E-Paper
Advertisement
Congress: ముగింపుకు భారత్ జోడో యాత్ర.. శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ.. విపక్షాలను ఆహ్వానించిన కాంగ్రెస్

Congress: ముగింపుకు భారత్ జోడో యాత్ర.. శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ.. విపక్షాలను ఆహ్వానించిన కాంగ్రెస్

Congress: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. కన్యాకుమారిలో ప్రారంభమై ఈ యాత్ర జనవరి 30న జమ్మూకశ్మీర్‌లో ముగియనుంది. సోమవారం శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగ సభతో రాహుత్ గాంధీ యాత్రను ముగిస్తారు. ఈక్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ శ్రీనగర్‌లోని చారిత్రక లాల్ చౌక్‌లో త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించనున్నారు. భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమానికి అన్ని విపక్షాలను కాంగ్రెస్ ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా […]

Adani: అదానీపై సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు జరుగవా?
Mughal Gardens: మొన్న రాజ్‌పథ్‌, ఇప్పుడు మొఘల్‌ గార్డెన్స్‌..‌‌‌‌ మార్పు మంచిదే..!
KTR: అదానీ పాపం ఎవరిది? కేంద్రానికి కేటీఆర్ క్వశ్చన్స్..
Vande Bharat Express: ఇకనైనా మారండ్రా బాబూ.. ‘వందే భారత్‌’లో ఈ చెత్తేంటి?
IAF: కూలిన మూడు యుద్ధ విమానాలు.. ఒకరు దుర్మరణం
Jharkhand: ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. డాక్టర్ దంపతులతో సహా ఐదుగురు మృతి
Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తపాలా శాఖలో 40 వేల ఉద్యోగాలు
Karnataka: స్వామీజీ విమర్శలు.. మైక్ లాక్కున్న సీఎం.. వీడియో వైరల్..
Columbia disaster : కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ ఎందుకు కూలింది?.. ప్రమాదానికి కారణమిదేనా..?
Adani: అదానీ హాంఫట్.. ఒక్కరోజులోనే 4 లక్షల కోట్లు ఫట్.. దర్యాప్తునకు కాంగ్రెస్ డిమాండ్..
Raja Chari : తెలుగు వ్యక్తి.. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో కీ పోస్ట్.. ఎవరతను..?
Rahul Gandhi: బ్రేకింగ్ న్యూస్.. రాహుల్ గాంధీ యాత్ర రద్దు..
DU: ఢిల్లీ వర్సిటీని తాకిన మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ రగడ

DU: ఢిల్లీ వర్సిటీని తాకిన మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ రగడ

DU: ప్రధాని మోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం ఖడించింది. డాక్యుమెంటరీకి సంబంధించిన లింక్స్‌ను బ్లాక్ చేసింది. తాజాగా ఈ డాక్యుమెంటరీ రగడ ఢిల్లీ యూనివర్సిటీని తాకింది. శుక్రవారం సాయంత్రం యూనివర్సిటీలో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నట్లు విపక్షాల విద్యార్థి అనుబంధ సంఘాలు పిలుపునిచ్చాయి. దీనిపై స్పందించిన డీయూ అధికార వర్గాలు ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్యుమెంటరీని ప్రదర్శించనివ్వమని స్పష్టం చేశాయి. స్క్రీనింగ్‌ను అడ్డుకునేందుకు […]

Big Stories

Advertisement
×