E-Paper
Advertisement

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు
Advertisement

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, రాజోలు వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జి గొల్లపల్లి సూర్యారావు గుండెపోటుకు గురయ్యారు. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటను ఆయన్ను అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సూర్యారావుకు వైద్యులు స్టంట్ వేసినట్టు సమాచారం. వైసీపీ కార్యకర్తల సమావేశం జరుగుతుండగానే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

ఏపీలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణం, నిర్వహణను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజల నుంచి కోటి సంతకాలను సేకరించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 6 నుంచి శివకోటి గ్రామంలో కోటి సంతకాల సేకరణకు పిలుపునివ్వగా.. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సూర్యారావు మాట్లాడుతున్న సమయంలోనే గుండెపోటుకు గురయ్యారు. దీంతో కార్యకర్తలు, కుటుంబ సభ్యులు హుటా హుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. సరైన టైంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు వైద్యులు తెలిపారు.

Advertisement

ALSO READ: Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×