E-Paper
Advertisement

Road accident on Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్

Road accident on Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్
Advertisement

Road accident on Tirumala Ghat road Two Died: తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీఎన్‌సీ చివరి మలుపు వద్ద బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

తిరుపతి నుంచి తిరుమలకు తమిళనాడుకు చెందిన ఓ దంపతులు బైక్ పై వెళ్తున్నారు. మార్గమధ్యలో జీఎన్‌సీ చివరి మలుపు వద్ద బైక్ స్కిడ్ అయింది. ఈ ఘటనలో ఆ బైక్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నేరుగా బస్సు కిందకు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అయితే మృతదేహాలు బస్సు కింద ఇరుక్కుపోవడంతో తీసేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు. చివరికి క్రైన్ సహాయంతో బస్సు కింద ఇరుక్కున మృతదేహాలను బయటకు తీశారు.

Advertisement

Also Read: వైసీపీకి భారీ షాక్..పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అలాగే బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×