E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

చిరంజీవిని చూశాం.. విజయ్‌ని గమనించాం.. తెలంగాణలో అధికారంలోకి వస్తాం-కవిత కీలక వ్యాఖ్యలు
విశాఖ సిటీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ-బస్సు ఢీ.. స్పాట్ లో ముగ్గురు మృతి
మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు,  అసలేం జరిగింది?
మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. టెంపుల్స్‌లో వీఐపీ దర్శనాలెందుకు? దేవుడి ముందు అందరూ సమానమే
కర్ణాటక సీఎల్పీ శనివారం సమావేశం.. డీకే ఎన్నిక ఇక లాంఛనమే,  మాజీ సీఎం సిద్దరాయమ్య కోసం
నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యం.. జూన్ తొలి వారానికే, ఇకపై దంచి కాయనున్న ఎండలు
బోల్తాపడిన ట్రావెల్ బస్సు.. ఆపై నుజ్జు నుజ్జు- స్పాట్ లో 30 మంది ప్రయాణికులు, కడప జిల్లాలో ఘోరం
టపాసుల్లా పేలుతున్న ఏసీలు.. అర్ధరాత్రి ఘోర ప్రమాదం, మాజీ ఐఏఎస్ అధికారి మృతి
ఈమె మామూలు మహిళ కాదు.. భర్తతోపాటు అత్తింటివారిని చంపి, కారులో మృతదేహాలను తగులబెట్టి
దేశంలో ప్రాంతీయ పార్టీల ఆదాయాల తారుమారు.. టాప్‌లో టీడీపీ, ఆ తర్వాత టీఎంసీ, టాప్-5 లో
దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు,  ఇక  హైదరాబాద్‌ మాటేంటి?
గుడివాడలో తేల్చుకుందాం రా.. కొడాలి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వెనిగండ్ల ఫైర్, బూట్లు తుడిచిన తర్వాతే

గుడివాడలో తేల్చుకుందాం రా.. కొడాలి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వెనిగండ్ల ఫైర్, బూట్లు తుడిచిన తర్వాతే

Vijayawada: వైసీపీలో సీనియర్ నేతలు యాక్టివ్ అవుతున్నారా? కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావడంతో ఒకొక్కరుగా లైమ్ లైట్‌లోకి వస్తున్నారా? ఆ జాబితాలో కొడాలి నాని ముందున్నారా? వచ్చే రాగానే టీడీపీ మహానాడు, సీఎం చంద్రబాబు బాణాలు సంధించారా? వాటిని దీటుగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోందా? ఇంతకీ కొడాలి నాని ఏమన్నారు? ఆయన వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల ఎలాంటి కౌంటరిచ్చారు? కొడాలి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వెనిగండ్ల ఫైర్ వైసీపీ అధికారం పోయిన తర్వాత కనిపించడం […]

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

CBSE Inter OSM Controversy: సీబీఎస్ఈ ఇంటర్ ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదంపై ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఓఎస్ఎం వ్యత్యాసాలు-విద్యార్థుల అసౌకర్యానికి తాను బాధ్యత వహిస్తానని తేల్చిచెప్పారు. అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అదే సమయంలో విద్యార్థులపై ఒత్తిడిని పెంచవద్దని రాజకీయ పార్టీలను కోరారు ఆయన. సీబీఎస్ఈ ఇంటర్‌లో  ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం ఈ ఏడాది నుంచి సీబీఎస్‌ఈ ఇంటర్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన […]

టీడీపీ చుట్టూ తెలంగాణ రాజకీయాలు..  ఎన్టీఆర్ కోసం కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల పోటీ, మేటరేంటి?
సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

CBSE 12th Result Revaluation-2026: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-సీబీఎస్ఈ‌పై ఒత్తిడి క్రమంగా పెరుగుతోందా? ఇంటర్ ఫలితాలు వెలువడిన తర్వాత దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు రీవాల్యుయేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారా? ఆన్-స్క్రీన్ మార్కింగ్-OSM విధానంపై విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారా? అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌-2026 సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాలు వెలువడడంతో రీవాల్యుయేషన్‌ ప్రక్రియ మొదలైంది. అందులో తీవ్ర గందరగోళం నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫలితాలు విడుదలై రెండువారాలు గడుస్తున్నా ఇబ్బందులు […]

Big Stories

Advertisement
×