E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

తెలంగాణపై విషం చిమ్మితే సహించం.. బీజేపీకి కాంగ్రెస్ నేతల హెచ్చరిక!

తెలంగాణపై విషం చిమ్మితే సహించం.. బీజేపీకి కాంగ్రెస్ నేతల హెచ్చరిక!

Telangana: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విభజన చట్టంపై బీజేపీ పార్లమెంట్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సినవని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ అన్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన పార్లమెంటులో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ విభజనను పాకిస్తాన్‌తో పోల్చడం దురదృష్టకరమని ఇటువంటి వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. ఇదే క్రమంలో […]

శ్రీ ఇందు కాలేజీలో విషాదం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
గోదారమ్మ గుండెల్లో ‘మెటల్ రోడ్లు’.. మణుగూరులో ఇసుకాసురుల అరాచకం!
బంగారం కొంటేనే అక్షయ తృతీయనా? పురాణాల అసలు సందేశం ఏమిటి?
బీజేపీ దుష్ప్రచారాన్ని నమ్మవద్దు.. మోదీ తీరుపై కాంగ్రెస్ ఎంపీ చామల తీవ్ర ధ్వజం
కేసీఆర్ వస్తుంటే కాంగ్రెస్‌కు వణుకు మొదలైంది.. తలసాని ఘాటు వ్యాఖ్యలు
ఆదివాసీల కోసం రంగంలోకి కవిత.. కేంద్రానికి చుక్కలు చూపించే ప్లాన్ సిద్ధం!
మత్స్యకారుల ఆశీస్సులు జగన్‌కే.. 2029 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ ఖాయం!
నియోజకవర్గానికో.. తెలంగాణ పబ్లిక్ స్కూల్, కాళేశ్వరంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం

నియోజకవర్గానికో.. తెలంగాణ పబ్లిక్ స్కూల్, కాళేశ్వరంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం

18-04-2026 కాళేశ్వరంపై కీలక నిర్ణయం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రిపేర్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పరిచిత్ మెహ్రా ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఇంజినీర్లు, నిపుణులతో ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసింది. మూడు బ్యారేజీల రిపేర్లకు కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రిపేర్‌ పనులు స్పీడప్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ […]

మెడికల్‌ డివైజ్‌ పార్క్‌లో మంటల బీభత్సం.. పరుగులు తీసిన కార్మికులు
మహిళా బిల్లుపై మోదీది మోసం.. ఆ మెలిక వెనుక అసలు గుట్టు ఇదే.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!
మామ తర్వాత సీఎం కావాలనుకున్నారు.. కానీ ప్రజలు కల చెరిపేశారు.. హరీష్ తీరుపై చామల ఎద్దేవా!
అనకాపల్లి స్టేషన్‌లో కుప్పకూలిన బ్రిడ్జి.. రైల్వే ట్రాక్ క్లోజ్!

అనకాపల్లి స్టేషన్‌లో కుప్పకూలిన బ్రిడ్జి.. రైల్వే ట్రాక్ క్లోజ్!

Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఒక్కసారిగా కూప్పకూలిపోయింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పనులు జరుగుతుండటంతో.. భారీ ఐరన్ గడ్డర్లు ఒక్కసారిగా కింద పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం  హుటాహుటిన అనకాపల్లిలోని ఎన్టీఆర్ […]

ఘాట్ రోడ్డులో ఘోరం.. కొండను ఢీకొన్న వ్యాన్, ఎగిరిపడ్డ ప్రయాణికులు!
రాహుల్ గాంధీ చెప్పిందే జరిగింది.. మహిళా బిల్లుపై కేంద్రం తప్పటడుగు ఎక్కడ వేసింది?

Big Stories

Advertisement
×