E-Paper
Advertisement
Summer : మండుతున్న సూర్యుడు.. తెలుగు రాష్ట్రాల్లో అల్లాడుతున్న జనం..

Summer : మండుతున్న సూర్యుడు.. తెలుగు రాష్ట్రాల్లో అల్లాడుతున్న జనం..

Summer : తెలుగురాష్ట్రాల్లో భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటిపూట 40 నుంచి 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌లోనే ఇలా ఉంటే… మే నెలలో ఇంకా ఎండలు ఎంత పెరుగుతాయో అని జనం భయపడుతున్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో […]

Jagan :  శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. మూలపేట పోర్టుకు శంకుస్థాపన..
NTR, JAGAN : నాడు మల్లెల బాబ్జీకి ఎన్టీఆర్ క్షమాభిక్ష.. నేడు శ్రీనును జగన్ క్షమిస్తారా..?
Vizag : స్టీల్ ప్లాంట్ డీజీఎం అనుమానాస్పద మృతి .. వీడని మిస్టరీ..
Viveka Murder Case : అందుకే వివేకాను హత్య చేశారా..? భాస్కర్ రెడ్డి సూత్రధారా..? ఆ పెద్దల పాత్ర ఉందా..?
Viveka Case : వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి అరెస్ట్..
Chota News: ఫటాఫట్ చోటాన్యూస్.. ఏపీ, తెలంగాణ రౌండప్..

Chota News: ఫటాఫట్ చోటాన్యూస్.. ఏపీ, తెలంగాణ రౌండప్..

Chota News: హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉషోదయ నగర్‌ పీహెచ్‌సీలో యూపీహెచ్ఎస్సీ షెడ్డును ప్రారంభించారు. అలాగే జీవన్ కల్యాణ్ నగర్, శారద నగర్‌లో వీడీసీసీ రోడ్డును, వాటర్ పైప్‌లైన్‌ను ప్రారంభించారు. అభివృద్ధి పనులకు రూ. 39.85 లక్షలు ఖర్చు అయినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుల రాజీనామాలు కొనసాగుతున్నాయి. అశ్వారావుపేట మండల వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. తమ నాయకుడికి షోకాజ్ నోటీస్ […]

Viveka Case : అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్.. అనుచరుడు అరెస్ట్..
Kodali Nani : గుడివాడ పాలిటిక్స్.. బాబు ఫైర్.. కొడాలి కౌంటర్..
Jagan : జగన్ పై దాడి కేసులో కుట్రకోణం లేదు.. తేల్చిన ఎన్ఐఏ..
Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. కేంద్రం వెనుకడుగు..!
Nandamuri Ramakrishna : బాబు కాదు.. కొడాలి నానినే నందమూరి ఫ్యామిలీని మోసం చేశాడు : రామకృష్ణ
Chandrababu : నేడు గుడివాడలో “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమం..

Chandrababu : నేడు గుడివాడలో “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమం..

Chandrababu : ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు టూర్ కొనసాగుతోంది. గురువారం రెండోరోజు గుడివాడలో జరిగే ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే నిమ్మకూరులో జరిగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లోనూ పాల్గొంటారు. చంద్రబాబు పాల్గొనే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు టీడీపీ నాయుకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు మూడురోజులు పర్యటిస్తారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం తొలిరోజు మచిలీపట్నంలో బుధవారం నిర్వహించారు. ఈ సభలో […]

AP : స్టిక్కర్ల రాజకీయం.. 3 పార్టీలు పోటా పోటీగా కార్యక్రమాలు..
Jagan : కోడికత్తి కేసు.. విచారణకు రాలేను.. కోర్టులో జగన్ పిటిషన్..

Big Stories

Advertisement
×