E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

స్కూల్ బాలికల కన్నీటి గాథ.. బిగ్ టీవీ కథనంతో అధికారుల యాక్షన్
రెండు కాళ్లు లేవు సార్.. మోటార్ సైకిల్ ఇప్పించండి!
గాంధీ భవన్‌లో ‘రచ్చ’.. ఢిల్లీలో ‘ఆల్ ఈజ్ వెల్’!
తగ్గాడా? వ్యూహం మార్చాడా? పొలిటికల్ రీ-ఎంట్రీకి వంశీ బిగ్ ప్లాన్!
చింతూరు ఏజన్సీలో విషాదం.. సోకిలేరు వాగులో పడి ఇద్దరు యువకులు మృతి
అధికారంలోకి రాగానే హైడ్రాని బంగాళాఖాతంలో విసిరేస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

అధికారంలోకి రాగానే హైడ్రాని బంగాళాఖాతంలో విసిరేస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

KTR: ఢిల్లీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైడ్రా వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం హైడ్రా అనేది సీఎం చేతిలో బ్లాక్‌మెయిలింగ్, వసూళ్ల సాధనంగా, తొమ్మిది తలల విషసర్పంలా మారిందని ధ్వజమెత్తారు. పేదల ఇళ్లను కూల్చి వేస్తూ వేలాది కుటుంబాలను రోడ్డున పడేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీస్తున్నారని.. కానీ ఒక్క కొత్త ఇల్లు […]

ఎంతటి వారినైనా.. అస్సలు వదిలిపెట్టం.. హైడ్రా వివాదంపై సీఎం క్లారిటీ!
శివరాజ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ.. ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీపై కీలక చర్చ!
మెగా డీఎస్సీపై రోజా ఫైర్.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే!
రామాలయ వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామ!

రామాలయ వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామ!

Raghurama: అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. గన్నవరం వద్ద నిర్మిస్తున్న రామాలయంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. దీనితో పాటు శాసనసభలో నిర్వహించిన పిటిషన్ల కమిటీ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను ఆయన వెల్లడించారు. రామాలయ నిర్మాణంపై సుప్రీంకోర్టు స్పష్టత రామాలయ నిర్మాణ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు […]

ఢిల్లీ వేదికగా రేవంత్, కేటీఆర్ రహస్య బంధం.. బయటపెట్టిన ఎంపీ అరవింద్!
నేనేంటో చంద్రబాబుకు తెలుసు.. భయపడే రకాన్ని కాదు: బోండా ఉమా హాట్ కామెంట్స్!
ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు- ఏవీ రంగనాథ్

ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు- ఏవీ రంగనాథ్

AV Ranganath: తెలంగాణలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా సంపూర్ణంగా రాజ్యాంగబద్ధంగానే తన విధులు నిర్వర్తిస్తోందని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. నిజాయితీ, నిర్భయత్వమే తమకు నిజమైన ధైర్యమని, ల్యాండ్ మాఫియా కోర్టులకు తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుదోవ పట్టిస్తోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారీగా కాపాడిన ప్రభుత్వ భూములు ఆర్టికల్ 21, 48A ప్రసాదించిన హక్కులు, విధుల ప్రకారమే తాము అడుగులు వేస్తున్నామని రంగనాథ్ వెల్లడించారు. గత రెండేళ్లలో […]

రంగనాథ్ మంచి, చెడు రెండూ చేశారు.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు!
హైదరాబాద్‌ ప్రజలకు ‘హైడ్రా’ అవసరం.. ఎంపీ చామల!

Big Stories

Advertisement
×