E-Paper
Advertisement
అన్న ఎన్టీఆర్ లాగే సీఎం రేవంత్ రెడ్డి పాలన.. మహేష్ కుమార్ గౌడ్
బీఆర్ఎస్ అధికారంలోకి.. వచ్చేది లేదు సచ్చేది లేదు.. టీపీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
ఆస్తులు కూడగట్టాలనే పేరాశ ..నిన్ను ఒంటరిని చేసే మహేశా!
కాంగ్రెస్‌లో కొత్త మండల కమిటీలు.. వారికి మాత్రమే అవకాశం?
మంత్రి పదవి కంటే పీసీసీ చీఫ్ పదవిలోనే మస్తు మజా..?
తెలంగాణపై ద్వేషం వద్దు.. నిధులు కావాలి.. ప్రధానికి  పీసీసీ ప్రెసిడెంట్ లేఖ
బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే.. మోదీ వచ్చేలోపు బండి సంజయ్ ఆన్సర్ చెప్పాలి: మహేష్ కుమార్ గౌడ్

బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే.. మోదీ వచ్చేలోపు బండి సంజయ్ ఆన్సర్ చెప్పాలి: మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అక్రమాలపై గళమెత్తిన బీజేపీ నేతలు ఇప్పుడు సీబీఐ దర్యాప్తు విషయంలో తాత్సారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ముందు విచారణ కోరిన వారే నేడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర సంస్థల ద్వారా విచారణ జరిపించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం […]

హైడ్రాను అవ‌త‌ల పారేస్తానంటున్న కేసీఆర్‌..! జిల్లాల‌కూ విస్త‌రిస్తామంటున్న మ‌హేశ్‌!
ఫోన్ ట్యాపింగ్ కేసులో A1, A2, A3 వారే.. కేసీఆర్ ఫ్యామిలీపై పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
మోదీ పాలనలో వ్యవస్థల విధ్వంసం.. కుటుంబ వివాదాలతో కేసీఆర్ ఆగమాగం: మహేష్ కుమార్ గౌడ్

మోదీ పాలనలో వ్యవస్థల విధ్వంసం.. కుటుంబ వివాదాలతో కేసీఆర్ ఆగమాగం: మహేష్ కుమార్ గౌడ్

దేశ స్వాతంత్ర్య సంగ్రామం నాటి నుండి నేటి వరకు సేవదళ్ అప్రతిహతంగా తన సేవలను కొనసాగిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన సేవదళ్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్రంలోని బీజేపీ తీరుపై రాష్ట్రంలోని బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిని సేవదళ్ శ్రేణులు సమర్థవంతంగా ఎండగడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశంలోని స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలను నిర్వీర్యం […]

ప‌ది నామినేటెడ్ పోస్టుల‌కు ప‌చ్చ జెండా! కొలిక్కి వ‌చ్చిన క‌స‌ర‌త్తు..! టీజేఎస్ నేత‌ల‌కు చాన్స్ ఉండేనా?

ప‌ది నామినేటెడ్ పోస్టుల‌కు ప‌చ్చ జెండా! కొలిక్కి వ‌చ్చిన క‌స‌ర‌త్తు..! టీజేఎస్ నేత‌ల‌కు చాన్స్ ఉండేనా?

కాంగ్రెస్ నాయ‌కులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న నామినేటెడ్ ప‌ద‌వుల జాత‌ర కొనసాగ‌నుంది.దీనికి సీఎం ప‌చ్చ‌జెండా ఊపిన‌ట్టు తెలిసింది. ప‌లుమార్లు పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్, ఇంచార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌ల‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తాజాగా మ‌రోమారు దీనిపై చ‌ర్చించిన సీఎం .. ప‌ది నామినేటెడ్ ప‌ద‌వుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. ఆయా జిల్లాల వారీగా సీనియ‌ర్ నేత‌లు, మంత్రులు ఇచ్చిన లిస్టును అనుస‌రించి.. సామ‌జిక స‌మీక‌ర‌ణ‌లు, సీనియార్టీ, పార్టీ కోసం […]

గుంటనక్కలతో దందాలు చేసింది మీరే కదా.. కవిత పై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!
అధికారం పోయాకే గుంటనక్కలు గుర్తుకొచ్చాయా? కవితను ప్రశ్నించిన మహేష్ కుమార్ గౌడ్
కాళేశ్వరం పై హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు, BRS నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు: మహేష్ కుమార్ గౌడ్
మహిళా బిల్లుపై మోదీది మోసం.. ఆ మెలిక వెనుక అసలు గుట్టు ఇదే.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×