E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

వేడెక్కిన తమిళనాట రాజకీయాలు.. విజయ్‌కు భద్రత కుదింపు, మాజీలకు పెంపు, ఆ ఉద్దేశం లేదన్న స్టాలిన్

వేడెక్కిన తమిళనాట రాజకీయాలు.. విజయ్‌కు భద్రత కుదింపు, మాజీలకు పెంపు, ఆ ఉద్దేశం లేదన్న స్టాలిన్

Chennai: తమిళనాడులో రాజకీయాలు గంట గంటకూ ఉత్కంఠగా మారుతున్నాయి. పార్టీలు తమ ఎమ్మెల్యేలను రిసార్ట్స్ తరలించడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీవీకే అధినేత విజయ్‌కు భద్రత కుదించారు. మరోవైపు మాజీ సీఎంలు స్టాలిన్-పళనిస్వామికి భద్రత పెంచారు. వేడెక్కిన తమిళనాట రాజకీయాలు.. విజయ్‌కు భద్రత కుదింపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును డీఎంకె, అన్నాడీఎంకె పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కొత్తగా వచ్చిన టీవీకే పార్టీని ప్రజలు ఆదరించడం ఆ పార్టీలకు ఏమాత్రం […]

భార్యను వెంటాడి మరీ.. నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపిన భర్త, కోదాడలో దారుణమైన ఘటన
Amaravati: తమిళనాడు పాలిటిక్స్ ఎఫెక్ట్.. ఏపీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్, రూ. 2,200 కోట్లతో పెట్టుబడి

Amaravati: తమిళనాడు పాలిటిక్స్ ఎఫెక్ట్.. ఏపీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్, రూ. 2,200 కోట్లతో పెట్టుబడి

Amaravati: దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. చంద్రబాబు సర్కార్ తీసుకొచ్చిన పారిశ్రామిక పాలసీలు, కంపెనీలకు ఇచ్చే రాయితీల నేపథ్యంలో వ్యాపారవేత్తల దృష్టి ఏపీపై పడింది. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు రాయిల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ ప్లాంట్ రానుంది. తమిళనాడు పాలిటిక్స్ ఎఫెక్ట్.. ఏపీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్ ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లాలు భారీ పెట్టుబడులతో రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ రాగా, రేపో మాపో సత్యసాయి […]

రాష్ట్రపతి పాలన దిశగా తమిళనాడు.. ఆనాడు కరుణానిధి ఎలా గట్టెక్కారు, విజయ్‌ది అదే పరిస్థితి

రాష్ట్రపతి పాలన దిశగా తమిళనాడు.. ఆనాడు కరుణానిధి ఎలా గట్టెక్కారు, విజయ్‌ది అదే పరిస్థితి

Channai: రాష్ట్రపతి పాలన దిశగా తమిళనాడు అడుగులు వేస్తోందా? ఓటర్లు ఏ పార్టీకి కావాల్సిన మెజార్జీ ఇవ్వకపోవడంతో ఉత్కంఠగా మారింది? తమ పార్టీ ఎమ్మెల్యేలు, మిత్రులు బయటకు వెళ్లకుండా డీఎంకె, అన్నాడీఎంకే కట్టడి చేశాయా? ఆనాడు కరుణానిధి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా? ఇప్పుడు విజయ్ వంతు అయ్యిందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రపతి పాలన దిశగా తమిళనాడు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసలైన రాజకీయాలు మొదలయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీకే అధికారంలోకి రాకుండా తీవ్ర […]

హర్మూజ్‌ జలసంధి.. ఆపై ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ బ్రేక్, ట్రంప్ ప్రకటన, త్వరలో 14 అంశాలపై ఒప్పందం!

హర్మూజ్‌ జలసంధి.. ఆపై ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ బ్రేక్, ట్రంప్ ప్రకటన, త్వరలో 14 అంశాలపై ఒప్పందం!

Strait of Hormuz: పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్‌ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా తీసుకొచ్చే మొదలు పెట్టిన ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ అనుకోకుండా వాయిదా పడింది. ఇరాన్‌తో దౌత్య చర్చల్లో పురోగతి నేపథ్యంలో ఈ నిర్ణయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఈమేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. హర్మూజ్‌ జలసంధి.. ఆపై ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ బ్రేక్ పాకిస్థాన్‌‌ తోపాటు ఇతర దేశాల అభ్యర్థనను […]

శ్రీసిటీలో ఏసీ తయారీ సంస్థ ఏర్పాటుకు భూమి పూజ, ఒక్క మెసేజ్ చేస్తే చాలన్న మంత్రి లోకేష్
Keralam Politics: కేరళం కొత్త సీఎంపై ఉత్కంఠ.. రేసులో ముగ్గురు సీనియర్లు, తెరపైకి కొత్త ఫార్ములా!
తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలు.. కాంగ్రెస్-టీవీకే పొత్తు, రానున్న రోజుల్లో కలిసే అడుగులు

తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలు.. కాంగ్రెస్-టీవీకే పొత్తు, రానున్న రోజుల్లో కలిసే అడుగులు

Tamilnadu Politics: తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. గవర్నర్‌ను విజయ్ కలవకుండానే మద్దతు ప్రయత్నాలు వేగవంతం చేసింది ఆ పార్టీ. బుధవారం సమావేశమైన తమిళనాడు కాంగ్రెస్ యూనిట్, టీవీకే ప్రభుత్వానికి మద్దతు విషయమై చర్చించింది. నేతలంతా ఓకే చెప్పేశారు. టీవీకేకు మద్దతు తెలుపుతూ అధికారిక ప్రకటన విడుదల చేశారు ఏఐసీసీ తమిళనాడు ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్. తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వేలేదు. […]

