E-Paper
Advertisement
మాదే భ‌విష్య‌త్తు.. పార్టీ మార‌డం పెద్ద త‌ప్పు! న‌ష్ట నివార‌ణ‌కు రంగంలోకి మ‌హేశ్‌!

మాదే భ‌విష్య‌త్తు.. పార్టీ మార‌డం పెద్ద త‌ప్పు! న‌ష్ట నివార‌ణ‌కు రంగంలోకి మ‌హేశ్‌!

చిన్న పామునైనా పెద్ద‌క‌ర్ర‌తో కొట్టాల‌న్నారు. ఇప్పుడు అచ్చంగా కాంగ్రెస్ అదే చేస్తున్న‌ది. ఆ పార్టీ సీనియ‌ర్ నేత జీవ‌న్‌రెడ్డి బీఆరెస్‌లో చేర‌డాన్ని సీరియ‌స్‌గానే తీసుకున్న‌ది. ఆయ‌న పార్టీని వీడిన త‌రువాత అధిష్టానం దీనిపై లోతుగా చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. కాంగ్రెస్ సోష‌ల్ మీడియా, కొంత మంది ఆ పార్టీ సానుభూతి ప‌రులు జీవ‌న్‌రెడ్డి నిర్ణ‌యంపై సెటైర్లు, విమ‌ర్శ‌లు చేస్తున్నా.. సీనియ‌ర్లు మాత్రం ఇది బాధాక‌ర‌మంటూ సానుభూతిని చూప‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీంతో జీవ‌న్‌రెడ్డి పార్టీ వీడ‌టం వ‌ల్ల జ‌రిగ‌బోయే […]

రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి.. ఫామ్‌హౌస్‌కి మాత్రమే పరిమితం, కేసీఆర్‌పై మహేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి.. ఫామ్‌హౌస్‌కి మాత్రమే పరిమితం, కేసీఆర్‌పై మహేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ పార్టీ మాత్రమే శాశ్వతంగా నిలుస్తుందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో ముంచి ప్రస్తుతం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నుంచి సన్న బియ్యం పంపిణీ వరకు ఎన్నో చారిత్రాత్మక పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. అభివృద్ధి సంక్షేమం రెండు […]

అసలు రాష్ట్రాన్ని దోచుకున్నదే కేసీఆర్ కుటుంబం.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
Telangana Politics: సీనియర్ నేత జీవన్‌‌రెడ్డి ఇష్యూ.. హైకమాండ్ బుజ్జగింపులు, మహేష్‌కుమార్ చర్చలు

Telangana Politics: సీనియర్ నేత జీవన్‌‌రెడ్డి ఇష్యూ.. హైకమాండ్ బుజ్జగింపులు, మహేష్‌కుమార్ చర్చలు

Telangana Politics: పార్టీకి సీనియర్ నేత జీవన్‌‌రెడ్డి గుడ్ బై చెప్పేస్తారన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్.. ఆయనతో మంగళవారం  చర్చించారు. ఆయన చెప్పినవన్నీ విన్నారు. హైకమాండ్ అండగా ఉంటుందని చెప్పారు. మరి జీవన్‌‌రెడ్డి మనసులో ఏముందో? సీనియర్ నేత జీవన్‌‌రెడ్డితో టీపీసీసీ మంతనాలు రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇబ్బందులు వస్తుంటాయని అన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో […]

Mahesh Kumar Goud: పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. టీపీసీసీ చీఫ్​ జిల్లాల పర్యటన
Telangana Congress: టీపీసీసీ చీఫ్‌కు కొత్త బాధ్యతలు? గాంధీభవన్‌లో రాజకీయ చర్చలు
Mahesh Kumar Goud: డ్రగ్స్ టెస్టులకు రేవంత్ రెడ్డి సిద్ధం.. కేసీఆర్, కేటీఆర్ వస్తారా?: మహేశ్ కుమార్ గౌడ్ సవాల్
Mahesh Kumar Goud: బీఆర్ఎస్ మూడు ముక్కలైంది.. మళ్లీ కాంగ్రెస్‌దే విజయం, మహేష్ కుమార్ గౌడ్ ధీమా
Mahesh Kumar Goud: రాజకీయాల్లో కొంత మంది అవినీతి తిమింగళాలు.. మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: రాజకీయాల్లో కొంత మంది అవినీతి తిమింగళాలు.. మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

నిజామాబాద్ పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో రాజకీయాలు కలుషితం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి కొత్తగా వస్తున్న వారు ప్రజాసేవను విస్మరించి కేవలం ధనార్జనపైనే దృష్టి సారిస్తున్నారని విమర్శించారు. ఈ ధోరణి వల్ల వ్యవస్థ దెబ్బతింటోందని.. తక్షణమే రాజకీయాల ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. అవినీతి అంశంపై స్పందిస్తూ.. అన్ని రాజకీయ పార్టీల్లోనూ కొంతమంది అవినీతి నాయకులు […]

Mahesh Kumar Goud: డీసీసీలకు మహేష్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు
Mahesh Kumar Goud: రాజ్యసభ రేసు.. రాష్ట్రంలో ఒకరికా..? లేదా ఇద్దరికా..? మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Mahesh Kumar Goud: కాంగ్రెస్‌లో బీసీలకు పెద్దపీఠ.. త్వరలో జిల్లా కమిటీలన్నీ పూర్తి.. టీపీసీసీ చీఫ్
Iran-Israel: గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగువారు అప్రమత్తంగా ఉండాలి- టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

Iran-Israel: గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగువారు అప్రమత్తంగా ఉండాలి- టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

Iran-Israel: మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న తాజా యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న వేలాది మంది తెలుగు వారి భద్రతపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. యుద్ధ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉన్నందున, అక్కడ నివసిస్తున్న తెలుగు వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణనష్టం […]

Mahesh Kumar Goud: తెలంగాణలో కాంగ్రెస్‌కు తిరుగులేదు.. మరో రెండు పర్యాయాలు మాదే అధికారం : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud: తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయమే లేదు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకే మా ప్రాధాన్యత..

Big Stories

Advertisement
×