E-Paper
Advertisement
సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!
ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Aerospace fire: హైదరాబాద్ నగర శివారులోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన ఆదిభట్లలో గురువారం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ఇక్కడి టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సమీపంలో ఉన్న ‘గౌరా ఎయిరోస్పేస్’ సంస్థలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీ ప్రాంగణం నుంచి దట్టమైన పొగలు, మంటలు ఆకాశాన్నంటాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న ఉద్యోగులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై ప్రాణాలు చేతబట్టుకుని బయటకు పరుగులు తీశారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఫ్యాక్టరీలో […]

వామ్మో.. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి.. నేటి లేటెస్ట్ రేట్లు ఇవే!
బీహార్‌లో పట్టపగలే ఘోరం.. గన్ పాయింట్‌లో బ్యాంక్ CSP దోపిడీ.. షట్టర్ వేసి మరీ!
వాతావరణ శాఖ చల్లని కబురు.. వారం రోజుల పాటు దంచికొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్!
తెలంగాణలో నేడు కాలేజీల బంద్.. ప్రైవేట్ యాజమాన్యాల సంచలన నిర్ణయం.. కారణం ఇదే!

తెలంగాణలో నేడు కాలేజీల బంద్.. ప్రైవేట్ యాజమాన్యాల సంచలన నిర్ణయం.. కారణం ఇదే!

Colleges Bandh: తెలంగాణ విద్యాశాఖలో గత కొంతకాలంగా నలుగుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం ఇప్పుడు రోడ్డెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్‌తో బీసీ జేఏసీ (BC JAC) నేడు (గురువారం) రాష్ట్రవ్యాప్త కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నిర్ణయంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెజారిటీ ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మద్దతు ప్రకటించిన యాజమాన్యాలు బీసీ జేఏసీ ఇచ్చిన ఈ బంద్ పిలుపునకు ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి […]

మహిమా? సైన్సా? వారాహి అమ్మవారి విగ్రహానికి చెమటలు.. కాకినాడలో అరుదైన వింత!

మహిమా? సైన్సా? వారాహి అమ్మవారి విగ్రహానికి చెమటలు.. కాకినాడలో అరుదైన వింత!

Kakinada Varahi Temple: కాకినాడ జిల్లా కోరుకొండ ప్రాంతంలోని శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయంలో తాజాగా ఒక అత్యంత అరుదైన, విస్మయపరిచే ఘటన వెలుగుచూసింది. ఆలయంలో కొలువై ఉన్న వారాహి దేవి విగ్రహానికి ఒక్కసారిగా చెమటలు పట్టినట్లుగా నీటి బిందువులు కనిపించడంతో స్థానికులు, భక్తులు ఆశ్చర్యపోయారు. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో, అమ్మవారిని దర్శించుకోవడానికి పరిసర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా ప్రస్తుతం భక్తుల కోలాహలంతో, ఆధ్యాత్మిక సెంటిమెంట్‌తో కిక్కిరిసిపోయింది. […]

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?
ట్విస్ట్ అంటే ఇది.. నిన్న పోస్టింగ్, నేడు రిటైర్మెంట్! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అధికారుల నిర్వాకం
భాగ్యనగరానికి ఏమైంది? కళ్లముందే ఐటీ కంపెనీలు.. చేతిలో డిగ్రీలు.. అయినా దొరకని ఉద్యోగాలు
ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన స్లీపర్ బస్సు.. 8 మంది మృతి!

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన స్లీపర్ బస్సు.. 8 మంది మృతి!

Bus Accident: రాజస్థాన్ పరిధిలోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దౌసా జిల్లా ధనవాడ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక లగ్జరీ స్లీపర్ బస్సు.. అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ప్రయాణికుల ఆర్తనాదాలతో రణరంగంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో భారీగా మంటలు చెలరేగడంతో ప్రాణాలు రక్షించుకునే లోపే పరిస్థితి చేయి దాటిపోయింది. నిద్రమత్తులో ఐదుగురు […]

అయోధ్య రాముడి సొమ్ము.. మరుగుదొడ్లలో దాచి..! విచారణలో నిందితుడి సంచలన నిజాలు!

అయోధ్య రాముడి సొమ్ము.. మరుగుదొడ్లలో దాచి..! విచారణలో నిందితుడి సంచలన నిజాలు!

Ayodhya Scam: అయోధ్య రామమందిరంలో విరాళాల సొమ్ము పక్కదారి పట్టిన ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో సమర్పించుకున్న కానుకలను కాజేయడానికి కొందరు సిబ్బంది వేసిన ఎత్తుగడలు విచారణలో వెలుగుచూసి షాక్‌కు గురిచేస్తున్నాయి. లెక్కింపు కేంద్రంలోనే చేతివాటం ప్రదర్శిస్తూ, స్వామివారి సొమ్మును అడ్డదారుల్లో మళ్లించిన తీరు చూసి అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. మరుగుదొడ్లే సేఫ్ జోన్.. నిందితుడి సంచలన నిజాలు ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాశ్ శుక్లాను పోలీసులు […]

ఏపీ అడవుల్లో ‘రాయల్’ గర్జన.. పవన్ కల్యాణ్ చొరవతో మహారాష్ట్ర నుంచి రెండు ఆడ పులుల రాక!
మళ్లీ పడిపోతున్న పసిడి రేట్లు.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్!
పాక్‌లో చొరబడి ఐసిస్ నెట్‌వర్క్‌పై అఫ్గాన్ మెరుపు దాడులు.. అసలు కారణం ఇదే!

పాక్‌లో చొరబడి ఐసిస్ నెట్‌వర్క్‌పై అఫ్గాన్ మెరుపు దాడులు.. అసలు కారణం ఇదే!

Afghan strikes: ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా అఫ్గాన్ వైమానిక దళం (Afghan Air Force) శనివారం తెల్లవారుజామున మెరుపు దాడులు నిర్వహించింది. పాకిస్థాన్ భూభాగంపై అఫ్గానిస్తాన్ నేరుగా వైమానిక దాడులకు దిగడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద అనుకూల ధోరణులే ఈ ఆపరేషన్‌కు ప్రధాన కారణమని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌పై అఫ్గాన్ వ్యూహాత్మక దెబ్బ పాకిస్థాన్‌లోని […]

Big Stories

Advertisement
×