E-Paper
Advertisement

Janasena : జనసేనలోకి జానీ మాస్టర్‌, పృధ్వీరాజ్.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్..

Janasena : ఇటు సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలలో కూడా కొంతకాలం క్రితం జరిగిన ప్రచారం ఇప్పుడు నిజమైంది. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ జనసేనలో చేరారు. బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ స్వయంగా జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Janasena : జనసేనలోకి జానీ మాస్టర్‌, పృధ్వీరాజ్.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్..
Advertisement

Janasena : పవన్ కల్యాణ్ అభిమాని జానీ మాస్టర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇటు సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలలో కూడా కొంతకాలం క్రితం జరిగిన ప్రచారం ఇప్పుడు నిజమైంది. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ ,ప్రముఖ సినీ నటుడు పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరారు.

బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ స్వయంగా జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జానీ మాస్టర్‌, పృధ్వీరాజ్ ల చేరికపై పలువురు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. వారు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారా.. లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×