E-Paper
Advertisement

Contributory Pension Scheme | సీఎం జగనే నా చావుకు కారణం.. ఉపాధ్యాయుడి సూసైడ్ లెటర్

Contributory Pension Scheme | ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్నం చేస్తూ తన చావుకు ముఖ్యమంత్రి జగన్ కారణమంటూ ఓ లేఖ రాశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పెన్నఅహోబిలంలో జరిగింది.

Contributory Pension Scheme | సీఎం జగనే నా చావుకు కారణం.. ఉపాధ్యాయుడి సూసైడ్ లెటర్
Advertisement

Contributory Pension Scheme | ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్నం చేస్తూ తన చావుకు ముఖ్యమంత్రి జగన్ కారణమంటూ ఓ లేఖ రాశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పెన్నఅహోబిలంలో జరిగింది.

ఉరవకొండ మండలం చిన్న ముస్తూరు ప్రాంతానికి చెందిన మల్లేశ్‌ అనే ఉపాధ్యాయుడు సీపీఎస్‌ (Contributory Pension Scheme)రద్దు చేయలేదని ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యాయత్నం చేసుకునే ముందు అయిదు పేజీల లేఖ రాసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులను మోసం చేశారంటూ మల్లేశ్ తన సూసైడ్ నోట్‌లో రాశాడు. సిపిఎస్ రద్దు, 5వ తేదీకల్లా జీతాలు ప్రభుత్వం అమలు చేయడమే తన చివరి కోరిక అని లేఖలో ఆయన ప్రస్తావించారు.

Advertisement

పెన్నఅహోబిలం ఆలయం వద్ద విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. స్థానికులు గమనించి మల్లేశ్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×