E-Paper
Advertisement

Tamilanadu: మహిళలకు గుడ్‌న్యూస్.. ప్రతీనెలా ఖాతాలోకి రూ. వెయ్యి..

Tamilanadu: మహిళలకు గుడ్‌న్యూస్.. ప్రతీనెలా ఖాతాలోకి రూ. వెయ్యి..
Advertisement

Tamilanadu: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా ఇంటి పెద్దగా ఉన్న మహిళకు రూ. వెయ్యి పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ‘‘మగళిర్ ఉరిమై తొగై’’ పథకాన్ని ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని వెళ్లడించారు. సెప్టెంబర్ 15న అన్నాదురై జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

Advertisement

పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న మహిళలు ఈ పథకంతో ఊరట చెందుతారని అన్నారు. ఈక్రమంలో ఈ పథకానికి సంబంధించి బడ్జెట్‌లో రూ. 7 వేల కోట్లను కేటాయించారు. అలాగే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తహిళ సైనికుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెంచారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×