E-Paper
Advertisement

Temple Employee: శ్రీశైలంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగి.. భక్తులు గుర్తుపట్టి..

Temple Employee: శ్రీశైలంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగి..  భక్తులు గుర్తుపట్టి..
Advertisement

Temple Employee: ఏపీలోని ఓ ఉద్యోగి మద్యం తాగి దేవాలయంలో విధులకు హాజరైనట్లు తెలుస్తోంది. భక్తులు అతడిని గుర్తించి దేహశుద్ధి చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల ప్రకారం.. శ్రీశైలం ఆలయంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగిని దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. క్యూ కంపార్టు మెంటులో గురువారం రాత్రి 9 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకున్నది.

అనంతరం పలువురు భక్తులు ఆలయ క్యూలైన్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఉన్నతాధికారి అక్కడికి చేరుకుని వారికి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఆలయ సిబ్బంది మద్యం తాగి విధుల్లో పాల్గొంటుంటే ఏం చేస్తున్నారంటూ వారిని భక్తులు నిలదీశారు. ఆలయ పవిత్రతను కాపాడే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ వారు మండిపడ్డారు.

Advertisement

Also Read: మనల్ని ఎవడ్రా ఆపేది.. వాలంటీర్లు లేకుండానే పెన్షన్ పంపిణీ

ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారింటి ఇలాంటి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన విషయమై తెల్లవారుజామున భక్తులు ఆలయ ఈవోకు ఫిర్యాదు చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×