E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

Vijayawada Kanaka Durga: RS.3 కోట్ల బకాయిలు.. కీలాద్రికి కరెంట్ కట్
Top 20 News: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో కిలాడీ లేడీ మోసం, పోలీసులమంటూ.. రూ. 3 కోట్లు డిమాండ్
Top 20 News: కూకట్‌పల్లి హాస్టల్ ఓనర్ల ఓవరాక్షన్, సిరిసిల్లలో సైబర్ నేరగాళ్ల వలలో ప్రభుత్వ ఉద్యోగి, పల్నాడు జిల్లాలో భారీ గోల్డ్ స్కామ్

Top 20 News: కూకట్‌పల్లి హాస్టల్ ఓనర్ల ఓవరాక్షన్, సిరిసిల్లలో సైబర్ నేరగాళ్ల వలలో ప్రభుత్వ ఉద్యోగి, పల్నాడు జిల్లాలో భారీ గోల్డ్ స్కామ్

1. క్రిస్మస్ వేడుకల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వచ్చే నెలలో 2,163 సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు అందజేస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని, దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. 2. కూకట్‌పల్లి హాస్టల్ ఓనర్ల ఓవరాక్షన్ కూకట్‌పల్లిలో ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. KPHB కాలనీలో హాస్టల్‌ ఓనర్ల ఓవరాక్షన్‌ […]

Cyber Crime: సిరిసిల్లలో సైబర్ నేరగాళ్ల వలలో ప్రభుత్వ ఉద్యోగి..
Sircilla District: ఒకే రోజు 25 మందిని కరిచిన పిచ్చి కుక్క.. వేములవాడలో దారుణం
Palnadu District: తక్కువ ధరకే నగలు చేస్తానని.. రూ.10 కోట్లు విలువ చేసే బంగారంతో జంప్, పల్నాడులో ఘటన!
Top 20 News: శంషాబాద్‌లో ఘోరం.. పిక్నిక్‌‌కి వెళ్తూ స్కూల్ బస్సు బోల్తా, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఫోకస్ పెట్టిన ఏసీబీ
ISRO: బాహుబలి సక్సెస్.. చరిత్ర సృష్టించిన ఇస్రో..
Mood Kishan Naik: అవినీతి తిమింగలం.. ఏసీబీకి చిక్కిందిలా..!
Top 20 News: తండ్రి కొడుకులను ఈడ్చుకెళ్ళని స్కూల్ బస్సు, ఆదాయానికి మించిన ఆస్తులు.. ఏసీబీ దాడులు
Road Accident: తండ్రి కొడుకులను ఈడ్చుకెళ్ళిన స్కూల్ బస్సు.. షాకింగ్ వీడియో
Shamshabad Crime: శంషాబాద్‌లో దారుణం.. బైక్‌పై వెళ్తున్న యువకుడిపై కత్తితో దాడి..
CP Sajjanar: తాగి దొరికితే 6 నెలలు జైలు శిక్ష.. మందుబాబులకు సజ్జనార్ హెచ్చరిక
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జి నుంచి కారు బోల్తా, నలుగురు మృతి
Visakhapatnam: జీవీఎంసీ కార్పొరేటర్ల హైరానా అధికారులపై ఒత్తిడి ఎందుకంటే!

Visakhapatnam: జీవీఎంసీ కార్పొరేటర్ల హైరానా అధికారులపై ఒత్తిడి ఎందుకంటే!

Visakhapatnam:  గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లు తొందరపడుతున్నారు… సమయం మించిపోతుంది ఆలస్యం చేయొద్దంటూ తొందర పెడుతున్నారు… టైంని సెట్ చేసుకుని మరి పనుల్లో బిజీ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు…. అధికారులపై ఒత్తిడి కూడా పెంచుతున్నారు… ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు… పదవులను పట్టించుకునే పరిస్థితి అంతకన్నా లేదు… నువ్వు మేయర్, నేను డిప్యూటీ మేయర్, వాళ్ళు కార్పొరేటర్లు అనే తారతమ్యం అసలు లేదు…. కళ్ళ ముందు అందరికీ కనిపిస్తున్నది ఒక్కటే…. టైం…. సమయం ఉన్నప్పుడే చక్కదిద్దుకోవాలి అనుకున్నారు… […]

Big Stories

Advertisement
×