకు దగ్గరలో ఉందన్నారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన నారీ శక్తి వందన్ సమ్మేళన్ కార్యక్రమం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తోంది-ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ సవరణ చట్టం బిల్లు నేపథ్యంలో దేశ రాజకీయాలు ఒక్కసారిగా […]

PM Modi: అన్ని పార్టీలకు ప్రధాని మోదీ లేఖ.. మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞప్తి
PM Modi: చారిత్రక బిల్లుకు అందరూ ఏకం కావాలి.. మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
మోదీతో లోకేష్ భేటీ.. అమరావతి చట్టబద్ధత కృతజ్ఞతలు,  భుజం తట్టి ప్రోత్సహించిన ప్రధాని

మోదీతో లోకేష్ భేటీ.. అమరావతి చట్టబద్ధత కృతజ్ఞతలు, భుజం తట్టి ప్రోత్సహించిన ప్రధాని

Minister Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లుకు ఆమోద ముద్ర వేసినందుకు ప్రధాని నరేంద్రమోదీకి మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఉదయం ఢిల్లీలో ఎన్డీయే ఎంపీలతో కలిసి ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి శాలువా కప్పి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. మోదీతో లోకేష్ భేటీ.. అమరావతి చట్టబద్ధత కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయసభల్లో కేంద్రం ఏపీ పునర్విభజన బిల్లు పెట్టింది. ఆ […]

అమిత్ షా ప్రసంగం అద్భుతం.. నక్సలిజం నిర్మూలనలో మా విజయం ఇది: ప్రధాని మోదీ
దక్షిణ కాశీలో మోడీ గర్జన? బండి సంజయ్ మాస్టర్ ప్లాన్.. ప్రధాని కార్యాలయానికి లేఖ!
2029 ఎన్నికలే లక్ష్యంగా.. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ?..  తెలుగు రాష్ట్రాలపై మోడీ ఫోకస్!

2029 ఎన్నికలే లక్ష్యంగా.. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ?.. తెలుగు రాష్ట్రాలపై మోడీ ఫోకస్!

Modi Cabinet Expansion: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం త్వరలో తన తొలి మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. అలాగే పాలనలో మరింత వేగం పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తన టీంను పునర్వ్యవస్థీకరించే యోచ‌న‌లో ఉన్న‌ట్లు రాజ‌కీయ‌ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. అయితే ఇది ప్ర‌స్తుతం జ‌రుగ‌బోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, మే నెలలో ఈ భారీ ప్రక్షాళన ఉండబోతోందని విశ్వసనీయ సమాచారం. […]

Big Stories

Advertisement
×