E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

KCR: బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌ పేరు మార్చుకుంటే.. వర్కౌట్ అవుతుందా?
AP–Telangana Politics: బాబుని టార్గెట్ చేస్తున్న మాజీ సీఎంలు

AP–Telangana Politics: బాబుని టార్గెట్ చేస్తున్న మాజీ సీఎంలు

AP–Telangana Politics: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టార్గెట్‌గా కేసీఆర్, జగన్ వ్యూహాలు పన్నుతున్నారా? రాజకీయంగా మరోసారి చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు రెండు రాష్ట్రా ప్రతిపక్ష నేతల యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారా? ఇప్పటికే ఏపీలో ప్రజా సమస్యలపై పోరుబాటు పట్టిన జగన్ నానా హడావుడి చేస్తున్నారు. చాలా కాలం తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ కూడా చంద్రబాబు పేరు మర్చిపోలేక పోతున్నారు.కేంద్రంలోని బీజేపీని టార్గెట్‌ చేయడంతో పాటు…చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెడుతున్నన్నారు కేసీఆర్…ఇద్దరు ప్రతిపక్ష నేతల టార్గెట్‌ చంద్రబాబే […]

Warangal: పైడిపల్లి మైసమ్మ ఆలయం కూల్చివేత.. వరంగల్‌లో హైటెన్షన్.. ప్రస్తుతం ఇది పరిస్థితి

Warangal: పైడిపల్లి మైసమ్మ ఆలయం కూల్చివేత.. వరంగల్‌లో హైటెన్షన్.. ప్రస్తుతం ఇది పరిస్థితి

Warangal: వరంగల్‌లోని పైడిపల్లి మైసమ్మ ఆలయాన్ని అధికారులు కూల్చివేయడం స్థానికంగా పెను దుమారం రేపింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి వేళ ఆలయాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన తోపులాట, లాఠీఛార్జ్‌తో వరంగల్ ములుగు రోడ్డు రణరంగంగా మారింది. ఆలయ కూల్చివేతకు నిరసనగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ములుగు రోడ్డులోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలో బైఠాయించి  ధర్నా చేపట్టారు. […]

Top 20 News: రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి, ఆర్టీసీ బస్సులో 15 తులాల బంగారం చోరీ
Anantapur Crime: వద్దు నాన్నా.. ప్లీజ్ వదిలేయ్ నాన్నా.. ఇద్దరు పిల్లల్ని కాలువలోకి..
Fire Accident: ఉప్పల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతోన్న అగ్నికీలలు
Top 20 News: చంద్రబాబు గుడ్‌న్యూస్.. నోబెల్ సాధిస్తే రూ. 100 కోట్లు , హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

Top 20 News: చంద్రబాబు గుడ్‌న్యూస్.. నోబెల్ సాధిస్తే రూ. 100 కోట్లు , హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

1. తెలంగాణ సచివాలయంలో సమీక్షా సమావేశం తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అధికారుల పనితీరును విశ్లేషించారు. లోటుపాట్లను సరిదిద్దుకుంటూ భవిష్యత్తు లక్ష్యాల సాధనపై దిశానిర్దేశం చేశారు. 2. చంద్రబాబు గుడ్‌న్యూస్.. నోబెల్ సాధిస్తే రూ. 100 కోట్లు ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ బహుమతి సాధిస్తే ప్రభుత్వం తరపున 100 […]

CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. నోబెల్ సాధిస్తే రూ. 100 కోట్లు ఫ్రీ
Krishna District: రౌడీలకు తగిన బుద్ధి చెప్పిన ఏపీ పోలీసులు.. ఏం చేశారంటే..?
Hyderabad News: వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణీ మృతి, ఆస్పత్రి వద్ద ఇది పరిస్థితి

Hyderabad News: వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణీ మృతి, ఆస్పత్రి వద్ద ఇది పరిస్థితి

Hyderabad News : హైదరాబాద్ చైతన్యపురిలోని మంజుసుధ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అక్రమంగా అబార్షన్ చేయడానికి ప్రయత్నించడం వల్లే మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండటంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. సైదాబాద్‌ ఖాజాభాగ్ కాలనీకి చెందిన హరిలాల్ భార్య సునీతకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే గర్బిణీ అయిన సునీతకు..ఈ నెల 10వ తేదీన మంజుసుధ హాస్పిటల్‌లో అబార్షన్ చేయడానికి నిబంధనలకు విరుద్ధంగా, ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఇంజెక్షన్లు, […]

Top 20 News: గ్లోబల్ టెక్నాలజీ హబ్‌‌గా ఏపీ.. సీఎం చంద్రబాబు, వైసీపీ కార్యకర్త పై నారా లోకేష్ ఫైర్

Top 20 News: గ్లోబల్ టెక్నాలజీ హబ్‌‌గా ఏపీ.. సీఎం చంద్రబాబు, వైసీపీ కార్యకర్త పై నారా లోకేష్ ఫైర్

1. గ్లోబల్ టెక్నాలజీ హబ్‌‌గా ఏపీ.. సీఎం చంద్రబాబు ఏపీని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మారుస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. విశాఖపట్నంలో గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుండగా..అమరావతిని క్వాంటం వ్యాలీగా, తిరుపతిని స్పేస్ సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. వికసిత్ భారత్ లక్ష్యంతో తెలుగు యువతను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దడమే ధ్యేయమన్నారు. 2. మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు మంత్రి నారా లోకేష్ సీఎం బాధ్యతలు చేపట్టే అంశంపై మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు […]

Chittoor district: పెద్దిరెడ్డి పెత్తనం తగ్గుతుందా..?
Srikakulam: శ్రీకాకుళంలో వైసీపీ టార్గెట్ రీచ్ అయ్యిందాా..?

Srikakulam: శ్రీకాకుళంలో వైసీపీ టార్గెట్ రీచ్ అయ్యిందాా..?

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బోల్డు మంది నాయకులున్నారు.. సీనియర్ మోస్ట్ నేతలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని చూస్తున్న ఔత్సాహిక నేతలకు వైసీపీలో కొదవలేదు. అయినా జిల్లాలో పార్టీ పిలుపునిస్తున్న కార్యక్రమాలు తూతూ మంత్రంగా సాగుతుండటం క్యాడర్‌ను నిరాశ పరుస్తోందంట, తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా కోటీ సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమం విజయవంతమైందని కూడా పార్టీ ప్రకటించుకుంది. […]

Medak politics: కాంగ్రెస్‌లో కొవర్డులు ఎవరు..?
KCR: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు.. అందుకేనా..

Big Stories

Advertisement
×