E-Paper
Advertisement
Boat : అవుకు జలాశయంలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి..
Chandrababu : కరకట్ట గెస్ట్‌హౌస్‌ అటాచ్.. బాబుకు జగన్ ప్రభుత్వం షాక్..
AP : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
AP High Court : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. జీవో నంబర్‌ 1 కొట్టివేత..
Vijayawada : మహాయజ్ఞం ప్రారంభం.. ఎందుకు చేస్తున్నారో తెలుసా..?
AP : ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్షాలు .. ఏపీలో భిన్నవాతావరణం..
AP News: దుప్పిని చంపి.. వండుకు తిన్న వైసీపీ నేతలు!.. ఏపీలో కలకలం..
Jagan : ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ప్రారంభం.. టోల్‌ ఫ్రీ నంబర్ 1902..
Cyclone : పొంచి ఉన్న ‘మోచా’ ముప్పు.. తీరం ఎక్కడ దాటుతుందంటే..?
Jagan : కల్యాణమస్తు, షాదీ తోఫా నగదు జమ .. లబ్ధిదారులు ఎంతమందంటే.?
Rajashyamala yagam : రాజశ్యామల యాగంపై ఆగమాగం.. ఇక్కడ జగన్, అక్కడ కేసీఆర్
ACB : దుర్గ గుడి సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు..

ACB : దుర్గ గుడి సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు..

ACB raids in ap today: విజయవాడ దుర్గగుడి సూపరింటెండెంట్‌ వాసా నగేష్‌ ఇంటిలో ఏసీబీ సోదాలు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టింది. విజయవాడ కుమ్మరిపాలెం కూడలి లోటస్‌ అపార్టుమెంట్‌లోని నగష్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ద్వారకా తిరుమల, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, భీమడోలు ప్రాంతాల్లోని నగేష్ సన్నిహితులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ దాడులకు ముందే సూపరింటెండెంట్‌ సెలవు పెట్టారు. అయినాసరే ఏసీబీ అధికారులు […]

Cyclone : బంగాళాఖాతంలో తుపాన్ ఏర్పడే అవకాశం.. ఏపీకి ముప్పులేనట్టేనా..?
Jagan : జాబ్ హబ్ గా ఉత్తరాంధ్ర.. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం : జగన్
Supreme Court : జగన్ ప్రభుత్వానికి ఊరట.. సిట్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..హైకోర్టు స్టే కొట్టివేత..

Supreme Court : జగన్ ప్రభుత్వానికి ఊరట.. సిట్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..హైకోర్టు స్టే కొట్టివేత..

Supreme court : సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. గత టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు ఏపీ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటుపై ఇచ్చిన జీవోలను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.సిట్ ఏర్పాటుపై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు కొట్టేసింది. మెరిట్‌ ప్రాతిపదికనే కేసు విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ కేసు విచారించి తుది నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు సూచించింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో […]

Big Stories

Advertisement
×