E-Paper
Advertisement

Breaking News : వైస్ ఛైర్మన్ సూసైడ్ అటెంప్ట్.. వైసీపీలో కోల్డ్‌వార్..

Breaking News : వైస్ ఛైర్మన్ సూసైడ్ అటెంప్ట్.. వైసీపీలో కోల్డ్‌వార్..
Advertisement
Breaking News

Breaking News : అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైసీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. రామచంద్రాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ శివాజీ ఆత్మహత్యాయత్నం చేశారు. తనపై జరిగిన దాడిని తట్టుకోలేక.. శివాజీ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఆయన్ని హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

ఆదివారం రామచంద్రాపురంలోని 17వ వార్డులో నిర్వహించిన సురక్ష కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ శివాజీని వైసీపీ కార్యకర్త చొక్కా పట్టుకుని నిలదీశారు. మంత్రి వేణు సమక్షంలోనే ఈ దాడి జరిగింది. దాడి చేసింది.. మంత్రి వేణు వర్గానికి చెందిన వ్యక్తే అని.. పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గం ఆరోపిస్తోంది. అంతమంది సమక్షంలో దాడి జరగడాన్ని అవమానంగా భావించిన శివాజీ.. పురుగుల మందుతాగి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×