E-Paper
Advertisement
Nara Bhuvaneswari : “నిజం గెలవాలి”.. బాధితులకు భువనేశ్వరి భరోసా
Bunny Utsavam 2023 : దేవరగట్టులో ముగిసిన బన్నీ ఉత్సవం.. 60 మందికి గాయాలు, ఒకరు మృతి
Tirumala : బ్రహ్మోత్సవాల వేళ.. శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

Tirumala : బ్రహ్మోత్సవాల వేళ.. శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

Tirumala : తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు శ్రీవారికి భారీగా కానుకలు సమర్పించారు. ఈ ఏడాది నిర్వహించిన రెండు బ్రహ్మోత్సవాల సమయంలో వేంకటేశ్వర స్వామివారికి హుండీ ద్వారా రూ.47.56 కోట్ల ఆదాయం సమకూరింది. అధిక మాసం వచ్చిన ఏడాది తిరుమలలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి మూడేళ్లకు ఒకసారి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది శ్రావణమాసం అధికమాసం రావడంతో.. శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. తిరుమలలో మొదటి బ్రహ్మోత్సవాలు(సాలకట్ల బ్రహ్మోత్సవాలు) సెప్టెంబర్ 18వ తేదీ […]

Nara Bhuvaneswari : “నిజం గెలవాలి”.. ప్రజల్లోకి భువనేశ్వరి..
TDP-JSP Co-ordination Committee : మేం వైసీపీకి వ్యతిరేకం కాదు.. పవన్ సంచలన కామెంట్స్
Dussehra Celebrations : ఇంద్రకీలాద్రీపై ఘనంగా దసరా మహోత్సవాలు.. రేపు కూడా దశమి గడియలు

Dussehra Celebrations : ఇంద్రకీలాద్రీపై ఘనంగా దసరా మహోత్సవాలు.. రేపు కూడా దశమి గడియలు

Dussehra Celebrations : ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రులు చివరి రోజుకు చేరుకున్నాయి. సోమవారం రెండు రూపాల్లో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. ఉదయం మహిషాసురమర్దిని రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ.. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఉదయం నుంచి ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహార్నవమి గడియల్లో శ్రీ మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. శరన్నవరాత్రులలో దర్శనమిచ్చే […]

Rajahmundry : టీడీపీ, జనసేన కీలక భేటీ.. ఎజెండా ఇదేనా..?
Nara Chandrababu Naidu : ప్రజల గుండెల్లో ఉన్నా..  చంద్రబాబు ఎమోషనల్.. ప్రజలకు బహిరంగ లేఖ..
Gold Seize : ప్రొద్దుటూరులో ఐటీ రైడ్స్.. ఎన్ని వందల కేజీల బంగారం సీజ్ చేశారంటే..?
Botsa : పవన్ నా దగ్గరకు రా.. ట్యూషన్ చెబుతా.. బొత్స సెటైర్..
Palnadu : 3 గంటలు.. 3 ఆసుపత్రులు.. పండంటి బిడ్డ.. మాటలకందని విషాదం
Nara Lokesh :  నాన్నను బంధించారు.. అమ్మను బెదిరిస్తున్నారు.. లోకేశ్ కన్నీళ్లు..
AP highcourt additional judges : ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు.. ప్రమాణం చేయించిన గవర్నర్

AP highcourt additional judges : ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు.. ప్రమాణం చేయించిన గవర్నర్

AP highcourt additional judges : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన హరినాథ్‌ నూనెపల్లి, కిరణ్మయి మండవ,సుమతి జగడం, న్యాపతి విజయ్‌ పదవీ ప్రమాణం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు సీజే, న్యాయమూర్తులు, సీఎం జగన్‌, కొత్త న్యాయమూర్తుల కుటుంబసభ్యులు, తదితరులు హాజరయ్యారు. న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం చేసిన […]

Nara Lokesh : జనసేన-టీడీపీ కలిసి పోటీపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. నవంబర్ 1 నుంచి బాబు షూరిటీ కార్యక్రమం..

Big Stories

Advertisement
×