E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

పెట్రోల్ బంకుల్లో కొత్త రూల్స్.. చమురు విక్రయాలపై కఠిన ఆంక్షలు.. పరిమితి విధింపు!
తెలుగు రాష్ట్రాలకు బంపర్ ఆఫర్.. ఏపీకి 38, తెలంగాణకు 26 లోక్‌సభ స్థానాలు?
ఏడాది గడిచినా వీడని మిస్టరీ.. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్‌కు అసలు కారణమేంటి?
కోర్టు నోటీసుల సాకుతో నామినేషన్ తిరస్కరిస్తారా?.. కేంద్రంపై టీపీసీసీ అధ్యక్షుడి ఆగ్రహం

కోర్టు నోటీసుల సాకుతో నామినేషన్ తిరస్కరిస్తారా?.. కేంద్రంపై టీపీసీసీ అధ్యక్షుడి ఆగ్రహం

Mahesh Kumar Goud: మధ్యప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను ఏకపక్షంగా తిరస్కరించడంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం […]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్.. సుమోటోగా కేసు నమోదు!
మేమే కాక్రోచ్.. తొక్కేయాలని చూస్తే అంతే సంగతి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
ఖాకీలకైనా తప్పని సైబర్ షాక్.. ఆర్టీఏ చలాన్ పేరుతో ఏఎస్సైకే టోకరా!
నీట్ లీకేజీలపై రాహుల్ గాంధీ పోరాటం.. యువతకు అండగా కాంగ్రెస్- మల్లిఖార్జున ఖర్గే

నీట్ లీకేజీలపై రాహుల్ గాంధీ పోరాటం.. యువతకు అండగా కాంగ్రెస్- మల్లిఖార్జున ఖర్గే

Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రాజధాని ఢిల్లీ వేదికగా ప్రస్తుత జాతీయ పరిస్థితులపై చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా.. సామాజికంగానూ పెద్ద చర్చకు దారితీశాయి. భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లను ప్రస్తావిస్తూ, యువత భవిష్యత్తును కాపాడటమే తమ ప్రాధాన్యతని ఆయన స్పష్టం చేశారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న సవాళ్లు ప్రస్తుతం మన దేశం అనేక సంక్లిష్ట సమస్యల వలయంలో చిక్కుకుందని ఖర్గే ఆందోళన వెలిబుచ్చారు. నిత్యం పెరుగుతన్న ద్రవ్యోల్బణం […]

ఖమ్మం సోనోవిజన్ షోరూమ్‌లో భారీ దోపిడీ.. రూ. 2 కోట్ల విలువైన ఐఫోన్లు లూటీ!
సొంత చెల్లికే అన్యాయం చేసిన కేటీఆర్.. మహిళల గురించి మాట్లాడతారా?- మెట్టు సాయి కుమార్

సొంత చెల్లికే అన్యాయం చేసిన కేటీఆర్.. మహిళల గురించి మాట్లాడతారా?- మెట్టు సాయి కుమార్

Mettu Sai Kumar: గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ బీఆర్‌ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ వింత, వికృత రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు. తెలంగాణ సమాజానికి హితం చేయడం పక్కనబెట్టి, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడమే లక్ష్యంగా కేటీఆర్ సోషల్ మీడియా విభాగాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. పనికిరాని ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం […]

సాగర్ హైవేపై ఘోర ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు.. పలువురికి గాయాలు!
తెలంగాణలో మరో ‘భూపోరు’.. జులై 2న ఉప్పల్ భగాయత్ ముట్టడికి కవిత పిలుపు!
కన్నతండ్రిని రోకలిబండతో కొట్టి చంపిన కొడుకు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఫామ్‌హౌస్‌లో ‘పెద్ద శుక్రాచార్యుడు’.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తే బండకేసి కొడతారు- సీఎం రేవంత్
ఎన్నికల కమిషన్ తో కలిసి బీజేపీ డ్రామాలు.. సామా రామ్మోహన్ రెడ్డి ఫైర్!

Big Stories

Advertisement
×