E-Paper
Advertisement

JanaSena: పవన్ భార్యపై పోస్టులు.. రోడ్డెక్కిన వీరమహిళలు.. డీజీపీ ఆఫీసు ముందు రచ్చ..

JanaSena: పవన్ భార్యపై పోస్టులు.. రోడ్డెక్కిన వీరమహిళలు.. డీజీపీ ఆఫీసు ముందు రచ్చ..
Advertisement

Janasena latest updates(Andhra Pradesh today news): మంగళగిరిలో డీజీపీ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. డీజీపీ ఆఫీస్‌ దగ్గరికి జనసేన వీర మహిళలు భారీగా చేరుకున్నారు. పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నాపై అసభ్యకర పోస్టులపై వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదే అంశంపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వీర మహిళలు ప్రయత్నించారు. అయితే డీజీపీ ఆఫీస్‌ దగ్గర వీర మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం తర్వాత ఐదారుగురిని మాత్రమే లోనికి అనుమతిస్తామని చెప్పారు. వీర మహిళలు మాత్రం తామంతా వెళ్లి డీజీపీకి ఫిర్యాదు చేస్తామని పట్టుబట్టారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో.. రోడ్డు మీదే కూర్చుని నిరసన తెలపడంతో ఉద్రిక్తత తలెత్తింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×