E-Paper
Advertisement
ప్రకటనల కోసం కోట్లు వృథా చేయం.. విద్యా ప్రమాణాలే మా బలం.. ఉపాధ్యాయులకు లోకేష్ సెల్యూట్
మహిళా బిల్లును అడ్డుకున్న వారు క్షమాపణ చెప్పాలి..  కాంగ్రెస్, డీఎంకేలపై చంద్ర‌బాబు ఫైర్
అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో అస్వస్థతకు గురైన NSG కమాండర్.. నిమిషాల్లో స్పందించిన సిబ్బంది!

అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో అస్వస్థతకు గురైన NSG కమాండర్.. నిమిషాల్లో స్పందించిన సిబ్బంది!

Anna Canteen: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 76వ జన్మదినాన్ని ఎంతో ప్రత్యేకం, సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. ఈ పుట్టినరోజును పురస్కరించుకుని రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో 270వ ‘అన్న క్యాంటీన్‌’ను ఆయన అత్యంత ఘనంగా ప్రారంభించారు. సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు, అక్కడే సిద్ధం చేసిన అల్పాహారాన్ని ఎంతో ఆత్మీయంగా స్వీకరించి, పేద ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చాటిచెప్పారు. అన్న క్యాంటీన్లు.. ఆకలి […]

అరుదైన వ్యాధులకు అండగా ‘ప్రాజెక్ట్ పునర్విక’.. మంత్రి లోకేష్ వినూత్న నిర్ణయం
నాడు వివేకా.. నేడు దస్తగిరి..  వైసీపీ ‘రక్త చరిత్ర’పై టీడీపీ పవర్‌ఫుల్ కౌంటర్!

నాడు వివేకా.. నేడు దస్తగిరి.. వైసీపీ ‘రక్త చరిత్ర’పై టీడీపీ పవర్‌ఫుల్ కౌంటర్!

Kadapa: కడప జిల్లాలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలపై టీడీపీ రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా అలంఖాన్ పల్లెకు చెందిన పెద్ద దస్తగిరి హత్యోదంతం జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిని మరోసారి చర్చకు వచ్చేలా చేసింది. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది మెుదటి నుంచి ‘హత్య సంస్కృతి’ అని, అధికారం ఉన్నా లేకపోయినా ఆ పార్టీ నేతలు రక్తపాతానికి వెనకాడరని తీవ్రస్థాయిలో […]

సింహాచలంలో అంగరంగవైభవంగా చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

సింహాచలంలో అంగరంగవైభవంగా చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

Simhachalam: విశాఖపట్నం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో సోమవారం అక్షయ తృతీయ పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఏడాది పొడవునా చందనపు పూతతో భక్తులకు దర్శనమిచ్చే స్వామివారు, కేవలం ఈ రోజు మాత్రమే భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా వీక్షించి పునీతులు కావాలని తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు సింహగిరికి పోటెత్తారు. ఉదయం నుంచే భక్తుల […]

కాకినాడ జిల్లాలో కలకలం.. బేకరీ బిస్కెట్లలో పురుగులు.. నివ్వెరపోయిన స్థానికులు!
సీఎం చంద్రబాబు పుట్టినరోజు.. సతీమణి భువనేశ్వరి సహా పలువురు నేతల శుభాకాంక్షలు
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. మే 1 నుంచి శ్రీవారి దర్శన విధానంలో కీలక మార్పులు!
మత్స్యకారుల ఆశీస్సులు జగన్‌కే.. 2029 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ ఖాయం!
Pawan Health: పవన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా, పవన్ కోలుకోవాలని జగన్ ట్వీట్
ఏలూరు ఇండియన్ బ్యాంకుపై సీబీఐ మెరుపు దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ముగ్గురు అధికారులు!

ఏలూరు ఇండియన్ బ్యాంకుపై సీబీఐ మెరుపు దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ముగ్గురు అధికారులు!

CBI Raid: ఏలూరులోని ఇండియన్ బ్యాంక్ శాఖలో అవినీతి బాగోతం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఒక ఖాతాదారుడి పనిని సకాలంలో పూర్తి చేసేందుకు లంచం డిమాండ్ చేసిన బ్యాంకు అధికారులు, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారుల వలకు చిక్కారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పారదర్శకత ఉండాలనే నిబంధనలను తుంగలో తొక్కి, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ముగ్గురు కీలక అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. అసలేం జరిగింది? అధికారుల లీలలు.. నిందితులు […]

ట్రావెల్ బస్సు బోల్తా.. స్పాట్‌లో 30 మంది ప్రయాణికులు, అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
జగన్ అసలు రంగు బయటపడింది..  వైఎస్సార్ సిద్ధాంతాలను మంటగలిపారు,  వైఎస్ షర్మిల ఫైర్

జగన్ అసలు రంగు బయటపడింది.. వైఎస్సార్ సిద్ధాంతాలను మంటగలిపారు, వైఎస్ షర్మిల ఫైర్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు తెలపడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ పరిణామంతో జగన్ అసలు రంగు బయటపడిందని విమర్శించారు. బీజేపీతో జగన్ పెట్టుకున్న అక్రమ పొత్తు ఇప్పుడు తేటతెల్లమైందని ఆమె మండిపడ్డారు. బిజెపి ప్రవేశపెట్టిన వివాదాస్పద బిల్లులకు గొర్రెలా గుడ్డిగా మద్దతు తెలపడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమని షర్మిల […]

Big Stories

Advertisement
×