బెంగాల్‌లో హింస-విధ్వంసం.. విగ్రహాలు ధ్వంసం, ఆఫీసులకు నిప్పు, ఈసీ ఆదేశాలతో అధికారులు

బెంగాల్‌లో హింస-విధ్వంసం.. విగ్రహాలు ధ్వంసం, ఆఫీసులకు నిప్పు, ఈసీ ఆదేశాలతో అధికారులు

West Bengal: పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల తర్వాత హింస, విధ్వంసం తీవ్రమైంది. రాత్రికి రాత్రే విగ్రహాలు ధ్వంసం చేయడం, బుల్‌డోజర్లు రంగంలోకి దిగడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. జరుగుతున్న పరిణామాలను గమనించిన కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.  విధ్వంసానికి ప్రేరేపిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పశ్చిమబెంగాల్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్‌లో హింస-విధ్వంసం.. ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు రాజకీయ దుమారానికి తెరలేపింది. ఫలితాలు వెలువడిన నుంచి […]

విజయ్ పార్టీలో తెలుగు యంగ్ మహిళ కీర్తన.. శివకాశి నుంచి అసెంబ్లీకి, టీడీపీ-పీకే టీమ్‌లో ఒకప్పుడామె

విజయ్ పార్టీలో తెలుగు యంగ్ మహిళ కీర్తన.. శివకాశి నుంచి అసెంబ్లీకి, టీడీపీ-పీకే టీమ్‌లో ఒకప్పుడామె

Chennai: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన విజయ్ పార్టీ టీవీకే గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బున్నవారికే అనేవాదన బలంగా ఉంది. కానీ విజయ్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు దిగువ స్థాయి వ్యక్తులు ఎక్కువమంది ఉన్నారు. వారిలో తెలుగు అమ్మాయి కీర్తన ఒకరు. ఏకంగా శివకాశి నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారామె. విజయ్ పార్టీలో తెలుగు యంగ్ మహిళ కీర్తన ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడారు కీర్తన. […]

Rahul Gandhi: రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు.. తెరపైకి ఓట్ల చోర్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపాటు

Rahul Gandhi: రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు.. తెరపైకి ఓట్ల చోర్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపాటు

Rahul Gandhi: ఐదు రాష్ట్రాల ఎన్నికల పరిణామాలపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహల్‌గాంధీ. ఓట్ల చోరీ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. ఎన్నికల అవకతవకలు బీజేపీకి సీట్లు గెలవడానికి, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి సహాయ పడ్డాయని ఆరోపించారు. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు.. తెరపైకి ఓట్ల చోర్ ఓట్ల దొంగతనం కొన్నిసార్లు సీట్లు, మరికొన్నిసార్లు ప్రభుత్వాలనే దొంగలిస్తుందని మండిపడ్డారు. లోక్‌సభలోని 240 మంది బీజేపీ ఎంపీల్లో […]

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి కొత్త టెన్షన్.. కాంగ్రెస్ వైపు మైనార్టీల మొగ్గు, అస్సాం టు తమిళనాడు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి కొత్త టెన్షన్.. కాంగ్రెస్ వైపు మైనార్టీల మొగ్గు, అస్సాం టు తమిళనాడు

Assam Result: దేశంలోని ముస్లిం వర్గాలు దశాబ్దమున్నరపాటు బీజేపీకి అండగా నిలిచింది. అందువల్లే మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందని చెబుతుంటారు. ఆ ఓటు బ్యాంకు ఇప్పుడిప్పుడే టర్న్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకు నిదర్శనం ఇటీవల కేరళ-అస్సాంలోని వచ్చిన ఫలితాలు. ఇదే కంటిన్యూ అయితే 2029 పార్లమెంటు ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి కష్టాలు తప్పవనే వాదన బలంగా వినిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి కొత్త టెన్షన్  ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను […]

తమిళ విక్టరీ విజయ్ కులం వివరాల కోసం.. నెట్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్స్, ఆ వివరాలు ఇవే!
Chennai: విజయ్‌కు బిగ్ రిలీఫ్.. కాంగ్రెస్ మద్దతు, ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని డిసైడ్

Chennai: విజయ్‌కు బిగ్ రిలీఫ్.. కాంగ్రెస్ మద్దతు, ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని డిసైడ్

Chennai: తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. బుధవారం తమిళనాడులోని కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. మద్దతు కాకుండా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడంపై నేతలు చర్చించనున్నారు.  దీనిపై విజయ్ పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. విజయ్‌కు బిగ్ రిలీఫ్.. మద్దతుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ ముందుకు వచ్చిన తరుణంలో ఎన్నికల తర్వాత అక్కడి పరిస్థితిని సమీక్షించింది […]

విశాఖ రైల్వేజోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ జారీ, సీఎం చంద్రబాబు హర్షం, జూన్ ఒకటి నుంచి కార్యకలాపాలు‌

విశాఖ రైల్వేజోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ జారీ, సీఎం చంద్రబాబు హర్షం, జూన్ ఒకటి నుంచి కార్యకలాపాలు‌

Visakhapatnam: ఎట్టకేలకు ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక సాకారం అయ్యింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది కేంద్రప్రభుత్వం. జూన్‌ ఒకటి నుంచి విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఈ విషయాన్ని గెజిట్‌లో ప్రస్తావించింది. విశాఖ రైల్వేజోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం విశాఖ జోన్‌ పరిధిలోకి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను చేర్చింది. ఇకపై దక్షిణ మధ్య రైల్వే-తూర్పు కోస్తా రైల్వే […]

Big Stories

Advertisement
×